నాగార్జున ’వైల్డ్ డాగ్’ క్లోజింగ్ కలెక్షన్స్..ఎన్ని కోట్లు న‌ష్ట‌మంటే?

కింగ్ నాగార్జున ఇటీవ‌ల `వైల్డ్ డాగ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. అహిషోర్ సోలొమన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో దియా మిర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, ఆలి రేజా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందించారు. భారీ అంచ‌నాల న‌డుము ఏప్రిల్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం ఘోరంగా డిజాస్ట‌ర్ అయింది. మౌత్ టాక్ బాగున్న‌ప్ప‌టికీ.. క‌లెక్ష‌న్స్ మాత్రం […]

టాలీవుడ్‌లో క‌రోనా బీభ‌త్సం..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు పాజిటివ్‌!?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. హీరోలు, హీరోయిన్లు, డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు ఇలా అంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి కూడా క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఐసోలేషన్‌లో ఉ‍న్నారు. అనిల్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్ర‌స్తుతం అనిల్ వెంక‌టేష్‌, వ‌రుణ్ […]

నాగ్ చేసిన త‌ప్పు చేయ‌నంటున్న వెంకీ..?!

విక్ట‌రీ వెంక‌టేష్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నారప్ప, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్న వెంకీ.. ఇటీవల దృశ్యం 2 రీమేక్ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకీ భార్య‌గా సీనియ‌ర్ హీరోయిన్ మీనా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

`అపరిచితుడు`లో ఛాన్స్ కొట్టేసిన మ‌హేష్ హీరోయిన్!?

ఎస్. శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా త‌మిళంలో తెర‌కెక్కిన `అన్నియన్` చిత్రాన్ని తెలుగులోకి కూడా డ‌బ్ చేసి 2005లో విడుద‌ల చేయ‌గా.. రెండు చోట్ల సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. పెన్ మూవీస్ బ్యానర్‌పై జయంతిలాల్ భారీ రేంజ్‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే […]

ఏపీలో నానాటికీ పెరుగుతున్న‌ క‌రోనా..కొత్త కేసులెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న ఏడు వేల‌కు పైగా న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

నటుడు వివేక్ హఠాన్మరణంపై రజనీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

కోలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు వివేక్ నేటి ఉద‌యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన‌ వివేక్.. అక్కడ చికిత్స పొందుతూనే మృతి చెందారు. వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ క్ర‌మంలోనే వివేక్ హఠాన్మరణంపై సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన ఆప్త మిత్రుడు వివేక్ మరణం తనను కలచివేసిందని.. ఎంతో బాధ […]

మ‌రో బాలీవుడ్ డైరెక్ట‌ర్‌కు ప్ర‌భాస్ గ్రీన్‌సిగ్నెల్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాకుండానే బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌`, కోలీవుడ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో `సాల‌ర్‌` మ‌రియు నాగ్ అశ్విన్‌తో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేసేందుకు ఒప్పుకొన్నాడు. అంతేకాదు.. స‌లార్‌, ఆదిపురుష్ చిత్రాల‌ను సెట్స్ పైకి కూడా తీసుకెళ్లాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం..మ‌రో ప్రాజెక్ట్‌ను ప్ర‌భాస్ లైన్‌లో పెట్టిన‌ట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌ దర్శకుడు […]

అశోకవనంలో టాలీవుడ్ యంగ్ హీరో `క‌ళ్యాణం`!

`ఈ నగరానికి ఏమైంది` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌ సేన్.. `ఫ‌ల‌క్ నామా దాస్` సినిమాతో మాస్ ఆడియన్స్‌ని ఆక‌ట్టుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న `పాగల్` అనే మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుద‌ల‌కు ముందే డిఫ‌రెంట్ టైటిల్‌తో మ‌రో సినిమాను స్టార్ట్ చేశాడు. అదే `అశోకవనంలో అర్జున కల్యాణం`. విద్యాసాగర్‌ చింత ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతుండ‌గా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ […]

భార‌త్‌లో కొత్త‌గా 2.34 ల‌క్ష‌ల క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. భార‌త్‌లో కూడా క‌రోనా కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 2,34,692 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరుకుంది. అలాగే నిన్న 1,341 మంది […]