తెలంగాణ లో చోటు చేసుకున్న మరో దారుణం..!

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినప్పటికీ ఆకతాయిల ఆగడాలు ఆగడం లేదనే చెప్పాలి.. మహిళలపై, బాలికలపై అత్యాచారాలు చేస్తూ ఎంతో మంది ఆడ పిల్లల జీవితాలను ఈ మానవ మృగాలు బలి తీసుకుంటున్నారు.. ఇక ఇప్పటికీ సింగరేణి కాలనీ లో ఆరు సంవత్సరాల చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారం ఘటన మరవకముందే ఇప్పుడు మరోసారి తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే .. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా లో నలుగురు యువకులు ఓ యువతిపై […]

తెలంగాణలో ఫ్రీ డయాగ్నోసిస్ కేంద్రాలు ఏర్పాటు..?

ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయి. శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. […]

అన్ని మెడికల్ టెస్ట్ లు ఉచితం : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో […]

24వేల మంది చిన్నారులకు కరోనా?

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు వారాల్లో సుమారు 2.3 లక్షల కరోనా కేసులు నమోదు కాగా… వీరిలో 23,920 మంది 18 ఏళ్లలోపు పిల్లలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఐదు సంత్సరాల లోపువారు 2,209 మంది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే ప్రధాన హాట్ స్పాట్ అయిన తూర్పు గోదావరిలో సుమారు 4,200 మంది చిన్నారులు కోవిడ్ బారిన పడినట్లుగా వైద్యులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలోనూ సుమారు 3,800 మంది పిల్లలు కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. అయితే థర్డ్‌వేవ్‌పై […]

టాలీవుడ్‌లో న‌ల్ల‌ధ‌నం వైట్ అవుతోంది ఇలా

ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ తీసుకున్న నిర్ణ‌యం బ‌డాబాబుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెట్టిస్తోన్నా చాలా మంది సామాన్యులు మాత్రం ఈ నిర్ణ‌యంతో అష్ట‌క‌ష్టాలు  ప‌డుతున్నాడు. గ‌త వారం ప‌ది రోజులుగా బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద జ‌నాలు కిలోమీట‌ర్ల కొద్ది క్యూలో నుంచోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. సామాన్యుల ప‌రిస్థితి ఇలా ఉంటే కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన బ‌డాబాబులు మాత్రం త‌మ వ‌ద్ద ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ఎలా మార్చుకోవాలా అని నానా తంటాలు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]