ఎట్టకేలకు పొత్తులపై జనసేన అధినేత పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారనే చెప్పాలి. ఇక బీజేపీకి దాదాపు గుడ్ బై చెప్పేసి..టీడీపీతో కలవడానికి ఆయన రెడీ అయిపోయారని తెలుస్తోంది. తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన 10వ ఆవిర్భావ సభలో ఆయన పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగదని చెప్పేశారు. అంటే టిడిపి-జనసేన పొత్తు పెట్టుకోకూడదని వైసీపీ చూస్తుంది. వైసీపీ అనుకున్నదే జరగదని చెప్పేశారు. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీచేయాలని వైసీపీ అంటోంది అని, వచ్చే […]
Tag: Janasena
పవన్ని రిస్క్లో పెట్టిన జోగయ్య..!
నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్కు సింగిల్ గా గెలిచిన్ సిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే ఏ మాత్రం లేవని కనీసం జనసేన పార్టీ సింగిల్ గా 10 సీట్లు గెలవడం కష్టమని తెలుస్తోంది. ఆ విషయం పవన్ కు సైతం అర్ధమైందనే చెప్పాలి. కాకపోతే జనసేన పార్టీ 50 సీట్లలో గెలుపోటములని మాత్రం శాసించే స్థాయిలో ఉంది. అంటే గెలవలేదు గాని..వైసీపీ-టీడీపీ గెలుపోటములని ప్రభావితం చేయగలదు. టిడిపితో గాని పొత్తు పెట్టుకుంటే వైసీపీని గెలవనివ్వదు. పొత్తు […]
జనసేన దెబ్బకు టీడీపీకి డ్యామేజ్..ఆ జిల్లాల్లోనే.!
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన గాని కలిసి పోటీ చేయకపోతే అటు టిడిపి నష్టపోతుంది..ఇటు జనసేన కూడా నష్టపోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన సర్వేలో అదే తేలిందని చెప్పవచ్చు. కాస్త టిడిపికి లీడ్ ఉన్నా సరే పుత్రి మెజారిటీతో అధికారంలోకి రావాలంటే జనసేన సపోర్ట్ కావాల్సిందే. అటు జనసేన కొన్ని సీట్లు గెలుచుకోవాలన్న టిడిపి మద్ధతు ఉండాల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి లేకపోతే వైసీపీకి అడ్వాంటేజ్. ఇటీవల వచ్చిన ఆత్మసాక్షి సర్వేలో అదే తేలింది. […]
బుచ్చయ్యకు జనసేనతో రిస్క్ తప్పదా?
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. రాజమండ్రి సిటీ గాని, రాజమండ్రి రూరల్ గాని టిడిపికి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో సైతం..రెండు చోట్ల టిడిపి విజయం సాదించింది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరీ గెలిచారు. అయితే ఇప్పటికీ రెండు చోట్ల టిడిపి బలంగానే ఉంది. మరోసారి సిటీలో టిడిపి గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రూరల్ లోనే కాస్త ఇబ్బందికర […]
దర్శి జనసేనకేనా..టీడీపీ నేతతో క్లారిటీ!
టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఆ రెండు పార్టీలు కలవడానికి ప్రయత్నిస్తున్నాయా? అంటే ఇటీవల జరిగిన పరిణామాలని చూస్తుంటే టిడిపి-జనసేన పొత్తు దిశగానే ముందుకెళుతున్నాయి. కాకపోతే అధికార వైసీపీ మాత్రం ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడమే టార్గెట్ గా ముందుకెళుతుంది. ఏదోక విధంగా రెచ్చగొట్టి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేకుండా చేయడానికి చూస్తుంది. ఇటీవల జగన్ సైతం.దమ్ముంటే టిడిపి-జనసేనలు ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా? అంటూ […]
ఆ రివర్స్ లాజిక్ జగన్కు వర్తించదా…!
రాజకీయాల్లో కొన్ని కొన్ని లాజిక్కులు అద్భుతంగా ఉంటాయి. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామా లను తమకు అనుకూలంగా మలుచుకునే నాయకులు.. ప్రతికూలంగా మారుస్తూ.. పొరుగు పార్టీపై విరుచు కుపడే నేతలు.. చాలా మంది ఉన్నారు. అందుకే రాజకీయాల్లో లాజిక్కులకు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. గత 2019 ఎన్నికల నుంచి ఒక కీలక విషయాన్ని వైసీపీ అధినేత జగన్ చెబుతున్నారు. టీడీపీకి 2019 ఎన్నికల్లో 23 స్థానాలు రావడానికి సంబంధించి జగన్ చెప్పిన లాజిక్ అందరికీ తెలిసిందే. […]
తిరుపతి సీటుపై జనసేన పట్టు..టీడీపీ తగ్గట్లేదు.!
వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన పొత్తు ఉంటుందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటాయని తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే జనసేనకు టిడిపి కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటినుంచే జనసేనకు ఇచ్చే సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో తిరుపతి అసెంబ్లీ సీటు పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి చిరంజీవి గెలిచారు. ఇక 2014లో టిడిపి గెలవగా, […]
కైకలూరులో జనసేనకు లైన్ క్లియర్..టీడీపీ తేల్చేసిందా?
పొత్తు ఉంటే జనసేనకు టీడీపీ ఏ ఏ సీట్లు ఇస్తుందనే అంశంపై ఎప్పటికప్పుడు చర్చ నడుస్తూనే ఉంది. పొత్తు అధికారికంగా ఫిక్స్ కాలేదు గాని..అనధికారికంగా మాత్రం పొత్తు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో జనసేనకు టిడిపి కొన్ని సీట్లు ఇస్తుందని చెప్పి..ఆ సీట్లపై చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఎప్పటినుంచో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు సీటు జనసేనకు దక్కుతుందని ప్రచారం ఉంది. మొదట నుంచి పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకే అంతా అనుకుంటున్నారు. […]
టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేన ఫైర్!
మహాసేన పేరుతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నామని రాజేష్ మహాసేన ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి..వైసీపీకి దూరం జరిగారు. అలాగే వైసీపీ అధికారంలో దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అలా ప్రశ్నిస్తూ సోషల్ మీడియా రాజేష్ మహాసేన బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష […]