సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపిన క‌రోనా!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది క‌రోనా వైర‌స్‌. ఈ మహ‌మ్మారి ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకోగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు […]

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువ‌ట‌..బీ కేర్‌ఫుల్‌!

క‌రోనా వైర‌స్‌తోనే నానా తిప్ప‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌రో కొత్త భ‌యంగా మారింది. కరోనా రోగుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగ‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్‌తో కొంద‌రు మృతి చెంద‌గా.. కొంద‌రు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగ‌స్ తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవ‌ర్ని ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]

ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం?

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సెకెండ్ వేవ్‌లో విరుచుకు ప‌డుతున్న ఈ మాయ‌దారి వైర‌స్ దెబ్బ‌కు ప్ర‌జ‌లు పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌రోనా వీర విహారం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌తి రోజు ఇర‌వై వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. పాక్షిక లాక్ డౌన్ విధించి రెండు వారాలు గడుస్తున్నా క‌రోనా వేగం త‌గ్గ‌డం లేదు. ఇలాంటి త‌రుణంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌రోనా క‌ట్ట‌డికి కీల‌క […]

ఆగ‌ని మృత్యుఘోష‌..క‌రోనాతో మ‌రో న‌టుడు క‌న్నుమూత‌!

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ ఎంత వేగంగా విజృంభిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఈ మ‌హ‌మ్మ‌రి దెబ్బ‌కు సినీ ప్ర‌ముఖులు వ‌ర‌స‌గా మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. అసురన్ సినిమాలో నటించిన నితీష్ వీర(45) క‌రోనాతో క‌న్నుమూశారు. ఇటీవ‌లె క‌రోనా బారిన ప‌డిన ఈయ‌న.. ఆరోగ్యం తీవ్రంగా క్షీణించ‌డంతో కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. దీంతో న‌తీష్ మృతిపై సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. అసురన్ సినిమాలో ఫ్లాష్ […]

మండ‌పంలో పెళ్లి..పురోహితుడు తెలివికి అంద‌రూ షాక్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఎప్పుడూ చూడ‌ని, ఎన్న‌డూ జ‌ర‌గ‌ని చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ పురోహితుడు క‌రోనా నుంచి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు తెలివిగా కారులో ఉండే మంత్రాలు చ‌దివి.. మండ‌పంలో పెళ్లి తంతును ముగించాడు. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లా కోహెడ లో ఆదివారం చోటుచేసుకున్నది. కోహెడకు చెందిన సటికం భాగ్య- మల్లేశం దంపతుల కుమార్తె సౌమ్య వివాహం తంగళ్లపల్లికి చెందిన కృష్ణమూర్తితో స్థానిక మండ‌పంలో ఆదివారం జరిగింది. అయితే పురోహితుడు […]

ఆగిపోయిన విజ‌య్ సేతుప‌తి బాలీవుడ్ ప్రాజెక్ట్‌..కార‌ణం అదే!

విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈయ‌న చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మేరీ క్రిస్మస్ సినిమా ఒక‌టి. కత్రినా కైఫ్ ప్రధాన పాత్రధారిగా అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆగిపోయింది. వాస్త‌వానికి […]

క‌రోనా టైమ్‌లో మ‌హేష్ ఔదార్యం..ఆ గ్రామం కోసం..?

సెకెండ్ వేవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. సెకెండ్ వేవ్‌లో ఆక్సిజ‌న్ కొర‌త‌, హాస్ప‌ట‌ల్స్‌లో బెడ్స్ కొర‌త తీవ్రంగా ఉండ‌టంతో.. ప్ర‌జ‌లు మ‌రింత ఇబ్బంది ప‌డిపోతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌ను ఆదుకునేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకు వ‌స్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా తాను దత్తతు […]

`ఆదిపురుష్` టీమ్‌కు క‌రోనా వ‌రుస‌ షాకులు..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ న‌టిస్తోంది. రామాయణ ఇతిహాస గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు క‌రోనా వ‌రుస షాకులు ఇస్తోంది. ఈ చిత్రం ముంబైలో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు […]

క‌రోనా బాధితుల‌కు భారీ విరాళం అందించిన రజనీ కుమార్తె!

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడులోనూ క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ర‌క్షించేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ విరాళాలు అందించాల్సిందిగా దాతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో కరోనా బాధితులను ఆదుకునేందుకు తమిళ సినీ ప్రముఖులు తమ వంతు సాయంగా విరాళాలను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య కూడా భారీగా విరాళం అందించారు. తాజాగా సౌంద‌ర్య‌ సీఎం స్టాలిన్‌ను కలిసి తన […]