ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేసిన ఏపీ సర్కార్.. శాస్త్రీయంగా విశ్లేషించిన తర్వాత ఎలాంటి హాని లేదని తేలితే పంపిణీ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఆనందయ్య మందుకు సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా […]
Tag: covid-19
తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..100కి పైగా మరణాలు!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
2డీజీ డ్రగ్ ధర ఖరారు..!
కరోనా చికిత్స కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సహకారంతో డీఆర్డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ(2-డియాక్సీ-డి-గ్లూకోజ్) ఔషధం ధరను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2-డీజీ ఔషధం యొక్క ఒక్కో సాచెట్ ధరను రూ.990 గా నిర్ణయించిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ ఔషధాన్ని డిస్కౌంట్ ధరకు అందజేయనున్నట్లు వెల్లడించింది. ఒక్కో సాచెట్ పై ఎంత డిస్కౌంట్ ఇస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ […]
ఆనందయ్య మందుపై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!
కంటికి కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్ మళ్లీ అల్లకల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బకు మళ్లీ లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ముకునూరు మండలం కృష్ణపట్నంలో బొనిగె ఆనందయ్య తయారు చేసిన మందుపై అందరి చూపు పడింది. ఆనందయ్య మందు కరోనాను కట్టడి చేస్తుందని ప్రచారం జరగడంతో.. అందరూ ఈ మందు కోసం ఎగబడ్డారు. దాంతో ఆనందయ్య మందు పంపిణీని […]
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే భారత్లో నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. గత 24 గంటల్లో భారత్లో 1,86,364 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరుకుంది. […]
ఏపీలో కొత్తగా 16,167 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణాలు 10 వేలు దాటాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 […]
భారత్లో ఆగని కరోనా జోరు..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. అలాగే భారత్లో నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు తగ్గాయి గత 24 గంటల్లో భారత్లో 2,11,298 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,69,093 కు […]
తెలంగాణలో మళ్లీ లాక్డౌన్ పొడిగింపు..ఎప్పటివరకంటే?
సెకెండ్ వైవ్లో కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. దాంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వరకు లాక్డౌన్ విధించగా.. అప్పటి నుంచి కరోనా కేసులు, మరణాలు కాస్త అదుపులోకి వచ్చాయి. దాంతో ఈ నెల 30 వరకు కేసీఆర్ సర్కార్ లాక్ డౌన్ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో […]