మ‌హేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్‌..ఆ అప్డేట్ లేన‌ట్టేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్‌ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా స‌ర్కారు వారి పాట […]

మ‌హేష్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అవ్వ‌డంతో.. వీరి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మమత సమర్పణలో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అయితే ఈ […]

ట్విట్ట‌ర్‌లో మ‌హేష్ కొత్త రికార్డు!

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం పూరి అయిన వెంట‌నే.. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ చిత్రంపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌టన కూడా వ‌చ్చింది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే మ‌హేష్ బాబుకు ఫాలోవ‌ర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా ట్విట్ట‌ర్ లో మ‌హేష్‌ను కోటీ 14 ల‌క్ష‌ల మందిని ఫాలో అవుతుండ‌గా.. […]

ఈ ఫొటోనే న‌న్ను న‌వ్వించింది..న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవే అనుకుంటే.. సెకెండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది. ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నింపుతున్న క‌రోనా ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర స‌మ‌యంలో జనాలు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొంతమంది అయితే భయంతోనే చనిపోతున్నారు. అందుకే థైర్యంగా ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. అందుకోసం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోమని సలహా ఇస్తూ పోస్ట్‌ పెట్టింది […]

నిర్మాత బీఏ రాజు మృతిపై మ‌హేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

ప్ర‌ముఖ నిర్మాత‌, సినీ పీఆర్వో బీఏ రాజు క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం అర్ధరాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. దాదాపు 1500 సినిమాలకు పీఆర్‌ఓగా పని చేయ‌డంతో పాటు త‌న భార్య బి.జ‌య ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మృతిపై ఇప్ప‌టికే పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే రాజు గారికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత ఆప్తుడు. […]

త్రివిక్రమ్ నెక్స్ట్ ప్లాన్ ఏమిటంటే…?

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా మారిన డైలాగ్ రైటర్‌. భీమవరంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ చేశాడు. త్రివిక్రమ్ దిగ్గజ సిరివెన్నల సీత రామ శాస్త్రి మేనకోడలిని వివాహం చేసుకున్నాడు. త్రివిక్రమ్, హాస్యనటుడు సునీల్ భీమవరంలోని ఒకే కాలేజీ నుండి పట్టభద్రుడయ్యారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాన్ని కైవశం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినిమా రంగ ప్రవేశం చేసాడు. […]

మహేష్ ఇంటి ముందు పెరిగిన‌ బందోబస్తు..కార‌ణం అదే?!

ప్ర‌స్తుతం సెకెండ్ వేవ్ రూపంలో క‌రోనా వైర‌స్ దేశ‌వ్యాప్తంగా స్వ‌యం విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకెండ్ వేవ్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. ఇక సినీ తార‌లంద‌రు కూడా క‌రోనా బారిన ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వ‌రుణ్ తేజ్‌, అనిల్ రావిపూడి, త‌మ‌న్నా, పూజా హెగ్డే, సోనూసూద్‌, నివేదా థామస్, దిల్ రాజు, జెనీలియా, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాజ‌మౌళి ఇలా ఎంద‌రో క‌రోనా బారిన […]

మ‌హేష్ సినిమాలో సాగ‌ర‌క‌న్య పాత్రేంటో తెలుసా?

ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో ఓ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు.హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర కోసం బాలీవుడ్ భామ, సాగ‌ర‌క‌న్య‌లా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని దోచుకున్న‌ శిల్పా శెట్టిని తీసుకున్న‌ట్టు గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆమె పాత్రకు […]

క‌రోనా టైమ్‌లో మ‌హేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా తాను దత్తతు […]