మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల […]

కేసిఆర్ పై సెన్సేషనల్ కామెంట్లు చేసిన రాములమ్మ..!?

టాలీవుడ్ నటి, బీజేపీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకు పడింది. కేసీఆర్ కి ఎప్పుడు దళిత బిడ్డల పై ప్రేమ లేదని ఆమె అన్నారు. బడుగు బలహీన వర్గాలను కెసిఆర్ ఎప్పుడు చిన్న చూపు చూస్తున్నారని ఆమె కోపం వ్యక్తం చేసారు.తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం లేదని, కేసీఆర్ చాలా హీనంగా మాడ్లాడుతున్నారని, తెరాస గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ విజయశాంతి పేర్కొన్నారు.   కేసీఆర్ పాలన త్వరలో […]

సీఎం కేసీఆర్ సభకు తొలిగిన అడ్డంకులు..!?

నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలిగిపోయాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించింది. దీంతో బుధవారం నాడు సీఎం కేసీఆర్ సభ మామూలుగానే అనుకున్నట్లు కొనసాగనుంది. సభను రద్దు చేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా, హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలుపాటించకుండా, తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో తెలిపారు.కానీ విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతి ఇవ్వలేదు. ఇదిలా […]

ర‌జ‌నీకాంత్‌ అవార్డు పై సీఎం కేసీఆర్ హ‌ర్షం..!

త‌మిళనాట సూప‌ర్‌స్టార్‌ ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావ‌డం ప‌ట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్‌కు కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. న‌టుడిగా ద‌శాబ్దాల పాటు ఆయనకంటూ ఒక ప్ర‌త్యేక శైలి చూపెడుతూ,నేటికి దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానుల‌ ఆద‌ర‌ణ పొందుతున్న ర‌జ‌నీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్ర‌క‌టించ‌డం గొప్ప విష‌య‌మ‌ని కేసీఆర్ చెప్పుకొచ్చారు. హిందీ ఇండస్ట్రీ నుండి 32 మంది దాదా సాహెబ్ […]

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి […]

కేసీఆర్ భారీ వ్యూహం.. మంత్రివ‌ర్గంలోకి క‌విత‌‌..?

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ త‌న‌య‌, మాజీ ఎంపీ క‌విత అఖండ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది. భారీ మెజారిటీ లక్ష్యంగా టీఆర్ఎస్ మొదటి నుంచీ పకడ్బందీగా అమలు చేసిన వ్యూహానికి ప్రత్యర్థి పార్టీలు డీలా పడ్డాయి. దీంతో మొత్తం స్థానిక సంస్థలకు చెందిన ఓటర్లు 824 మంది ఉన్నారు. అయితే ఇందులో 821 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాటిలో టీఆర్ఎస్ […]

కేసీఆర్ కుమార్తె టార్గెట్టా..!

కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ కుంట్ల క‌విత నిజామాబాద్ నుంచి పార్ల‌మెంటుకు ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమె చురుగ్గా పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నిజామాబాద్ నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అన్ని పార్టీలూ ఇప్పుడు ఏక‌మైన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. కేవ‌లం క‌విత‌ను ఎలాగైనా ఓడించాల‌నే ల‌క్ష్యంగా పార్టీలు అడుగులు వేస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే బీజేపీ, కాంగ్రెస్‌లు నిజామాబాద్ కేంద్రంగా […]

కేసీఆర్‌పై ఇద్ద‌రు టీఆర్ఎస్ ఎంపీల‌కు కాక పుట్టిందా..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌కు వ‌న్ మ్యాన్ షో న‌డుస్తోంది. ఇటు ప్ర‌భుత్వంలోనే కాదు అటు పార్టీలో కూడా కేసీఆర్ చెప్పిందే ఫైన‌ల్ డెసిష‌న్‌. నిన్న‌టి వ‌ర‌కు అక్క‌డ మంచి ప్ర‌యారిటీ ఉన్న కేసీర్ మేన‌ళ్లుడు హ‌రీష్‌రావును కూడా వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టే ప్ర‌క్రియ ప్రారంభ‌మైందంటున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ తీరుపై  పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్లుగా ఉన్న ఇద్ద‌రు ఎంపీలు మండిప‌డుతున్నార‌ట‌.  కే.కేశవరావు. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుపరచితమే. కాంగ్రెస్‌లో ఓ […]

న‌ల్గొండ బైపోల్‌పై కేసీఆర్ పున‌రాలోచ‌న‌!

న‌ల్గొండ ఎంపీ గుత్తాసుఖేంద‌ర్ రెడ్డి రాజీనామాపై టీఆర్ఎస్ వ‌ర్గాల్లో భిన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఆయనతో రాజీనామ చేయించి.. ఉప ఎన్నిక నిర్వ‌హించి.. అందులో గెలిచి విపక్షాల‌కు షాక్‌తో పాటు టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్‌..  నిర్ణ‌యించార‌నే వార్త‌లు పార్టీలో వినిపిస్తున్నాయి. అయితే ఈలోగానే సింగ‌రేణి ఎన్నిక‌లు రావ‌డం.. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు కూడా అనుకున్న స‌మయానికంటే ముందుగానే వ‌స్తుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో.. ఇప్పుడు న‌ల్గొండ ఉప ఎన్నిక‌ల‌పై కేసీఆర్‌ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది! […]