క‌రోనా బాధితుల‌కు భారీ విరాళం అందించిన రజనీ కుమార్తె!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా సౌంద‌ర్య‌ సీఎం స్టాలిన్‌ను కలిసి తన […]

తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిపివేత..కార‌ణం అదే!

ప్రస్తుతం సెకెండ్ వేవ్ క‌రోనా శ‌ర‌వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా స్వ‌యంవిహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా సంభ‌విస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో తెలంగాణ స‌ర్కార్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలివివేసింది. కొవిషీల్డ్ తీసుకునే వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. తొలి డోసుకు రెండో డోసుకు మధ్య 12 నుంచి 16 వారాల వ్యవధి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన […]

నెటిజ‌న్ల తీరుకు రేణూ దేశాయ్‌ తీవ్ర ఆవేద‌న‌..ఏం జ‌రిగిందంటే?

త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ దేశ ప్ర‌శ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌ రూపంలో విరుచుకు ప‌డుతున్న క‌రోనా వ‌ల్ల ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ముఖ్యంగా హాస్ప‌ట‌ల్స్ లో బెడ్స్ కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్లే మ‌ర‌ణాలు ఎక్కువ‌గా సంభ‌విస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ […]

`ఖిలాడి` స్ట్రీమింగ్ హక్కులను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌?!

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం రమేశ్‌ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం మే 28వ తేదీన విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఏ సినిమానూ థియేట‌ర్‌లో విడుద‌ల అయ్యే […]

ఏపీలో క‌రోనా క‌ల్లోలం..కొత్త‌గా 96 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌రింత‌ పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

బన్నీ హీరోయిన్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో రష్మిక ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తన అందంతో, నటనతో కుర్రకారు మనసు దోచుకుంది. ప్రస్తుతం రెండు చేతులా నాలుగు సినిమాలు చేస్తూ హడావుడిగా తన సినీ జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రష్మిక కొన్ని తన మనసులోని మాటలను చెప్పింది. రష్మికకు క్రికెట్ అంటే బాగా ఇష్టమని చెప్పొకొచ్చింది. క్రికెట్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాని ఈ అందాల భామ తెలిపింది. షూటింగ్ లతో […]

మత్స్యకారులకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం జ‌గ‌న్‌!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి రోజు రాష్ట్రంలో ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అదుపు చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ జ‌గ‌న్ స‌ర్కార్ సంక్షేమ ప‌థకాల అమ‌లులో ఏ మాత్రం వెనుక‌డుగు వేయడం లేదు. తాజాగా మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కింద వరుసగా మూడో […]

ఇండస్ట్రీలో విషాదం.. యువ రచయిత మృతి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు కరోనాతో పోరాడి నిలబడుతున్నారు. ఇంకొందరు కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. దీంతో రోజుకో విషాద వార్త సీని ఇండస్ట్రీ నుంచి వినాల్సి వస్తోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స […]

ఈద్ సంద‌ర్భంగా స్పెష‌ల్ వీడియో షేర్ చేసిన బాల‌య్య‌!

ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో ప‌ర‌మ పవిత్రంగా జ‌రుపుకునే పండుగ ఈద్ ఉల్ ఫితర్. రంజాన్ మాసం ముగింపు రోజుగా ఈ పండ‌గ‌ను చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నేడు ముస్లింలంతా ఈద్ ను జరుపుకుంటున్నారు. అయితే క‌రోనా కార‌ణంగా.. ఎప్పటిలా మసీదులు, దర్గాలకు వెళ్లకుండా ఎవరిళ్లలో వారే ఉంటూ భక్తిశ్రద్ధలతో ఈద్‌ను సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ముస్లిమ్ సోదరులకు నట సింహా నందమూరి బాలకృష్ణ స్పెష‌ల్ వీడియో ద్వారా ఈద్ పండగ శుభాకాంక్షలు తెలియజేసారు. `ముస్లిం […]