క‌రోనా బారిన ప‌డ్డ పూజా హెగ్డే..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!

క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. అతి సూక్ష్మ‌జీవి అయిన ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్‌, బాలీవుడ్ ఇండ‌స్ట్రీల్లో క‌రోనా నిండి పోయింది. ఇప్ప‌టికే హీరోలు, హీరోయిన్లు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు ఇలా ఎంద‌రో క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగానే ఆమెనే సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం హోమ్ క్వారంటైన్‌లో ఉన్నాన‌ని..గ‌త […]

18 ఏళ్లు నిండాయా..అయితే వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!

కంటిని క‌నిపించ‌కుండా వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఎప్పుడు అంతం అవుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారిని నిర్మూలించేందుకు ప్ర‌పంచ‌దేశాల్లోనూ వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టికే 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తొలి దశ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16న ప్రారంభం కాగా.. రెండో దశ మార్చి 1 నుంచి, మూడవ దశ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది. ఇక నాలుగో దశలో […]

టీకా పంపిణీలో ఇండియా స‌రికొత్త రికార్డు!

అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. మ‌ళ్లీ శ‌ర‌వేగంగా వ్య‌ప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. మ‌రోవైపు క‌రోనాను అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌పంచ‌దేశాల్లోనూ జోరుగా కొన‌సాగుతోంది. అయితే టీకా పంపిణీలో తాజాగా ఇండియా స‌రికొత్త రికార్డును సృష్టించింది. కేవలం 99 రోజుల వ్యవధిలో 14 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ పంపినీ చేసింది. శనివారం రాత్రి వరకూ 14,08,02,794 టీకా డోస్ లను అందించ‌గా.. […]

కరోనాలోనూ ఆ పని కానిచ్చేస్తున్న నాని..ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్!

ప్ర‌స్తుతం ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా దెబ్బ‌కు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా హీరోలంద‌రూ త‌మ సినిమా షూటింగ్స్ ఆపేసి.. ఇంట్లో ఉంటున్నారు. అలాగే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలు విడుద‌ల వాయిదా ప‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలోనూ న్యాచుర‌ల్ స్టార్ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికే ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాన్ని పూర్తి చేసిన నాని.. రాహుల్ సంకృత్యన్ తో `శ్యామ్ సింగ రాయ్` అనే భారీ […]

కేటీఆర్‌కు మంచు లక్ష్మీ స‌ల‌హా..మండిప‌డుతున్న నెటిజ‌న్లు!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తున్న క‌రోనా వైర‌స్ ఎవ‌ర్నీ వ‌దిలి పెట్ట‌డం లేదు. చిన్నా, పెద్దా, ఉన్నోడు, లేనోడు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతోంది. ఇప్ప‌టికే ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌తా.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు కూడా క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నేత‌లు, అభిమానులు, సినీ ప్ర‌ముఖులు కేటీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే నటి మంచు లక్ష్మీ కూడా […]

యాంక‌ర్ ప్ర‌దీప్‌కు క‌రోనా..అందుకే ర‌వి అలా చేశాడ‌ట‌?

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి ముప్ప‌తిప్పులు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా సెకెండ్ వేవ్‌లో క‌రోనా మ‌రింత వేగంగా విస్త‌రిస్తుండ‌డంతో.. సామాన్యులు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రూ ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా బుల్లితెర స్టార్ యాంక‌ర్‌, హీరో ప్ర‌దీప్ మాచిరాజు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ప్రదీప్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడ‌ని.. వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. […]

అభిమానుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన సోనూసూద్!

క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్‌లో ఎంత వేగంగా విజృంభిస్తోందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కంటికి క‌నిపించుకు ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను అల్లాడిస్తున్న క‌రోనా.. ఇప్ప‌టికే ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకుంది. సామాన్యులే కాదు.. సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు, క్రీడి కారులు ఇలా అంద‌రూ క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూ సూద్‌కు కూడా క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే. దాంతో అభిమానులు సోనూ క‌రోనా నుంచి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఎంత‌గానో కోరుకున్నారు. అయితే అభిమానులు కోరుకున్న‌ట్టుగానే జ‌రిగింది. […]

దేశ‌వ్యాప్తంగా క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టేస్తున్న‌ది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ భయంకరంగా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 6,206 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, కొత్తగా 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 3,052 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 52,726 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో రోజువారీ కేసులు వెయ్యి దాట‌గా, కొత్తగా.. 1,005 కరోనా […]

క‌రోనా ఎఫెక్ట్‌..అంత్యక్రియలకు 200 ఎకరాలు ఇచ్చిన ప్ర‌భుత్వం!

చైనాలో పుట్టుకొచ్చిన అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. అన్ని దేశాల్లోని అన్ని రాష్ట్రాల‌కు పాకేసి మాన‌వ మ‌నుగ‌డ‌కే ముప్పుగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి కాటుకు ఎంద‌రివో ప్రాణాలు బ‌లి కాగా.. మ‌రెంద‌రో హాస్ప‌ట‌ల్స్‌లో ఈ వైర‌స్‌ను జ‌యించేందుకు పోరాడుతున్నారు. ఇక ప్ర‌స్తుతం సెకెండ్ వైవ్‌లో క‌రోనా ఊహించ‌ని రీతిలో వ్యాప్తి చెందుతోంది మ‌న దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్క‌డ క‌రోనా పాజిటివ్ కేసుల‌తో పాటు […]