ఇలియానా పై.. నిషేధంపల్లి నటించట్లేదా..?

తెలుగు ఇండస్ట్రీలోకి దేవదాసు సినిమా ద్వారా అడుగు పెట్టింది హీరోయిన్ ఇలియానా.అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. గతంలో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరించిన ఇలియానా 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ తెలుగు తెరపై సందడి చేసింది. ఇక ఈ సినిమా కంటే ముందు ఆరు సంవత్సరాలు తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఇలియానా మళ్లీ బాలీవుడ్ పైన ఫోకస్ పెట్టింది అప్పటి నుంచి […]

నాయీ బ్రాహ్మణులను కించ ప‌రిచే ప‌దాల‌పై ఏపీలో నిషేధం… ఆ ప‌దాలు ఇవే…!

నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి ప‌దాల‌ను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కార‌ణ‌మైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయ‌పరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్‌ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]

తెలుగులో మాత్రమే ఏకంగా అన్నిసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్.. కారణం..?

ప్రకాష్ రాజ్.. ఏ పాత్ర ఇచ్చినా సరే లీనం అయిపోయి నటించగలిగే ఒకే ఒక్క విలక్షణ నటుడు అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, రాజకీయవేత్తగా , బిజినెస్ మాన్ గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. నిజానికి ఈయన చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించి ఆ తర్వాత తమిళ్ సినిమా ద్వారా తెలుగు తెరకు […]

మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసిన సినీ ఇండ‌స్ట్రీ..ఎందుకో తెలుసా?

మీరా జాస్మిన్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, గోపీచంద్‌, రాజ‌శేక‌ర్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. కొంచం బొద్దుగున్నా.. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తోంది అన్న పేరుంది. ఒకానొక సమయంలో సౌత్ లో మరో సౌందర్య గా […]

తాలిబన్లు సంచ‌ల‌న నిర్ణయం.. ఐపీఎల్ కు బిగ్ షాకే త‌గిలిందిగా!

బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ కు ప్ర‌పంచవ్యాప్తంగా ఎంద‌రో అభిమానులు ఉన్నారు. అయితే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా ఆగిపోయిన‌ ఐపీఎల్ 2021 సీజన్ రెండో భాగం.. సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభ‌మైంది. ఈసారి స్టేడియంలోకి ప‌రిమిత సంఖ్య‌లో ప్రేక్షకులను కూడా అనుమతి ఇవ్వ‌డంతో.. ఆట‌గాళ్ల‌కు మ‌రింత కిక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం జోరుగా ఐపీఎల్ మ్యాచులు జ‌రుగుతున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో బిసీసీఐకు అఫ్గానిస్తాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్స్ బిగ్ షాక్ ఇచ్చారు. ఐపీఎల్ ను తమ […]