చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే

ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరలింపు డెడ్ […]

గూడు కోసం ఎదురుచూపులు

పేద ప్రజలకు ఓ గూడు కల్పంచాలనే లక్ష్యంతో కేసిఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకాన్ని మొదలు పెట్టింది.అందులో భాగంగా మొదటి విడతలో సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో 400 ఇళ్ళ నిర్మాణం చేసి… పేద ప్రజలకు అందించారు. ఈ విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ఏడాదిలో లక్ష ఇళ్ళ నిర్మాంచాలని … ప్రభుత్వం భావించింది.ఒక్కో ఇంటిపై ఏడున్నర లక్షలు ఖర్చు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. అంటే ఒక్కో […]

భాగ్యనగరం మైనస్‌ బెగ్గర్స్‌ 

భాగ్యనగరం హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకోసం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఎక్కడా బిచ్చగాళ్ళు లేకుండా హైదరాబాద్‌ని తీర్చిదిద్దేందుకు ప్రాణాళికలు రచించుకున్న జిహెచ్‌ఎంసి ఇప్పటికే యాచకులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘బిచ్చం వెయ్యొద్దు’ అంటూ పౌరులకు అవగాహన కల్పిస్తోంది. యాచకుల్ని సంరక్షణ కేంద్రాలకు తరలించి, వారి బాగోగుల్ని చూడటంతోపాటుగా పౌరులకు అవగాహన కల్పించడం ఇక్కడ చాలా ముఖ్యం. అలాగే, మాఫియా ముఠాలు యాచకుల్ని పావులుగా వాడుకోవడంపైనా దృష్టిపెట్టవలసి వస్తుంది. నగరం మొత్తం మీద ఉన్న […]

KTR లోని సత్తా చూడాలనుకుంటున్న కెసిఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావుకి హైదరాబాద్‌ బాధ్యతలు అప్పగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విజయం సాధించాక, హైదరాబాద్‌ని విశ్వనగరంగా తీర్చిదిద్దడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కెసియార్‌, ఆ బాధ్యతని కెటియార్‌ భుజాల మీద పెట్టారు. ఐటి రంగంలో హైదరాబాద్‌ని అగ్రస్థానానికి తీసుకెళ్ళేలా కసరత్తులు చేస్తున్న కెటియార్‌, హైదరాబాద్‌ని విశ్వనగరంగా మార్చేందుకు చర్యలు కూడా ప్రారంభించారు. అన్ని శాఖల మధ్య సమన్వయం కోసం కెటియార్‌ చేస్తున్న చర్యలు అభినందనీయమే. అయితే హైదరాబాద్‌లో రోడ్లు నరకానికి […]

గ్రేటర్ ను అల్లుకుపోబోతున్న మరో రెండు స్కైవేలు

సిటిలో మరో రెండు పెద్ద స్కైవేలు రాబోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్యారడైజ్ నుంచి ఔటర్ రోడ్డు వరకు, ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వరకు స్కైవేలను నిర్మించనున్నారు. వీటి నిర్మాణం కోసం 110 హెక్టార్ల భూమి అవసరమని ప్రతిపాదనలు రెడీ చేశారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. పర్మిషన్ రాగానే ఉప్పల్ ఘట్ కేసర్ స్కైవేకు ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్యారడైజ్ నుంచి ఔటర్ రింగ్ […]