రాయలసీమపైనే ఫోకస్..పాదయాత్రతో సెట్ అవుతుందా?

రాయలసీమలో అధికార వైసీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..సీమలో ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. గత ఎన్నికల్లో సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ 49 సీట్లు గెలుచుకుంది..టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే సీమలో వైసీపీ హవా ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ వైసీపీ ఆధిక్యం ఉంది. అయితే వైసీపీకి చెక్ పెట్టి టీడీపీ బలం పెంచడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. […]

మంగళగిరిపై లోకేష్ గ్రిప్..వైసీపీ కొత్త ప్లాన్!

గత ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసి నారా లోకేష్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఓడిన చోటే గెలిచి తీరాలనే పట్టుదలతో లోకేష్ పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుంటూ వెళుతున్నారు. అధికారంలో లేకపోయినా సరే సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి అక్కడ ప్రజలకు అండగా ఉంటున్నారు. రోడ్లు వెయిస్తున్నారు..పేద ప్రజలకు కొన్ని పథకాలు కూడా ఇస్తున్నారు. ఇలా తన బలాన్ని పెంచుకుంటున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతుంది..ఆ విషయం […]

లోకేష్ పాదయాత్రకు సర్వం సిద్ధం..బ్రేకులు పడతాయా!

టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే పాదయాత్రకు డీజీపీని అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఇక పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ రావడంతో..టీడీపీ శ్రేణులు అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు.  ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అయితే 25వ […]

నంద‌మూరి ఫ్యామిలీకి రాజ‌కీయ గ్ర‌హణం… ఏం జ‌రుగుతోంది..!

నంద‌మూరి ఫ్యామిలీ.. రాజ‌కీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విష‌యంలో ఎలా ఉన్నా.. త‌మ‌కు క‌నీస మ‌ర్యాద కూడా ద‌క్క‌డం లేద‌ని భావిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి టీడీపీ ఎవ‌రిద‌నే ప్ర‌శ్న వ‌స్తే.. నంద‌మూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నంద‌మూరి ఫ్యామిలీ.. ఒక‌టి రెండు సీట్ల కోసం.. అభ్య‌ర్థించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం కుటుంబంలో చ‌ర్చ‌కు దారితీసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ […]

లోకేష్ సీఎం..పవన్ డీల్..నాదెండ్ల కీ రోల్?

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా మరోసారి భేటీ అయిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం జీవో 1 తీసుకొచ్చి..రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల కుప్పంలో పర్యటించిన చంద్రబాబుని పలు ఆంక్షలతో ప్రజల్లో తిరగనివ్వలేదు. ఇక త్వరలో లోకేష్ పాదయాత్ర ఉంది..ఇటు పవన్ బస్సు యాత్ర ఉంది. ఈ క్రమంలో బాబు-పవన్ భేటీ అయ్యారు. అయితే బాబు-పవన్ భేటీ కావడంపై అధికార వైసీపీ మంత్రులు తీవ్ర […]

లోకేష్ ‘యువగళం’: వైసీపీ అడ్డుకుంటుందా?

మొత్తానికి నారా లోకేష్ పాదయాత్ర చేయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే..మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇప్పటికే చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఆయనకు తోడుగా లోకేష్ సైతం పాదయాత్రకు రెడీ అయ్యారు. 2023 జనవరి 27 నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. 400 రోజులు 4 వేల కిలోమీటర్లు..100 నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. కుప్పం టూ ఇచ్చాపురం పాదయాత్ర కొనసాగనుంది. అయితే లోకేష్ పాదయాత్రకు తాజాగా యువగళం అని పేరు […]

త‌మ్ముళ్ల మ‌ధ్య గొడ‌వ పెట్టిన చంద్ర‌బాబు… త‌న్నుకుంటున్నారుగా…!

తాంబూలాలిచ్చేశాను.. త‌న్నుకు చావండి! అని క‌న్యాశుల్కంలో ఒక డైలాగు ఉంది. అచ్చం ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలో టీడీపీ నేత‌లు ఇదే చేస్తున్నారు. ముఖ్యంగా కీల‌క‌మైన డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి సంబం ధించి.. నాయ‌కులు త‌న్నుకులాడుతున్నారు. డోన్ నియోజ‌క‌వ‌ర్గంపై కేఈ కుటుంబం ఆశ‌లు పెట్టుకుంది. కేఈ కృష్ణ‌మూర్తి సోద‌రుడు కేఈ ప్రభాకర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని త‌పిస్తున్నారు. అయితే.. ఇంత‌లోనే చంద్ర‌బాబు డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా ధర్మవరం సుబ్బారెడ్డిని నియ‌మిం చారు. కొన్ని రోజుల కింద‌ట […]

పాదయాత్రతో లోకేష్..మంగళగిరిలో వైసీపీ ఆపరేషన్..!

టీడీపీని మళ్ళీ గాడిలో పెట్టి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్ లతో వన్ టూ వన్ సమావేశమవుతూ..నియోజకవర్గాల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా ఇంచార్జ్ లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే బాదుడేబాదుడు..ఇదేం ఖర్మ అంటూ కార్యక్రమాలతో నేతలు ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు. ఇటు బాబు సైతం రోడ్ షోలతో జిల్లాల పర్యటనలకు వెళుతున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది జనవరి 27 నుంచి […]

లోకేష్ పాదయాత్ర..యంగ్ టీం రెడీ..!

తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే..ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూ..తమ పార్టీ నేతలని యాక్టివ్ చేస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గ ఇంచార్జ్‌లతో వన్ టూ వన్ సమావేశం నిర్వహిస్తూ, నియోజకవర్గాల్లో పరిస్తితులు తెలుసుకుంటూ, మరో వైపు జగన్ ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తిచూపుతూ, బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాల అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పటికే రోడ్ షో లతో బాబు బిజీగా ఉన్నారు. ఇలా […]