కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?

కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విల‌న్‌గా క‌నిపించే ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్‌ రియ‌ల్ లైఫ్‌లో మాత్రం అంద‌రిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్క‌డితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన […]

మంచి మనసు చాటుకున్న స్టార్ సింగర్..!

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ​ చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఆక్సిజన్ కొరతతో ఇబ్బందిపడుతున్నారు. ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రముఖులు ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి, ఆక్సిజన్ బెడ్లను అందుబాటులోకి తేవడానికి ముందుకు వస్తున్నారు. తాజాగా ప్రముఖ తెలుగు సింగర్ స్మిత కరోనా రోగులకు సాయం అందించడానికి ముందుకొచ్చారు. గతంలో ఆమె స్థాపించిన ఏఎల్​ఏఐ […]

టీకా వేయించుకున్న కీర్తి..!

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. టీకా కొరత కారణంగా అక్కడక్కడ వ్యాక్సినేషన్ ప్రక్రియకు బ్రేక్ పడుతుంది. కరోనా ఉధృతి ఎక్కువవుతున్న నేపథ్యంలో సినీ, రాజకీయ ప్రముఖులు, కీడాకారులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కూడా టీకా వేయించుకున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె టీకా తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమె కోరారు. నేను […]

కంటతడి పెట్టిన పిఎం మోడీ..ఎందుకుంటే..?

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ అందక కొన్ని చోట్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో దేశ పరిస్థితులను చూసి ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వైద్యులు సహా మొదటి శ్రేణి కార్మికులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ సాంకేతిక పరిజ్ణానం ద్వారా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో వారితో మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వారు […]

వారికీ అండ‌గా ర‌కుల్..?

క‌రోనా మ‌హ‌మ్మారి పేద‌, ధ‌నిక అనే తేడా లేకుండా అంద‌రితో చెల‌గాట‌మాడుతోంది. స‌రిప‌డ ఆక్సిజ‌న్‌, బెడ్స్ దొర‌క‌క చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విషాధాన్ని భార‌త్ ఎదుర్కొంటోంది. ఇక భార‌త్‌ను ఈ క‌ష్ట‌కాలం నుంచి భార‌త్‌ను బ‌య‌ట‌ప‌డేయ‌డానికి అంతా ఏకమ‌వుతున్నారు. ముఖ్యంగా సెల‌బ్రిటీలు త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజ‌న్‌, బెడ్స్ స‌మ‌కూర్చ‌డం కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రియాంక చోప్రా, ఆమె భ‌ర్త జోన‌స్ కోవిడ్ బాధితుల కోసం గీవ్ […]

కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత..!

కరోనా సామాన్య ప్రజల నుంచి సెలెబ్రిటీల వరకు ఎంతో మందిని బలితీసుకుంటోంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఇప్పుడు మన దేశాన్ని పట్టి పీడిస్తుంది. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కొంతమంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. చాలా కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఎంతో మందిని బలితీసుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సాతావ్ ఆదివారం కరోనాతో మృతి చెందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఆయన […]

శిఖర్‌ ధావన్‌ గొప్పమనసు..ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు సాయం

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కోవిడ్ బాధితులు చాలా మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్నారు. కరోనా టైంలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందడుగు వేస్తున్నారు. తమ వంతు సాయంగా ఎంతోొ కొంత ఇస్తూ కన్నీల్లను తుడుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తూ సెలబ్రిటీలు, క్రీడాకరులు, ధనవంతులు తమకు తోచిన […]

శోకసంద్రంలో దిధీ…ఎందుకంటే ..?

కరోనా భూతం అందర్నీ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారికి నేడు చాలా మంది బలైపోతున్నారు. చిన్న చిన్న నాయకుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకూ చాలా మంది కరోనా కాటుకు కన్నుమూశారు. సినీ ప్రముఖులో చాలా మంది కరోనా పోరాడి బయటపడుతుంటే మరికొందరు ప్రాణాలు విడిచారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు..ఇలా అధికారుల దగ్గిరి నుంచి కార్యకలాపాలు సాగించే నాయకుల వరకూ కరోనా మహమ్మారికి బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకున్న ఈ […]

ఇండస్ట్రీలో విషాదం.. యువ రచయిత మృతి..!

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు వదులుతున్నారు. మరికొందరు కరోనాతో పోరాడి నిలబడుతున్నారు. ఇంకొందరు కరోనాతో పోరాడలేక తనువు చాలిస్తున్నారు. దీంతో రోజుకో విషాద వార్త సీని ఇండస్ట్రీ నుంచి వినాల్సి వస్తోంది. ఇటీవలే ప్రముఖ యాంకర్ టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూయగా.. ఆయన మరణవార్త మరిచిపోకముందే టాలీవుడ్‌కు మరో చేదు వార్త అందింది. యువ దర్శకుడు, రచయిత నంద్యాల రవి కరోనాతో కన్నుమూశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స […]