టీడీపీ సీనియర్ చూపు..జనసేన వైపు..సీటు దక్కేనా?

ఈ మధ్య జనసేనలో కొన్ని సీట్లకు డిమాండ్ పెరిగింది..గత ఎన్నికల్లో దాదాపు 30 వేల పైనే ఓట్లు తెచ్చుకున్న నియోజకవర్గాల్లో ఇప్పుడు జనసేన బలం పెరిగిందనే అంచనాలకు వస్తున్నారు. ఇప్పటికే 6 శాతం ఓటు బ్యాంక్ వచ్చిన జనసేనకు ఇప్పుడు 12 శాతం వరకు వచ్చిందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కొన్ని సీట్లలో త్రిముఖ పోరు ఉన్నా సరే జనసేన గెలుస్తుందనే ప్రచారం వస్తుంది. అలాగే టీడీపీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లని జనసేనకు కేటాయించాలి. అలా […]

ప‌వ‌న్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!

ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర్టులోకివ‌చ్చి చేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం .. తాము చేతులు క‌లుపుతున్నామ‌ని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. ఇంకే ముంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన పొత్తు ఖాయ‌మైంద‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే.. ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు […]

పొత్తులపై మళ్ళీ ట్విస్ట్..బాబు రూట్ ఎటు?

ఏపీలో పొత్తుల విషయంలో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి..అధికారంలో ఉన్న వైసీపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ పూర్తి బలం సరిపోవడం లేదు..ఇంకా ఆ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. పైగా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుందని అనుకుంటే..ఆ వ్యతిరేక ఓట్లు టీడీపీకే కాదు..జనసేన వైపు కాస్త వెళుతున్నాయి. దీంతో వైసీపీకి అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. అందుకే చంద్రబాబు..పవన్‌ని కలుపుకుని వెళ్లాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెబుతూ..టీడీపీతో కలిసేందుకు చూస్తున్నారు. ఎలాగో […]

జనసేనలోకి మాజీ మంత్రి భర్త..ఎంపీగా పోటీ?

ఏపీ రాజకీయ సమీకరణాలు ఊహించని స్థాయిలో మారుతూ ఉన్నాయి..వైసీపీకి ధీటుగా పోరాడుతున్న టీడీపీ..జనసేనతో కలిసి ముందుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అంటున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో చంద్రబాబు-పవన్ భేటీ జరిగింది. ఆ తర్వాత మోదీతో పవన్ భేటీ, నెక్స్ట్ మోదీతో జగన్ భేటీ జరిగింది. దీంతో రాజకీయ సమీకరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్ధం కాకుండా ఉంది. అయితే టీడీపీ-జనసేన పొత్తు దాదాపుగా […]

ఇప్పటికిప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే.. ఎవరిది పై చేయంటే..?

రాబోయే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉత్కంఠ భరితంగా మారనున్నాయి. ముఖ్యంగా దేశంలోనే ఆయా రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకె అనుకూలంగా మారుతున్నాయని చెప్పవచ్చు. ఇక తెలంగాణలో జరిగిన మన గోడు నియోజకవర్గం తో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో 6 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన సంగతి అందరికీ తెలిసింది. అలా జరిగిన వాటిలో ఐదు స్థానాలలో ఆయా రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలే గెలుచుకున్నాయి. దీంతో అధికారంలో ఉన్న పార్టీలవైపే ప్రజలు ఎక్కువగా మగ్గుచూపుతుండడంతో […]

కాకినాడలో తమ్ముళ్ళ రచ్చ..డ్యామేజ్ ఎక్కువే..!

కాకినాడ రాజకీయాలు ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటాయి..ఇక్కడ కాపు వర్గమే గెలుపోటముల్ని ఎక్కువ శాసిస్తూ ఉంటుంది..ఆ వర్గం ఎటువైపు ఉంటే వారికి విజయం ఖాయమే. 2014లో కాకినాడ సిటీ, రూరల్ స్థానాల్లో టీడీపీ గెలవగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. 2014లో టీడీపీకి పవన్ సపోర్ట్ వల్ల రెండుచోట్ల గెలిచింది. 2019లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల రెండు చోట్ల వైసీపీ గెలిచింది. ఇక ఇప్పుడు పోరు ఆసక్తికరంగా మరే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు నియోజకవర్గాల్లో అటు వైసీపీకి […]

ఇప్ప‌టం మైలేజీ ఎంత‌? జ‌న‌సేన లెక్క‌లు ఇవే..!

తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో స‌ర్కారుపై ప్ర‌క‌టించిన `ఇప్ప‌టం యుద్ధం` పార్టీకి ఏమేర‌కు మైలేజీ ఇచ్చింది. ఆయ‌న అనుకున్న‌ట్టుగా పార్టీకి ఎంత ప్ర‌యోజ‌నంగా మారింది..? అనేది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇటీవ‌ల కాలంలో రెండు కీల‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. రెండు ఘ‌ట‌న‌ల‌లోనూ ప‌వ‌న్ వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఒక‌టి గ‌త నెల‌ల‌లో జ‌రిగిన విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టు ఘ‌ట‌న‌. ఈ ఘ‌ట‌న‌లో పార్టీ నేత‌లు.. మంత్రుల‌పై దాడి చేశార‌నే వాద‌నుంది. ఈ క్ర‌మంలోనేవారిపై […]

గుంటూరు వెస్ట్‌పై కన్యూజన్..జనసేనకు వదులుతారా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. దశాబ్దాల పాటు ఆ స్థానాల్లో టీడీపీ సత్తా చాటుతూ వస్తుంది..కానీ గత ఎన్నికల్లో కంచుకోటల్లో టీడీపీ ఓటమి పాలైంది. అయితే గుంటూరు వెస్ట్, రేపల్లె స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇక గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మద్దాలి గిరి..వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ ఖాళీ అయింది..మద్దాలి అటు వెళ్ళడంతో కోవెలమూడి రవీంద్రని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే కోవెలమూడికి నెక్స్ట్ […]

టీడీపీ-జనసేన..బీజేపీతో వద్దు..వైసీపీ ఫార్ములా!

నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టడానికి టీడీపీ-జనసేన పార్టీలు కలవడం అనివార్యమైంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కలవడం, భవిష్యత్‌లో ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగాయి. కానీ పొత్తు గురించి క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ ఇవ్వకపోయినా..నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఖచ్చితంగా కలుస్తాయనే చెప్పొచ్చు. సరే ఈ రెండు పార్టీలు కలుస్తాయి కదా..మరి బీజేపీ కలుస్తుందా అంటే. దానికి సమాధానం ఇంకా తేలడం లేదు. ఎందుకంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి..ప్రస్తుతానికి జనసేనతో బీజేపీ పొత్తులో […]