ఏపీలో 4వేల‌కు లోపుగా క‌రోనా కేసులు..12,744కి చేరిన మ‌ర‌ణాలు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]

దేశంలో క్షీణిస్తున్న క‌రోనా కేసులు..కొత్త‌గా 1,183 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 48,698 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

పెళ్లి పీటలెక్క‌బోతున్న శంక‌ర్ కూతురు..వ‌రుడు అత‌డేన‌ట‌!

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌ శంక‌ర్ ఇంట పెళ్లి సంద‌డి నెల‌కొంది. శంక‌ర్ పెద్ద కుమార్తె అదితి శంక‌ర్ పెళ్లి పీట‌లెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జ‌రుగుతున్నారు. ఇంత‌కీ అతిదిని పెళ్లాడ‌బోయే వ‌రుడు ఎవ‌రో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల‌ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. క‌రోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం […]

దేశంలో కొత్త‌గా 51,667 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గ‌గా.. మ‌ర‌ణాలు పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 51,667 మందికి కొత్తగా కరోనా సోకింది. […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..38 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

భార‌త్‌లో మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు..1,321 మంది మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు మ‌ళ్లీ యాబై వేల‌కు పైగా పెరిగాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 54,069 మందికి కొత్తగా కరోనా […]

ఏపీలో కొత్త‌గా 4,684 క‌రోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]

లాక్‌డౌన్ ఎత్తివేతపై ఏపీ స‌ర్కార్ కసరత్తులు..ప్ర‌క‌ట‌న అప్పుడేన‌ట‌?!

సెకెండ్ వేవ్ రూపంలో ప్ర‌జ‌ల‌పై విరుచుకు ప‌డిన క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ ఇప్పుడిప్పుడే అదుపులో వ‌స్తోంది. క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గు ముఖం ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌లు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఏపీ స‌ర్కార్ కూడా లాక్‌డౌన్ ఎత్తివేత‌పై క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6గంటల నుంచి ఉద‌యం 6గంటల వరకు క‌ర్ఫ్యూను అమ‌లు చేస్తున్నారు. అయితే క‌రోనా అదుపులోకి వ‌స్తున్న దృష్ట్యా.. రాష్ట్రంలో […]

భార‌త్‌లో 3 కోట్లు దాటిన క‌రోనా కేసులు..కొత్త‌గా ఎన్నంటే?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా కేసుల‌తో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3 కోట్లు దాటింది. గ‌త 24 గంటల్లో భారత్‌లో 50,848 మందికి కొత్తగా […]