మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2. గతంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్గా ఈ సిరీస్ను తెరకెక్కించారు. ఈ సిరీస్లో సమంత అక్కినేని రాజీ అనే ఉగ్రవాది పాత్ర పోషించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ జూన్ 4న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ ఇండియన్ ఓటీటీ హిస్టరీలోనే […]
Tag: Latest news
అతడు అడిగితే పెళ్లికి రెడీ అంటున్న చిన్నారి పెళ్లి కూతురు!
అవికా గోర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో బుల్లితెరపై సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అవికా.. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతో తెలుగులో వరుస అవకాశాలు వరించాయి. కానీ, కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల.. అవికాకు ఊహించినంత సక్సెస్ రాలేదు. దీంతో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఈ మధ్య నాజూగ్గా తయారైన ఈ బ్యూటీ మళ్లీ బిజీగా మారేందుకు ప్రయత్నిస్తోంది. […]
కేజీఎఫ్ హీరోను రాజకీయాల్లోకి దింపుతున్న పూరీ?!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలసిందే. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విజయ్ బాక్సర్గా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. పూరీ త్వరలోనే కేజీఎఫ్ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ్ స్టార్ హీరో యష్ను రాజకీయాల్లోకి దింపబోతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్లో కాదు.. రీల్ […]
నాని `శ్యామ్ సింగరాయ్`కి భారీ నష్టం..ఏం జరిగిందంటే?
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. ఈ చిత్రానికి భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. డిఫెరంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్లో […]
ఏపీలో కరోనా టెర్రర్..15 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 15 లక్షలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
టాలీవుడ్లో మరో విషాదం..ఎన్టీఆర్ వియ్యంకుడు మృతి!
టాలీవుడ్ కరోనా వరుస విషాదాలను నింపుతుంది. తాజాగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు విశ్వశాంతి విశ్వేశ్వరరావు అలియాస్ యూ. విశ్వేశ్వరరావు కరోనా సోకి చెన్నై లో కన్నుమూశారు. ఈయన స్వర్గీయ నందమూరి తారక రామారావు వియ్యంకుడు అవుతారు. ఇటీవలె ఈయన కరోనా బారిన పడిగా..హాస్పటల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. కాగా, […]
ఎన్టీఆర్ బర్త్డే.. నారా లోకేష్ స్పెషల్ విషెస్!
స్వర్గీయ నందమూరి తారక రామారావు మనవడు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే యంగ్ టైగర్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్.. నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. బాలనటుడిగా సినీ గడప తొక్కి నేడు తారక రాముడిగా అశేష అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్నారు. తనను అభిమానించే వారి కోసం ముందుడే ఈయన అందరి వాడుగా పేరు దక్కించుకున్నాడు. ఇక నేడు బర్త్డే సందర్భంగా.. ఎన్టీఆర్ కు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.ఇటు ఫ్యాన్స్ తోపాటు.. అటు సినీ […]
ఎన్టీఆర్ 31పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. ఆ తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ పాన్ ఇండియా చిత్రం చేయనున్నాడు. ఎన్టీఆర్ కెరీర్తో 30 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తన 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్తో చేయనున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం […]
మాస్క్ లేదని మహిళను రోడ్డుపై చితకబాదిన పోలీసులు..వీడియో వైరల్!
ప్రస్తుతం కరోనా వైరస్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడుతోంది. ఈ మమహ్మారి దెబ్బకు ప్రతి రోజు దేశవ్యాప్తంగా లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా నుంచి తప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడటం తప్పనిసరి. అయితే తాజాగా మాస్క్ లేదనే కారణంగా ఓ మహిళను పోలీసులు నడి రోడ్డుపై చితకబాదారు. మధ్యప్రదేశ్లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ […]