ఘోర ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖ గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టినట్లు కనిపించడంలేదు. దీంతో అమాయక ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంతో మరోసారి రైల్వే అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు రైళ్లు ఢీకొనడంతో కంటకాపల్లి రైల్వేస్టేషన్ రక్తసిక్తమైంది. బాధితుల ఆహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అలమండ స్టేషన్ కి కూతవేటు దూరంలో రైలు ఆగింది. అంతలోనే ఒక్కసారిగా గుండె పేలిపోయినంత పనైంది. హాహాకారాలు, అరుపులు, […]
Tag: andhra pradeh
జగన్ ఈ వైసీపీ లీడర్ల విషయంలో ఆ సాహసం చేయలేడా..!
వైసీపీలో అయినా.. టీడీపీలో అయినా.. కొన్నికొన్ని విషయాలను ఎవరూ తప్పించలేరు. అదే.. కొందరు నేతలకు టికెట్లు ఇవ్వడం. వారు పనిచేస్తున్నారా ? చేయడం లేదా ? పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నా రా? వినిపించడం లేదా ? అనేది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వారికి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాల్సిందే. కానీ, పైకి మాత్రం ఇచ్చేది లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో రెండు పార్టీల్లోనూ చర్చకు వస్తోంది. తాజాగా వైసీపీ అధినేత జగన్ […]
జగన్కు సెగపెడుతున్న సొంత నేతలు.. వాళ్ల మాటే వినాలట…!
ఇతర పార్టీలకు.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద తేడా ఏంటంటే.. ఇక్కడ జగనే చేసిందే శాసనం.. ఆయన చెప్పిందే వేదం. ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నా.. ఎవరికి ఎలాంటి స్థానం కల్పించాలన్నా జగన్ చేసిందే ఫైనల్. ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు చేర్పులుకూడా లేకుండా జగన్ ముందుకు సాగారు. తాను ఇవ్వాలని అనుకుంటే.. ఎలాంటి వారికైనా టికెట్లు ఇచ్చిన పరిస్థితి 2019లో కళ్లకు కట్టింది. తాను వద్దని అనుకున్న నాయకులకు ఎన్ని ఇబ్బందులు […]
బాబు మొహమాటంతో పోయే సీట్లు ఇవే..!
వచ్చే ఎన్నికలకు సంబంధించి గెలుపుగుర్రాలకు మాత్రమే టికెట్లు ఇస్తానని.. టీడీపీ అధినేత చంద్రబా బు పదే పదే చెబుతున్నారు. ప్రజల్లో ఉండేవారికి.. ప్రజలతో జై కొట్టించుకునే వారికి మాత్రమే టికెట్లు దక్కుతాయని అంటున్నారు. ముఖ్యంగా యువతకు టికెట్లు ఎక్కువగా ఇస్తామని చెబుతున్నారు. అయి తే.. ఆచరణలోకి వచ్చే సరికిమాత్రం ఇది సాధ్యమేనా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఎన్నికలకు ఇంకా చాలానే సమయం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చుట్టూ చేరిన కొందరు సీనియర్లు ఆయనను […]
చిరు ప్రకటనతో వైసీపీలో ఫుల్ హుషారు…!
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]
జగన్ యాక్షన్ దెబ్బకు ఈ వైసీపీ నేతల రియాక్షన్ మారిందే…!
వైసీపీ అధినేత, సీఎం జగన్ యాక్షన్ అనగానే.. ఆ పార్టీ నాయకులు.. మంత్రులు రియాక్షన్ ప్రారంభించే శారు. ఇది మంచిదే.. అధినేత చెప్పిమాటను పాటించడం.. అందరికీ మంచి పరిణామమే. కానీ, ఇక్కడే ఉంది.. మరో కిటుకు.. ప్రస్తుతం జగన్ చెప్పిన యాక్షన్తో నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంతేకాదు.. రూపాయి ఖర్చు కూడాలేదు. దీంతో వారంతా కూడా.. రెడీ అయిపోతున్నారు.మరి ఈ దూకుడు ప్రజల మధ్యకు వెళ్లమంటే మాత్రం.. ఎందుకు ఉండడం లేనేది ప్రశ్న. ఇక, విషయంలోకి […]