జగన్ కు షాకిచ్చిన కేంద్రం.. త్వరలో విచారణకు కేంద్ర బృందాలు..?

ఏపీలో వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక విషయంలో తెరపైకి వస్తూనే ఉంది.గతంలో టిడిపి హయాంలో చేసినటువంటి పనులకు ఇప్పటివరకు డబ్బు చెల్లించక పోగా..ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రమే నిధులు విడుదల చేస్తూనే ఉంది.దీనిపై హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం: దేశవ్యాప్తంగా పేద ప్రజలు పస్తులు ఉండకూడదని కారణంచేత యూపీఏ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని 2005లో జాతీయ ఉపాధి […]

ఏపీ ప్రభుత్వం పై ఇన్ని కేసులు పెట్టడం వెనుక కారణం..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై రోజురోజుకి వ్యతిరేకత మారుతూనే ఉన్నది.ఇక జగన్ మోహన్ రెడ్డి చేసేటటువంటి కొన్ని పనులు నచ్చక ప్రజలు, ఏపీలో ఉండేటువంటి మంత్రులు,యువత నిరుత్సాహం తో ఉన్నట్లు సమాచారం.అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం పై భారీ సంఖ్యలో కేసులను నమోదు చేశారట వాటి వివరాలను చూద్దాం. ఏపీ ప్రభుత్వంపై ప్రతిరోజు కేసులు భారీగానే పెరుగుతున్నాయి.పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇతర కారణాల వల్ల, ఇప్పటివరకు దాదాపుగా లక్షా తొంభై నాలుగు వేల పిటిషన్లు దాఖలయ్యాయి అన్నట్లు సమాచారం.ఇలా […]

అంగన్వాడీ , మినీ అంగన్వాడీ పోస్టులు విడుదలా..?

ప్రస్తుతకాలంలో ప్రభుత్వ ఉద్యోగాల మీద అందరి దృష్టి ఉంది. ఇక ఈ ఉద్యోగం పొందాలంటే తీవ్రమైన కఠోర శ్రమతో చదివితే కానీ , ఉద్యోగం వచ్చేలా కనిపించడం లేదు. అయితే కరోనా సమయం తర్వాత, ముఖ్యంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వాలు తెలుపుతూ వచ్చాయి. అలాంటి వాటిలోనే ఏపీ ప్రభుత్వం.. కొన్ని పోస్ట్ లను విడుదల చేస్తోంది.. ఆ వివరాలు చూద్దాం. కర్నూల్ జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడి, మినీ అంగన్వాడీ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ […]

తెలంగాణలో ఇకమీదట ప్రతిరోజు 5 షోలట..!

కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమపై చాలా పెద్ద దెబ్బ పడింది. గత సంవత్సరం నుంచి థియేటర్లు మూత పడుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని ఊహాగానాలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్ ఉద్రిక్తత తక్కువ అవడంతో, సినిమాలు రిలీజ్ చేయాలని ఉద్దేశంతోనే , మొదటిసారిగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాను విడుదల ధైర్యం చేసి విడుదల చేశారు. ఆ సినిమా కలెక్షన్ల పరంగా బాగా వసూలు చేయడంతో ఇక థియేటర్ల […]

టీఆర్ఎస్ స‌ర్కార్‌లో ఆ ఇద్ద‌రి కోల్డ్‌వార్‌

ఐఏఎస్‌.. ఐపీఎస్ ఉద్యోగులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మ‌ధ్య కొంత గ్యాప్ ఉంటుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే! ఇది అప్పుడ‌ప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ‌లో ఈ గ్యాప్ మ‌రింత ఎక్కువ‌యింది. మొన్న‌టి వ‌ర‌కూ క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్యేల మ‌ధ్య కొన‌సాగిన‌ ఈ కోల్డ్ వార్‌.. సీఎంవో, మంత్రుల మ‌ధ్య మొద‌లైంది. సీఎంవోలోని కొంత‌మంది అధికారుల తీరుపై మంత్రులు, ఇత‌ర ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు. తాము పంపించిన ఫైల్స్‌ను క్లియ‌ర్ చేయ‌కుండా ఎక్కువ కాలం త‌మ వ‌ద్దే ఉంచుకుంటున్నార‌ని, త‌మ […]