ఢిల్లీలో లోకేష్..నో యూజ్?

చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఓ వైపు పవన్ పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. టి‌డిపి-జనసేన కలిసి పనిచేయనున్నాయని ప్రకటించారు. ఇక పొత్తు ప్రకటనతో వైసీపీ మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. టి‌డి‌పితో పాటు జనసేన టార్గెట్ గా విరుచుకుపడుతుంది. ఇక వైసీపీకి కౌంటరుగా టి‌డి‌పి, జనసేన కూడా రాజకీయం చేస్తున్నాయి. ఇదే సమయంలో లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళడంతో సీన్ మరింత మారింది. అయితే ఢిల్లీకి వెళ్ళి లోకేష్..అక్కడ […]

`ఆదిపురుష్‌` యూనిట్ కు బిగ్ షాక్‌.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌!

ఆదిపురుష్‌.. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ నిన్న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ నటించారు. దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం దుమ్ము దుమారం రేపుతోంది.   తొలి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 32 కోట్ల‌కు పైగా షేర్ […]

కన్ఫ్యూజ్ చేస్తున్న కేశినేని.. !

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారంపై రకరకాల చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేసిన నాని వైఖరిపై అసలు క్లారిటీ రావడం లేదు..ఒకోసారి పార్టీని తిడతారు…మరొకసారి పార్టీతో కలిసి పనిచేస్తారు…అసలు ఆయన పార్టీలో ఉంటారా? వెళ్లిపోతారా? అనేది ఏ మాత్రం తెలియడం లేదు. ఆ మధ్య సొంత తమ్ముడు కేశినేని శివనాథ్ టార్గెట్ గా కూడా కేశినేని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ పార్టీతో సఖ్యతగానే ఉంటున్నారు..పైగా […]

ఢిల్లీకి బాబు…కమలం కరుణిస్తుందా?

2019 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు బాగా జ్ఞానోదయం అయిందని చెప్పొచ్చు..అప్పటివరకు అధికారంలో ఉన్న చంద్రబాబు..తనకు తిరుగులేదని అనుకున్నారు…అందుకే కేంద్రంలో బలంగా ఉన్న ఎన్డీయే నుంచి బయటకొచ్చి..బీజేపీపై ఏ విధంగా పోరాటాలు చేశారో అందరికీ తెలిసిందే. అయితే అన్నివేళలా బాబు సక్సెస్ అయిపోవడం జరిగే పని కాదు…ఢిల్లీ నుంచి ఎదురించి హడావిడి చేసిన బాబుకు…2019 ఎన్నికల్లో చుక్కలు కనబడ్డాయి..చిత్తుగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఈ ఓటమి తర్వాత బీజేపీ అవసరం ఎంత ఉందో బాబుకు తెలిసొచ్చింది…అందుకే ఎన్నికల తర్వాత […]

ఎలా వెళ్లారో.. అలా వచ్చారు..

తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి.. వరి ధాన్యాన్ని కొనేంతవరకు మేము ఢిల్లీ వదలి రాం.. కేసీఆర్‌ ఆదేశాల మేరకు రైతుల కోసం పోరాడతాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ మంత్రుల బృందం హస్తిన నుంచి రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌.. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆమేరకు పార్టీ నిరసన చేపట్టింది. అంతేకాక మరో అడుగు ముందుకేసిన సీఎం.. […]

ఒకే సమావేశంలో కారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారం చేపట్టి ఏడేళ్లయింది. కమలం పార్టీ జాతీయస్థాయిలో ప్రధాన పార్టీగా దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీని పక్కకు తోసి నరేంద్రమోదీ పార్టీని విజయంవైపు నడిపించాడు. ఇది ఓకే.. ఇక తెలంగాణలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా స్థానికంగా బీజేపీ నేతలతో విభేదించినా కేంద్రంలో మాత్రం మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు కొనసాగించింది. ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక బిల్లులకు పార్లమెంటులో మద్దతు తెలిపింది. మద్దతు తెలపలేని పక్షంలో సమావేశాలకు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు […]

మూడున్నర గంటల పాటు వెయిట్ చేయించారు

తెలంగాణలో వరి ధన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ కేసీఆర్ ధర్నా కూడా చేశారు. పార్టీ శ్రేణులు మొత్తం ప్రభుత్వానికి అండగా నిలిచాయి. అంతటితో ఆగం.. ఢిల్లీ వెళ్లి మాట్లాడతాం.. కొంటారా? కొనరా? అని అడుగుతాం అని కేసీఆర్ బలంగా చెప్పారు. అన్నట్లుగానే కేసీఆర్ అండ్ టీమ్ ఢిల్లీకి వెళ్లింది. ఆదివారం హస్తినకు వెళ్లిన ప్రభుత్వ పెద్దలు అక్కడ ఏమేం చేయాలో రూట్ మ్యాప్ […]

దేశరాజధాని వైపు కదులుతున్న కేసీఆర్ కారు

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేంద్ర ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా టీబీజేపీ నాయకుల తీరుకు ఆయన విసిగి వేసారి పోయారు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి మేదీ అండ్ టీమ్ ను కలిసి వివరించినా పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు.. పైగా ఇష్టానుసారం మాట్లాడటం.. అందుకే ఢిల్లీ వెళ్లి తేల్చుకుందాం అని అనుకుంటున్నారు పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు. తెలంగాణ వచ్చిన తరువాత సీఎంగా బీజీ అయిన ఈ ఉద్యమ నాయకుడు […]

ఢిల్లీకి వచ్చి సమాధానం చెప్పండి..

హుజూరాబాద్ ఉప ఎన్నికలు జరిగాయి.. బీజేపీ గెలిచింది.. టీఆర్ఎస్ ఓడింది.. కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోయిది. ఇది అందరి తెలిసిన విషయమే. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఫలితాలను సీరియస్ గా తీసుకొంది. టీ.కాంగ్రెస్ నాయకులపై ఫైరవుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం గురించి కాదు ఈ బాధ.. పార్టీకి వచ్చిన ఓట్ల గురించే అధిష్టానం తట్టుకోలేకపోతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెబుతున్న నాయకులను ఉప ఎన్నికల్లో ఇంత దారుణంగా ఎలా ఓడిపోయామని […]