తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్లో క్షణ క్షణం టెన్షన్ టెన్షన్గా మారింది. ఇప్పటికే రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ఇంచార్జ్లను నియమించే పనికి శ్రీకారం చుట్టారు. ఇది బాగానే ఉన్నా.. ఎంచుకున్న విధానంపైనే ఇప్పుడు కిందిస్థాయి నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, పార్టీకి బలంగా ఉన్న వ్యక్తులకు, వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించగల వ్యక్తులకు మాత్రమే ఇంచార్జ్ బాధ్యతలు […]
Tag: KCR
డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?
మాదక ద్రవ్యాల కేసుకు సంబంధించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ను దాదాపు 11 గంటలకు పైగా హైదరాబాద్ సిట్ అధికారులు విచారించడం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ప్రస్తుతానికి 12 మంది పేర్లనే సిట్ బృందం బయటపెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద తలకాయలే ఉన్నట్టు తెలుస్తోంది. నిప్పలేందే పొగరాదన్నట్టు.. కేవలం 12 మందితోనే భాగ్యనగరంలో మాదక ద్రవ్యాల వ్యవహారం సాగుతోందని చెప్పలేం. ఈ క్రమంలోనే ప్రభుత్వం పాత్ర కీలకంగా […]
మంత్రి పదవి కోసం కేసీఆర్ కన్నా పూజలే నమ్ముకున్న ఎమ్మెల్యే
ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవికోసం ముఖ్యమంత్రి నమ్ముకుంటారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్న వాళ్లకు మంత్రి పదవి వస్తుంది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే పూజలను నమ్ముకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పూజలను నమ్ముకుని బుక్ అవ్వడం ఏంటన్న షాక్లో కూడా మనం ఉంటాం. అసలు మ్యాటర్ ఏంటంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఆయన పార్టీ మారినప్పటి […]
తెలంగాణలో బీజేపీకి వాయిస్ కట్
తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికార పక్షం కేసీఆర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించిన బీజేపీ ఇప్పటికిప్పుడు సైలెంట్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు మియాపూర్ భూములు సహా మిషణ్ భగీరథలో లోపాలపై పెద్ద ఎత్తున విమర్శలతో కేసీఆర్ను ఇరుకున పెట్టారు కమలం నేతలు. అయితే, అనూహ్యంగా వాయిస్ను ఇప్పుడు కట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ విషయంపైనే తెలంగాణలో అందరూ చర్చించుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే… తెలంగాణలో కొంత పుంజుకున్న బీజేపీ నేతలు.. అధికార పక్షాన్ని విమర్శించి […]
మహిళా సాధికారతలో బాబు వెనుకడుగే
మహిళా సాధికారత, మహిళల రిజర్వేషన్లకు ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పదేపదే చెబుతుంటారు. మొన్నటికి మొన్న ఉమెన్స్ పార్లమెంట్ ఘనంగా నిర్వహించి.. మహిళలకు అత్యంత గౌరవం ఇస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒకవైపు! మరోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మహిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చారు తప్ప.. ఆమెకు క్షమాపణలే చెప్పించలేదు. కానీ ఇప్పుడు ఒక మహిళా అధికారిణితో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్షమాపణలు చెప్పించి.. తెలంగాణ సీఎం […]
టీడీపీ జంపింగ్కు కేసీఆర్ షాక్ తప్పదా..!
రెండు తెలుగు రాష్ట్రాల్లోను జంపింగ్ల జోరు ఎక్కువగానే కొనసాగుతోంది. ఈ జంపింగ్ల పర్వం ఏపీలో కంటే తెలంగాణలోనే ఎక్కువుగా కొనసాగుతోంది. తెలంగాణలో కేసీఆర్ దెబ్బతో టీడీపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వైసీపీ, సీపీఐలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అత్తెసరు మెజార్టీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బతో తిరుగులేని మెజార్టీతో ఉంది. ఇదిలా ఉంటే ఇతర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలందరికి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామన్న హామీతో […]
గజ్వేల్కు కేసీఆర్ బైబై…. ఆ నియోజకవర్గంపై కన్ను..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాథినిత్యం వహిస్తోన్న గజ్వేల్ నియోజకవర్గానికి గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన మరో కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారా ? అంటే తెలంగాణ రాజకీయవర్గాల్లో వినిపిస్తోన్న ఇన్నర్ టాక్ ప్రకారం అవుననే ఆన్సరే వినిపిస్తోంది. రాష్ట్ర పునర్విభజనచట్టంలో పేర్కొన్న నియోజకర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి ఏపీలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీతో పాటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ సైతం […]
టీఆర్ఎస్లో బాబూ మోహన్ పనైపోయిందా..!
తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో బాబూ మోహన్ పనైపోయిందా ? సీఎం కేసీఆర్ను ముద్దుగా బావా..బావా అని ఆప్యాయంగా పిలుచుకునే బాబూ మోహన్కు ఆ బావే షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ప్రస్తుతం మెదక్ జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే అంటున్నాయి. టీడీపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బాబూ మోహన్ మెదక్ జిల్లాలోని ఆందోల్ ఎస్సీ స్థానం నుంచి 1998 ఉప ఎన్నికతో పాటు, 1999 ఎన్నికల్లోను బాబూ మోహన్ రెండుసార్లు దామోదర రాజనర్సింహను ఓడించాడు. […]
టార్గెట్ మోడీ: బాబును మించిపోయిన కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానమంద్రి నరేంద్రమోడీపై ఎక్కడా లేని భక్తిని చూపిస్తున్నారు. మోడీని ఆయన పూర్తిగా ఆకట్టేసుకున్నట్టే కేసీఆర్ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పనిచేస్తోన్న రామ్నాథ్ కోవింద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలను కలుస్తూ మద్దతు యాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోను పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయనకు మిత్రపక్షమైన టీడీపీ, తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలోని విపక్ష వైసీపీ మద్దతు […]