కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పేరుగుతూ ఉంటే, రికవరీ కేసులు తగ్గుతున్నాయి. దాంతో యాక్టివ్ కేసులు సంఖ్య మళ్లీ 15 వేలకు పైగా చేరాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య […]
Category: Uncategorized
రూపాయికే రొట్టె, అన్నం.. ఎక్కడంటే..?
ఈ రోజుల్లో రూపాయికి తినడానికి ఏమోస్తుందో చెప్పండి అంటే ఒక్క పేరు కూడా చెప్పలేం. కానీ ఒక ప్రాంతంలో ఒక మండలి రూపాయికే భోజనం పెడుతోంది. అంతేకాదు, రూపాయికే రెండు రొట్టెలు, అన్నం, దాల్, సాంబార్ లేదా చిత్రాన్నంను అందిస్తున్నారు. ఎక్కడ..? ఎవరు..? వివరాలు తెలుసుకుంటే.. కర్ణాటక రాష్ట్రంలో రకరకాల భోజనాన్ని రూపాయికే అందించడానికి జైన్ యువక మండలి ముందుకు వచ్చింది. నిరుపేదల ఆకలి తీర్చేందుకే ఈ రూ.1 భోజన పథకం తీసుకొచ్చామని జైన్ యువక మండలి […]
రాశీ ఖన్నా ద్యాసంతా దానిపైనే..షూటింగ్ గ్యాప్లోనూ అదే పని!!
రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మనం` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..`ఊహలు గుసగుసలాడే` సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్న రాశీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక కెరీర్ మొదటల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య బాగా సన్నబడి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నప్పటికీ రాశీఖన్నా.. ద్యాసంతా వెకేషన్లపైనే […]
శర్వా-సిద్ధార్థ్ల `మహా సముద్రం` రిలీజ్ డేట్ వచ్చేసింది!!
శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `మహా సముద్రం`. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుదల […]
విజయ్ సేతుపతి-సందీప్ కిషన్ మూవీ టైటిల్ వచ్చేసింది!!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కాంబోలో ఓ మల్టీస్టారర్ చిత్రం రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి `మైఖేల్` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. సూపర్ ఇంట్రస్టింగ్గా ఉన్న ఈ పోస్టర్ ఫ్యాన్స్కు మంచి […]
భారత్లో కొత్తగా 44,658 కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలోనే అత్యధికం!!
ఎక్కడో చైనాలో పుట్టిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. అయితే గత మూడు రోజులు నుంచీ మాత్రం రోజూవారీ కేసులు మళ్లీ భారీగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 44,658 మందికి కొత్తగా కరోనా సోకింది. […]
అడగకూడని ప్రశ్న అడిగిన హైపర్ ఆది..సిగ్గుతో తలెత్తుకోలేకపోయిన సుధీర్!!
జబర్దస్త్ కామెడీ షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. పంచ్ డైలాగ్సే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగ్స్తోనూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో ఆది మహాదిట్ట. ఇక కామెడీతో పాటు కాంట్రవర్సీలు ఆదికి అలవాటు. తన నోటు దురుసుతో ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఇరుక్కునే ఆది.. తాజాగా సుడిగాలి సుధీర్ను అడగకూడని ప్రశ్న అడిగి మరోసారి వార్తల్లో నిలిచాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న […]
బాలయ్యకు షాకిచ్చిన జగపతిబాబు..అన్యాయం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు!!
సీనియల్ నటుడు జగపతిబాబు గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జగపతిబాబు.. క్రమక్రమంగా డౌన్ అయిపోయాడు. ఇక సినీ కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న తరుణంలో బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన `లెజెండ్` సినిమాలో విలన్ పాత్ర పోషించి మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత జగపతిబాబు వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టైలిష్ మరియు మాసివ్ విలన్ రోల్స్ పోషిస్తూ మునుపటి కంటే ఎక్కువగా క్రేజ్ను సంపాదించుకున్నాడు. […]
ఏపీలో కొత్తగా 1,539 కరోనా కేసులు..13,778కి చేరిన మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులు పాజిటివ్ కేసులు, మరణాలు క్రమక్రమగా తగ్గుతూ వస్తున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,539 పాజిటివ్ […]








