సాధారణంగా రాజకీయాల్లో ఉన్నవారికి ఎప్పుడూ.. అనుకూలతే ఉంటుందని చెప్పడం కష్టం. అందునా.. మూడేళ్లు పాలన పూర్తిచేసుకున్న వైసీపీలో అయితే.. అంతో ఇంతో వ్యతిరేకత సహజంగానే ఉంటోంది. కానీ, పలాస నుంచి రెండో సారి వరుసగా మంత్రి పదవి చేపట్టిన సీదిరి అప్పలరాజు పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఆయనకు సొంత సామాజిక వర్గం నుంచి ఇతర సామాజిక వర్గాల వరకు కూడా అందరూ విభేదిస్తున్నారు. ఒక సామాజిక వర్గం అంటే.. అర్ధం చేసుకునే అవకాశం ఉంది. కానీ, […]
Tag: latest political news
ఖమ్మం జిల్లాలో పడే కాషాయ పిడుగు ‘ తుమ్మల ‘ దేనా..!
తెలంగాణలో క్షణంక్షణం ఉత్కంఠగా మారుతోన్న రాజకీయాల ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కూడా పడింది. తాజాగా కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేసి బీజేపీ పంచన చేరిపోయారు. ఇక తెలంగాణలో ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే బీజేపీకి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోనే సరైన పట్టులేదు. అలాంటి టైంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డినే పార్టీలో చేర్చుకుని అక్కడ పట్టు పెంచుకుంటోంది. అలాగే రాజ్గోపాల్ రెడ్డి సోదరుడు భువనగిరి […]
పనిచేయట్లేదు.. పక్కన పెట్టేస్తారు.. వైసీపీలో 50 మందికి డేంజర్ బెల్స్…!
ఏపీ అధికార పార్టీ వైసీపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నప్పటికీ.. నాయకులకు ఇప్పటి నుంచే కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. ఎవరి కి టికెట్ భాగ్యం దక్కుతుందో.. ఎవరిని పక్కన పెడతారో.. అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే సీఎం జగన్ కొందరికి దీనికి సంబంధించిన హింట్ ఇచ్చేశారు.మీరుసరిగా పనిచేయడం లేదు.. కష్టమే.. మీ పద్దతి మార్చుకోవాలి.. అని సూటిగా చెప్పారు. “ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు అమలు […]
2024పై జగన్ సరికొత్త ఫార్ములా.. అధిరిపోయే ట్విస్టు..!
రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు వేస్తారో.. నాయకులకే తెలియాలి. ముఖ్యంగా.. వైసీపీ వంటి బల మైన ప్రజాభిమానం.. భారీ సంఖ్యలో సీట్లు ఉన్న పార్టీ మళ్లీ ఆ ప్రభావం నిలుపుకునేలా.. ప్రజల నుంచి అంతకుమించిన మద్దతు తెచ్చుకునేలా.. ప్రయత్నాలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఈ క్రమంలోనే వైసీపీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు రెండేళ్ల ముందునుంచే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే.. వచ్చే ఎన్నికలు ఏదో.. ఆషామాషీగా జరిపించేసి.. మమ అని అనుకునేందుకు జగన్ అయితే […]
తప్పొకరిది.. శిక్ష మరొకరికి… వైసీపీలో రగులుతోందిగా…!
వైసీపీ నాయకులు.. ముఖ్యంగా ఓ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగలిపోతున్నారు. తప్పొకరిది అయితే.. శిక్ష మాకు పడుతోంది! అని వారు తీవ్రస్తాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇస్తారు? ఎవరికి ఇవ్వరు అనే విషయం ఆసక్తిగా మారింది. గడప గడపకు కార్యక్రమం నిర్వహించి.. ప్రజల్లో ఉండేవారికిమాత్రమే టికెట్లు ఇస్తామని.. సీఎం జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు.. ప్రజల నుంచి మద్దతు ఉన్నవారికే ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ […]
నైతికం, ఆర్థికం… ఈ రెండే టార్గెట్గా మోడీ కొత్త రాజకీయం…!
రాష్ట్రాలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కొత్త ఎత్తుగడతో ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తోం ది. రాజకీయంగా ప్రాంతీయ పార్టీలను బలహీన పరచడం.. ఆయా రాష్ట్రాల్లో తాము పాగా వేయడం .. వంటి అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ట్టు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే అప్పుల చేస్తున్నారంటూ.. కొత్త కొరడా ఒకటి ఝళిపించింది. వాస్తవానికి.. అప్పులు చేయని రాష్ట్రం ఈ దేశంలో లేనేలేదు. అయితే.. ఇది జనాభా ప్రాతిపదికన.. ఆయా రాష్ట్రాలు అవలంభిస్తున్న సంక్షేమ కార్యక్రమాల ప్రాతిపదికన […]
పేపర్ కటింగులు పెరుగుతున్నాయ్.. వైసీపీలో సెన్షేషనల్ న్యూస్…!
రాజకీయాల్లో నేతలు ఎవరికి భయపడినా.. ఎవరికి భయపడకపోయినా.. ఇప్పటికీ.. అంతో ఇంతో ప్రింట్ మీడియాకు భయపడుతున్నారు. పార్టీలు ఏవైనా కూడా ప్రింట్ మీడియా విషయంలో చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నాయి. దీనికి కారణం .. సాధారణ చానెళ్లు అయితే.. వార్తలను మార్చుకునేందుకు… వెంటనే సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కానీ, ప్రింటులో మాత్రం అలా కుదరదు. ఒకవేళ సవరణలు వేసినా.. అప్పటికే ప్రజల్లోకి ప్రచారం వెళ్లిపోతుంది. అందుకే.. నాయకులు అంతో ఇంతో మీడియాకు భయపడుతున్నారు. ఇక, అధికారంలో ఉన్న పార్టీ […]
ఇది అసలైన పొలిటికల్ మజా అంటే..బీజేపీ – పవన్ పొత్తులో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది…!
రాజకీయంగా.. తాము పొత్తులో ఉన్నామని చెబుతారు. కానీ, ఎక్కడా ఒకే వేదికను పంచుకున్న దాఖలా కనిపించదు. ఇదో చిత్రమైన వ్యవహారం. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా.. తాము కలిసే పోటీ చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే.. ఆ తరహా వ్యూహాలు ఎవరికీ.. ఎక్కడా కనిపించడం లేదు. దీంతో అసలు ఈ పొత్తు ఏ తీరాలకు? అనే ప్రశ్నలు రాజకీయ తెరమీదకి వస్తున్నాయి. ఆ రెండు పార్టీలే.. బీజేపీ-జనసేన. చేతులు కలిసినా.. మనసులు కలవని పొత్తుతో ముందుకు సాగుతున్నారు. […]
వెంకయ్యకు రెన్యువల్ లేదు.. తెరవెనుక ఓ సీఎం చక్రం తిప్పారా…!
తాజాగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన చర్చ సాగుతోంది. ఆయనను కేంద్రం అవమానించిందని.. ఆయన సేవలను పక్కన పెట్టిందని.. ఇటు రాజకీ యంగా.. అటు రాజ్యాంగం పరంగా కూడా ఆయన ఇక, సుప్తచేతనావస్థకు చేరిపోయారని ఒక చర్చ జరు గుతోంది. అంతేకాదు.. ఉపరాష్ట్రపతిగా ప్రస్తుతం ఆయనకు భారీ ఎదురు దెబ్బతగలడం వెనుక తెలుగు రాష్ట్రాల్లోని ఒక సీఎం కేంద్రంలో చక్రం తిప్పారని..కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య.. సుదీర్ఘ […]