జగన్ నెక్ట్స్ టార్గెట్ వాళ్లేనా….!

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరును దగ్గరగా పరిశీలించిన వారికే తెలుస్తుందంటారు. ఆయన మాట చెబితే చేసి తీరుతాడనేది ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. నవరత్నాల పేరుతో కేవలం రెండు పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్… ఎన్నికైన తొలి ఏడాదిలోనే 98 శాతం హామీలు అమలు చేశారు. ఆ తర్వాత రాజకీయాల్లో తనను నమ్మిన వారికి పెద్ద పీట వేసిన జగన్… తనను ఎదిరించిన వారికి కూడా అదే స్థాయిలో […]

కోటంరెడ్డికి అదిరే షాక్..మూడోసారి గెలవకుండా?

ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ ఉన్న నాయకుల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఒకరు. కాకపోతే ఈయన వైసీపీలో ఉన్నప్పుడు సొంత ఇమేజ్ పెంచుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ నుంచి గెలిచారు. ఇలా రెండుసార్లు గెలవడానికి పలు కారణాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ లో రెడ్డి వర్గం హవా ఉంది..వైసీపీకి పట్టున్న సీటు అందుకే కోటంరెడ్డి గెలవగలిగారు. అలా గెలిచిన ఆయన కాస్త ప్రజల్లో సొంతంగా ఇమేజ్ కూడా పెంచుకున్నారు. […]

కోటంరెడ్డి తమ్ముడికి వైసీపీ గాలం..రివర్స్ షాక్?

ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమయ్యారో అప్పటినుంచి..కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ రాజకీయం మొదలైంది..ఆయన్ని అడుగడుగున ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల కోటంరెడ్డి అనుచరులని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గత ఐదు నెలల కిందట టీడీపీ నేతపై దాడి చేశారనే అభియోగం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కోటంరెడ్డి అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే తన అనుచరుడు కోసం కోటంరెడ్డి పోరాటం మొదలుపెట్టారు.  మాజీ కార్పొరేటర్‌ తాటి […]

ఆ వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు..?

జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళ సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ..ఏ స్థాయిలో వైసీపీపై పోరాడుతుందో చెప్పాల్సిన పని లేదు..ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది. ఎక్కడా కూడా తగ్గకుండా టీడీపీ ముందుకెళుతుంది. అటు జనసేన, సి‌పి‌ఐ, సి‌పి‌ఎం, కాంగ్రెస్, బీజేపీ సైతం..వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అవుతుందనే విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే విపక్ష పార్టీలు విమర్శలు చేస్తే ఒక అర్ధం ఉంది..కానీ సొంత పార్టీ వాళ్లే..తమ […]

అనిల్ పై కుట్ర..ఆ వైసీపీ ఎమెల్యే ఎవరు?

అధికార వైసీపీలో ఆధిపత్య పోరు మరింత ఎక్కువైపోతుంది..సొంత పార్టీ వాళ్లపైనే కుట్రలు చేసి…వారిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య రచ్చ జరుగుతుంది…కొన్ని సందర్భాల్లో నాయకులు బయటకొచ్చి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే అధిష్టానం సర్దిచెప్పడంతో కొందరు నేతలు సైలెంట్ గా ఉంటున్నారు…కానీ కొందరు ఇంకా ఆధిపత్య పోరుతో పార్టీని దెబ్బతీస్తున్నారు. ఇక ఈ రచ్చ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది..జిల్లా మొత్తం వైసీపీ […]