టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్..తీవ్ర ఉద్రిక్తత!

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ అయ్యారు. గుంటూరు జిల్లా చింతలపూడిలోని ఆయన నివాసం వద్ద ఈ తెల్లవారుజామునే భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో నరేంద్రను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. ధూళిపాళ్ల ప్రస్తుతం సంగం డెయిరీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో ఆయనపై 408, 409, 418, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఈ […]

వైసీపీలో ఆ ఇద్ద‌రు నేత‌ల సైలెంట్ వార్ ?

చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తికి, ఆయ‌న న‌మ్మిన‌బంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మ‌ధ్య రాజ‌కీయంగా సైలెంట్ వార్ న‌డుస్తోందా? క‌ర‌ణం బ‌ల‌రాం త‌న‌పై ఆధిప‌త్య ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌ర‌ణం వైఖ‌రిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు చీరాల రాజ‌కీయ ప్ర‌ముఖులు. ఇక‌, తాజాగా మారిన రాజ‌కీయ ప‌రిణామాలు కూడా ఈ వార్ నిజ‌మేన‌ని ధ్రువీక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి […]

క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జ‌గ‌న్!

కంటికి క‌నిపించ‌కుండా ప్ర‌జ‌ల‌ను నానా తంటాలు పెడుతున్న క‌రోనా వైర‌స్‌.. మ‌ళ్లీ విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు వెయ్యికి పైగా న‌మోదు అవుతున్నాయి. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్ క్యార్య‌క్ర‌మం కూడా జోరుగానే జ‌రుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]

జ‌గ‌న్ కోసం ఒక్క‌టైన తెర వెన‌క లీడ‌ర్లు..!

ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌నుందా? 2019లో జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేర‌బోతోందా? అంటే.. ఇప్పుడు గ్యారెంటీగా ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్న దివంగ‌త వైఎస్ మిత్రులు, స‌న్నిహితులు అంద‌రూ జ‌గ‌న్‌కి జ‌ట్టుగా క‌లిసి రావాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. వైఎస్ అధికారంలో ఉండ‌గా ఆయ‌న‌తో ఎంతో చెలిమి చేసిన రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జ‌గ‌న్‌ని సీఎంని చేసే బాధ్య‌త తీసుకున్నార‌ని, దీనివెనుక వైఎస్ ఆత్మ కేవీపీ ప్ర‌ధాన చ‌క్రం […]

బొత్స ప్లాన్‌తో బాబుకు చెమ‌ట‌లే

ప్ర‌స్తుతం తాను రాజ‌కీయాల్లో యాక్టివ్ లేక‌పోయినా తానేంటో మ‌రోసారి రుజువుచేశారు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ! వైఎస్ హ‌యాంలో ఒక వెలుగు వెలిగి చ‌క్రం తిప్పిన ఆయ‌న ఇప్పుడు ప్ర‌తిప‌క్ష వైసీపీలో ఉన్నారు. ఇక బొత్స ప‌ని అంతే అనుకున్న స‌మ‌యంలో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చి త‌న‌మార్కు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం స్థానిక సంస్థ‌ల‌ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శ్రీ‌కాకుళం త‌ర‌ఫున విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన శ‌త్రుచ‌ర్ల‌కు ఇచ్చి సీఎం చంద్ర‌బాబు.. తన వ్యూహాన్ని అమ‌లుచేస్తే.. ఇప్పుడు బొత్స […]

ఆయ‌న ఎంట్రీతో ఉత్కంఠ‌గా గుంటూరు పాలిటిక్స్‌

పాలిటిక్స్‌లో ఒక్కో నేత‌కు ఉంటే ప్ర‌జాద‌ర‌ణే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌క్కెన మ‌ల్లికార్జున‌రావు. ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ఉంద‌నేది గుంటూరులో ఎవ‌రిని అడిగినా చెప్పేస్తారు. వాస్త‌వానికి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న టైం బాగోక పోవ‌డంతో ఎమ్మెల్యే కాలేక‌పోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయ‌న టికెట్‌ను పొంద‌లేక పోయారు.  ఆ త‌ర్వాత 2014 […]

కులాల వారీగా చీలుతున్న ఏపీ

ఏపీలో కులాల చీలిక‌లు పెరుగుతున్నాయా?  కొన్ని పార్టీల‌కు అనుకూలంగా కొన్ని, వాటికి వ్య‌తిరేకంగా కొన్ని కులాలు ఉంటున్నాయా?  అంటే .. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది!! ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ఈ కులాల కుంప‌ట్లు పెరుగుతున్నాయ‌నే చెప్పాలి. దీనికి ఎవ‌రిని నిందించినా.. త‌క్కువే అవుతుంది. రాజ‌కీయ నేత‌లు త‌మ త‌మ ఎన్నిక‌ల పండ‌గ‌ల కోసం కొన్ని కులాల‌కు అనుకూలంగా చేస్తున్న రాజ‌కీయ ర‌గ‌డ‌లు స‌మాజంలో పెద్ద ఎత్తున అంత‌రాన్ని సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ […]

మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు న‌టించిన సినిమాలే ఏకంగా 10 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీల‌క‌మైన మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు రాజ‌కీయంగా ఎవ‌రి దారు వారు చూసుకోనున్నారా ?  ముగ్గురు బ్ర‌ద‌ర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా […]

ఏపి లో మంత్రి గారి అల్లుడు గిల్లుడు..!

ఏపీలోని రోడ్లు భ‌వ‌నాల శాఖ ఇప్పుడు అవినీతికి కేరాఫ్‌గా మారింద‌నే విమ‌ర్శ‌లు జోరందుకున్నాయి. సాక్షాత్తూ ఓ మంత్రిగారి అల్లుడు రంగంలోకి దిగిపోయి.. నాక‌ది.. నీకిది త‌ర‌హాలో అధికారుల‌ను లోబ‌రుచుకుని ప‌క్కాగా ప్ర‌జ‌ల సొమ్మును బొక్కేస్తున్న విష‌యం తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఏపీలోని అన్ని ర‌హ‌దారుల‌ను అద్దంలా త‌యారు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు ప్లాన్ వేశారు. ఫ‌లితంగా దేశ‌, విదేశీ పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ల […]