ఆపరేషన్ సింధూర్ కాకుండా మరేదో ప్లాన్ చేస్తున్నారా.. ఆయనతో మోడీ భేటీ అందుకేనా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్ పాకిస్తాన్‌పై ప్ర‌తీకారం తీర్చుకుంది. ఏకంగా తొమ్మిది ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా తీసుకుని వాటిని నేలమట్టం చేసింది. ఈ సంఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ క్రమంలోనే పాక్ ప్రతిదాడికి దిగింది. మిస్సైల్ తో భారత ఆర్మీ పై దాడికి ప్రయత్నించింది. అయితే.. భారత్ ఈ సమస్యను పూర్తిగా ఏస్ 400 డిఫెన్స్ సిస్టం ద్వారా తిప్పికొట్టింది. ఇక గురువారం రాత్రివేళ 15 ఇండో నేవి స్థావరాలపై భారీ ఎత్తున […]

పాక్ ఆటలు కట్టించేస్తున్న భారత్ ‘ సుదర్శన్ చక్ర ‘.. దీని గురించి మీకు తెలుసా..?

ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యను ప్రారంభించిన భారత్.. కేవలం 25 నిమిషాల్లోనే 9 పాకిస్తాన్ ఉగ్రస్తావురాలపై 24 క్షిపణులతో దాడి చేసి నేలమట్టం చేసింది. ఇక ఈ దాడిలో వంద మంది ఉగ్రవాదులు మరణించారు. ఈ క్రమంలోనే పాక్‌ భారత్ పై ప్రతికార చర్యకు దిగింది. అదే సమయంలో భారత్ సుదర్శన చక్రం పాక్ ఆటలకు చెక్ పెట్టింది. ఎస్.. ఆపరేషన్ సింధూర తర్వాత పాకిస్తాన్ ప్రతికార చర్యలో భాగంగా వైమానిక క్షిపణి, డ్రోన్ల దాడులకు దిగిన […]

ఆపరేషన్ సింధూర్: కనీసం నోరుమెదపని బాలీవుడ్ ఖాన్స్

పహ‌ల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను టార్గెట్ చేస్తూ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధుర్‌ సక్సెస్‌ఫుల్గా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఒకేసారి.. ఎనిమిది ఉగ్ర స్థావరాలపై భారత్ నావి దాడి చేసి ఉగ్రవాదులను అంతం చేశారు. దట్ ఇస్ ఇండియన్ ఆర్మీ అనేలా సత్తా చాటుకున్నారు. అయితే.. భారత ఆర్మీకి మద్దతుగా మొత్తం భారతదేశమంతా సెల్యూట్ చేస్తూ ఇండియన్ నేవీ పై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర విషయంలో తమ వంతుగా మద్దతు […]

ఎప్పుడు పని చేస్తాయో తెలియని చైనా రాకెట్స్ తో భారత్ పై యుద్దమా.. ?

పహల్గాం ఉగ్ర‌ దాడితో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనవసరంగా భారత్‌ను టచ్ చేసిన పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. పాకిస్తాన్ దాడులను అంతే స్పూర్తతి తిప్పి కొడుతుంది. తాజాగా ఈ ఉగ్రదాడల పరంపరలో.. మరో ఘట్టం జమ్ము ప్రాంతాన్ని టార్గెట్ చేసిన పాకిస్తాన్. ఎనిమిది క్షిప‌ణులను ప్రయోగించింది. సత్వరి, సాంబ, ఆర్ఎస్, పురనీయ ప్రాంతాల్లో జరిగిన ఈ దాడులను భారత్ నావి బలంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ప్లాన్ పూర్తిగా ప్లాప్ అయింది. […]

దట్ ఇజ్ భారత్ ఆర్మీ.. రెండు రోజులకే పరారీలో పాక్ ప్రధాని..

పహల్గామ్ దాడి తర్వాత భారత్ ప్రతీకారంతో రగిలిపోయింది. ఈ క్రమంలోని పది రోజులు సమయం తీసుకున్న మోదీ.. ఆర్మీకి ఫుల్ పవర్ ఇచ్చేసాడు. ఆపరేషన్ సింధూర్‌ పేరుతో పాకిస్తాన్ పై భారత్ యుద్ధం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఇండియా వ‌ర్సెస్‌ పాకిస్తాన్ల వార్ జోరుగా సాగుతుంది. అనవసరంగా ఇండియాను గెలికి.. పాకిస్తాన్ తప్పు చేసింది. ఈ క్రమంలోనే భారత్ ఆర్మి పాకిస్తాన్‌కు చుక్కలు చూపిస్తుంది. అయితే తాజాగా జమ్మూపై దాడి చేసే […]