క‌రోనా ఎఫెక్ట్‌..అంత్యక్రియలకు 200 ఎకరాలు ఇచ్చిన ప్ర‌భుత్వం!

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఎంద‌రివో ప్రాణాలు బ‌లి కాగా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్స్‌లో ఈ వైర‌స్‌ను జ‌యించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం సెకెండ్ వైవ్‌లో క‌రోనా ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతోంది మ‌న దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటు […]

తెలంగాణ‌లో 6 వేల‌కు పైగా కొత్త కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా క‌ల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంత‌క వైర‌స్‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. తెలంగాణ‌లోనూ నిన్న ఐదు వేల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

క‌రోనా క‌ల్లోలం..ప్ర‌ముఖ సంగీత దర్శకుడు మృతి!

ఎక్క‌డో చైనాలో పురుడు పోసుకున్న క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌కు పాకేసి అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. మున‌ప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం మ‌రింత వేగంగా క‌రోనా విస్త‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో క‌రోనా బారిన ప‌డుతుండ‌గా.. కొంద‌రు ప్రాణాల‌ను ఊడా కోల్పోతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు శ్రావణ్ రాథోడ్ కరోనాతో మృతి చెందారు. ఈయ‌న వ‌య‌సు 66 సంవ‌త్స‌రాలు. ఇటీవల శ్రావణ్‌కు కరోనా సోక‌గా.. ముంబైలోని ఎల్ఎల్ రహేజా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. […]

ఒక్కో సినిమాకు ఒక్కో రేటు..హాట్‌టాపిక్‌గా ప‌వ‌న్ రెమ్యున‌రేష‌న్‌?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న రీఎంట్రీ చిత్రం `వ‌కీల్ సాబ్‌` విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. అదే స‌మ‌యంలో సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌ను కూడా సెట్స్ మీద‌కు తీసుకెళ్లాడు. వీటి త‌ర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక […]

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ […]

మ‌రో న‌యా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అయితే ఇప్ప‌టికే హీరోల‌ను ప‌రిచ‌యం చేస్తూ భీమ్ ఫ‌ర్ రామ‌రాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జ‌క్క‌న్న‌ టీజ‌ర్లు విడుద‌ట చేయ‌గా.. సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. […]

తీవ్ర విషాదంలో పూజా హెగ్డే..ఏం జ‌రిగిందంటే?

పూజా హెగ్డే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇందుకు కార‌ణం ఆమెకు ఎంతో ఇష్ట‌మైన టీచర్‌ మరణవార్తే. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న పూజా.. ఎమోష‌న్ అయింది. నాకెంతో ఇష్టమైన టీచర్ శ్రీమతి జెస్సికా దారువాల మరణించారన్న వార్త తెలియడంతోనే నా హృదయం ముక్కలైంద‌ని చెప్పుకొచ్చిన పూజా..ఈ రోజు ఈ ప్రపంచం ఓ రత్నాన్ని కోల్పోయింద‌ని తెలిపింది. నేను నిరాశ చెందిన ప్రతిసారీ ఆమె ఎంతో ధైర్యం చెప్పి చైతన్య పరిచేవారు. జెసికా మేడమ్‌ జియోగ్రఫీ టీచర్‌ అయినా […]

డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్‌?

ఎన్నికల సందర్భంగా చేసిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా నెర‌వేర్చుకుంటూ దూసుకుపోతున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఈ క్ర‌మంలోనే తాజాగా డ్వాక్రా మ‌హిళ‌ల‌కు అదిరిపోయే శుభవార్త చెప్పాడు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద నేడు జ‌గ‌న్ స‌ర్కార్ రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీని మహిళల ఖాతాల్లోకి జమ చేయనుంది. 2020-21 ఏడాదికి గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.862.87 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.246.15 కోట్ల మేర వడ్డీ రాయితీని తాడేపల్లిలోని క్యాంపు […]

బుల్లి గౌనులో అన‌సూయ అందాలు చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్న ఈ భామ ప్ర‌స్తుతం బుల్లితెర‌పై స్థార్ యాంక‌ర్‌గా దూసుకుపోతోంది. అలాగే వెండితెర ద్వారా కూడా ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. అయితే ఆఫర్స్ ఎన్ని వస్తున్నా కూడా అమ్మడు కేవలం తనకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ స‌త్తా చాటుతోంది. ప్ర‌స్తుతం ఈమె తాజా చిత్రం `థాంక్యూ బ్రదర్‌` విడుద‌ల‌కు సిద్ధం అవుతుండ‌గా.. పుష్ప‌, రంగ‌మార్తాండతో పాటు ప‌లు చిత్రాలో అన‌సూయ ప్ర‌స్తుతం న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ […]