గాడ్ ఫాదర్ సినిమాపై నయనతార రియాక్షన్ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార ,సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు మరొక హైలెట్ గా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఇక మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని రీమిక్స్ గా తెరకెక్కించారు. ఇక విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం […]

వర్లగారూ.. మీ మేడం లెటర్లో ఫైర్ ఉందా?

రెండు రోజుల కిందట తెలుగుదేశం పార్టీలో అస్తిత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న నాయకుడు వర్ల రామయ్య.. తాను వార్తల్లో వ్యక్తిగా నిలవడమే లక్ష్యం అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మీద విమర్శలు చేశారు. ఆ విమర్శల్లో ఆయన ముందే వెనుకా చూసుకోలేదు. తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ ను వెలివేస్తున్నది.. ఆయన వచ్చినా సరే.. ఇక పార్టీలోకి రానివ్వం అనే అర్థం వచ్చేంత స్థాయిలో విమర్శలు చేశారు. ఇంతకూ వర్లకు అంత ఆగ్రహం ఎందుకొచ్చిందంటే.. నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు […]

తారకరాముడి లేఖ కేంద్రంలో కదలిక తెచ్చేనా?

రెండువేల కోట్ల రూపాయలివ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.. అయినా స్పందన లేదు.. చేనేత జౌళి శాఖను కాపాడుకోవడం మనందరి బాధ్యత.. కేంద్రం కూడా పట్టించుకోవాలని తెలంగాణ మంత్రి కే.తారక రామారావు పేర్కొంటున్నారు. కేంద్రం చిన్నచూపు చూస్తోందని, తెలంగాణను పట్టించుకోవడం లేదని, వనరులు లేని రాష్ట్రాలకు నిధులిస్తూ మాకు మాత్రం మొండిచేయి చూపుతున్నారని ఘాటుగా లేఖ రాశారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై భారీ […]

ఆ యాడ్ నుంచి వెంటనే తప్పుకోండి.. అమితాబ్ కు అభిమాని లేఖ?

బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ కు నేషనల్ యాంటీ టోబాకో ఆర్గనైజేషన్ సంస్థ ఒక యాడ్ విషయంలో సంచలన లేఖ రాసింది. పాన్ మసాలా ప్రమోషన్స్ యాడ్ నుంచి వైదొలగాలి అంటూ నాతో అధ్యక్షుడు అయిన శేఖర్ సల్కర్ అమితాబ్ బచ్చన్ ను కోరారు. పాన్ మసాలా లో పొగాకు ఉంటుందని ఇది ప్రజలను వ్యస పరులుగా మారుతుందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇటువంటి వాణిజ్య ప్రకటనల నుంచి అమితాబచ్చన్ వీలైనంత త్వరగా తప్పుకోవాలి అంటూ ఆయన విజ్ఞప్తి […]

`మా`లో ఊహించ‌ని మ‌లుపు..కృష్ణంరాజుకు లేఖలు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అధ్య‌క్ష పోటీ కోసం ఐదుగురు సెలబ్రెటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఈసారి ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో `మా` లో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ […]

గవర్నర్ కు లోకేష్ లేఖ ఎందుకంటే..!?

రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలు రద్దుకు జోక్యం చేసుకోవాలని కోరతూ రాష్ట్ర గవర్నర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ లేఖ రాశారు. ప్రభుత్వం నిర్వహించే ఇంటర్, పదో తరగతి పరీక్షలకు 16.3లక్షల మంది హాజరు కావాల్సి ఉంటుందని కానీ కరోనా రెండో దశ తీవ్రతలో దేశంలోని దాదాపు 20 రాష్ట్రాలు 10, 12వ తరగతి పరీక్షలు వాయిదా వేయటం లేదా రద్దు చేశాయని కానీ ఇందుకు విరుద్ధంగా ఏపీలో పరీక్షలు నిర్వహించాలనుకోవటం కరోనా […]

తెలంగాణ స‌ర్కార్‌పై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వం ‌పై హైకోర్టు తీవ్ర కోపం వ్య‌క్తం చేసింది. తెలంగాణలో కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వ తీరు ఆక్షేప‌నీయంగా ఉంద‌ని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణాలో జన సంచారం తగ్గించేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించింది. ఇక్క‌డ క‌రోనా స్థితిగతుల‌ పై సోమ‌వారం నాడు విచార‌ణ చేప‌ట్టిన హైకోర్టు థియేట‌ర్ల‌లో , బార్ల‌లో జనాల సంఖ్యని ఎందుకు త‌గ్గించ‌డం లేదంటూ ప్ర‌శ్నించింది. పబ్‌లు, మద్యం దుకాణాల నిర్వహణే తెలంగాణ ప్రభుత్వానికి […]