కొడుకు ముందే బంగారు బాబుని చంపేశారు

బంగారు బాబు గుర్తున్నాడా?1.27 కోట్ల రూపాయల విలువ చేసే 22 క్యారెట్లు , 3.5 కిలోల బరువు గల చొక్కాను ధరించి గతంలో వార్తల్లోకి ఎక్కాడు ఈ బాబు.బంగారం చొక్కాతో వార్తల్లోకెక్కిన బంగారు బాబు అలియాస్ గోల్డ్‌మన్ దత్తాత్రేయ పుగే ఈ రోజు ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు.దుండగులు బంగారు బాబుని పదునైన ఆయుధాలతో దాడి చేసి,రాళ్లతో కొట్టి చంపేసినట్టు తెలుస్తోంది.ఈ హత్య బంగారు బాబు అల్లుడే చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అతనితో పాటు మరో నలుగురిని ఈ […]

ఇది విన్నారా.. జకీర్‌ కి ఏపాపం తెలియదట

ఈ మధ్యనే బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో తీవ్రవాదులు మారణహోమం సృష్టించిన ఘటన వెనుక ఇస్లాం మత ప్రచారకుడు జకీర్‌ నాయక్‌ ప్రసంగాలే కారణమని ప్రచారం జరుగుతుండగా, ఈ ప్రచారాన్ని ఆయన ఖండించేశారు. అజ్ఞాత ప్రాంతం నుండి స్కైప్‌ ద్వారా జకీర్‌ నాయక్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తాను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి వ్యతిరేకమని చెప్పారు. ఇస్లాం హింసకు వ్యతిరేకమని తానెప్పుడూ హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేయలేదని వివరించారు. అయితే జకీర్‌ నాయక్‌ ప్రసంగాలలో తీవ్రవాదం పట్ల ముస్లిం […]

కాంగ్రెస్‌ పార్టీకి ఆ ధైర్యం లేకనే నా..

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దిక్షిత్‌ని, ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఓ రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించుకోవడంలో ఎవర్నయినా ఎంపిక చేయవచ్చుగానీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన షీలా దీక్షిత్‌ని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ‘ట్రంప్‌ కార్డ్‌’గా వాడుకోవాలనుకోవడమే హాస్యాస్పదం. కాంగ్రెసు పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ కూడా ఇదే ఉత్తరప్రదేవ్‌ తరఫున పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జాతీయ […]

ఏపీ సాధించింది 1st ర్యాంక్

ఇప్పటికే ఏపీకి దక్కాల్సిన పలు బెస్ట్ ర్యాంక్ లు దక్కకుండా పోతున్నాయని గుర్రుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎట్టకేలకు ఊరటనిచ్చింది.అరుదైన అవార్డ్ ఏపీని వరించింది.ఇప్పటికే పెట్టుబడు,ఆకర్షణ,ఈజ్ అఫ్ డూయింగ్ బిసినెస్ వంటి వాటిలో తామే నంబర్ 1 అయినా తమకు దక్కాల్సిన గుర్తింపు దక్కక పోవడంపై కేంద్రంపై ఏపీ బాహాటంగానే తమ ఆక్రోశాన్ని,ఆవేదనను బయటపెట్టింది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు ప్రభుత్వ పథకాల అమలులో వివిధ కేటగిరీల్లో ఇచ్చే అవార్డులను కేంద్రం తాజాగా ప్రకటించింది. డిజిటైలేజేషన్ రంగంలో […]

కోడెల అడ్డంగా దొరికిపోయాడు!

కోరి తెచ్చుకున్న కోడెల కష్టాలు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నోటి దురుసుతో కోరి మరీ కష్టాల్ని కొనితెచ్చుకున్నారు.ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోడెల మాట్లాడారు.అందులో పోయిన ఎన్నికల్లో చేసిన వ్యయం గురించి ఆయన చెప్పిన మాటలు ఆయన మెడకే చుట్టుకున్నాయి.సదరు టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ కోడెల ఏమన్నారంటే ‘గడచిన ఎన్నికల్లో తన నియోజకవర్గం సత్తెనపల్లిలో రూ. 11.50 కోట్లు వ్యయమైంద’ని కోడెల చెప్పారు.అంతటితో ఆగకుండా అదే 1983లో జరిగిన […]

చంద్రబాబుకి పుష్కరాల దెబ్బ

పుష్కరాల్లో స్నానం పరమ పవిత్రంగా భావిస్తుంటారు. కానీ ఆ పుష్కర జలాలే అపవిత్రం అనే వాదన వస్తే భక్తులు ఆందోళన చెందకుండా ఉంటారా? తెలంగాణ పండితులు, ఆంధ్రప్రదేశ్‌లో పుష్కర స్నానం చేయడం వల్ల ఫలితం ఉండదని స్పష్టం చేయడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి పెద్ద షాక్‌. వారి వాదనకి ఓ కారణం ఉంది. అదేమిటంటే గోదావరి నది, కృష్ణా నదిలో కలవడం వల్ల కృష్ణా నదిలో పుష్కర స్నానం తగినంత ఫలితాన్ని ఇవ్వదట. అయితే ఇది కుట్రపూరితంగా చేస్తున్న […]

ముఖ్యమంత్రిగారి సతీమణి కూడానా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం చేసేవారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందంటూ గుగసగుసలు వినవస్తున్నాయ్‌. అయితే ఈ గాసిప్స్‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు ఖండించేశాయి. కానీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు అప్పగించాలని భావిస్తున్నారంటూ ప్రచారమైతే యధావిదిగా కొనసాగుతోంది. అతి త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం, మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇప్పటినుంచే […]

చినబాబు చూపు ఢిల్లీ వైపు!

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.ఢిల్లీ లో ఏపీ ప్రతినిధిగా లోకేష్ బాబును నియమించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం.దీనిపై ఇప్పటికే పార్టీ లో అంతర్గతంగా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.కాగా ప్రస్తుత ఏపీ ప్రతినిధిగా ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు పదవీకాలం నెలక్రితమే పూర్తయినా, ఇప్పటివరకూ అధికార ప్రతినిధిగా ఎవరినీ నియమించకపోవడం కూడా ఈ వాదనకు బలం చేకూరుతోంది. లోకేష్ ని ఢిల్లీకి పంపడం పై పార్టీలోనే […]

జగన్ కి కేవీపీ బ్రహ్మాస్త్రం!

YS రాజశేఖర రెడ్డి కి వీరవిధేయులు,YSR కోటరిగా వున్నవారు రాష్ట్రం లో అటు శ్రీకాకుళం జిల్లా నుండి ఇటు చిత్తూర్ జిల్లా వరకు అనేకమంది వున్నారు.వీరిలో చాలా మందికి YS రాజకీయ ఓనమాలు దిద్ది పదవులను కట్టబెట్టిన వారూ వున్నారు,రాజకీయ కురువృద్దులు వున్నారు.ఈ కోటరీ మొత్తం YS మరణానంతం చిన్నాభిన్నమైంది.జగన్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టినా YS నమ్మకస్థులు కొంతమందే జగన్ వెంట నడిచారు.మిగిలిన వాళ్లంతా అటు కాంగ్రెస్ లోనో,బీజేపీ లోనో చేరగా ఒకరు ఆరా టీడీపీ […]