ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న అధికార టీడీపీ+బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి కలిసుండే ఛాన్సులు లేవని ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజులుగా జరుగుతోన్న పరిణామాలు కూడా అందుకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ కేంద్ర మంత్రి ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోతుండడం, ఇక ఇప్పుడు ఏపీ బీజేపీ అంతా చంద్రబాబును టార్గెట్ చేసే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య ఫ్యూచర్లో వార్ ఓ […]
Category: Politics
పీకే సర్వేలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలపై యాంటీ రిపోర్ట్
`ప్రజలకు నిరంతరం చేరువకావాలి. వారికి అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించాలి` ఇదీ పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నమాట. పలు సర్వేల్లో ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి సెగలు రగులుతున్నాయన్న విషయం గ్రహించిన ఆయన ఇలా చెబుతున్నా.. వారు మాత్రం తీరు మార్చుకోవడం లేదట. ఇప్పుడు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఏరికోరి తెచ్చుకన్న వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సర్వేలోనూ ఇదే ఫలితాలు రావడంతో వైసీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి. కేవలం వైసీపీ నేతల […]
రాజధాని రేసులో మురళీమోహన్, నారా బ్రాహ్మణి
మురళీమోహన్ ఏపీ సీఎం చంద్రబాబును బాగా ఇబ్బంది పెట్టేస్తున్నట్టు ఏపీ టీడీపీ ఇన్నర్ కారిడార్లో ఒక్కటే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా ఉన్న మాగంటి మురళీమోహన్ తన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. 2009 ఎన్నికల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన గత ఎన్నికల్లో 1.50 వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచాక మురళీమోహన్ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైపోయారు. ఆయనకు వీలున్నప్పుడు […]
మంత్రి పితాని గ్రాఫ్ ఎలావుంది…2019లో గెలుస్తాడా?
పశ్చిమగోదావరి జిల్లాలో డెల్టాలో ఉన్న ఆచంట నియోజకవర్గంలో కుల ఈక్వేషన్లే ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇక్కడ కులాల లెక్కలే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తుంటాయి. పశ్చిమ డెల్టాలో కాపులు వర్సెస్ శెట్టిబలిజ వార్ ఎప్పుడూ ఉంటుంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పితానికి ముందునుంచి కుల బలం మెండు. పెనుగొండ నుంచి ఒకసారి, ఆచంట నుంచి రెండుసార్లు గెలిచిన పితాని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన పితాని గత ఎన్నికలకు ముందు […]
నంద్యాలలో వైసీపీ షాడో టీంలు!
భూమా నాగిరెడ్డి మరణంలో ఖాళీ అయిన నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి వచ్చే నెలలో ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే, ఈ స్థానం నుంచి గెలిచి తీరాలని ఏపీ అధికార పక్షం టీడీపీ, విపక్షం వైసీపీలు గట్టి పంతం పట్టాయి. ఈ సీటు తమదేనని వైసీపీ, లేదు తమ అభ్యర్థిగా ఉన్న భూమా మరణించాడు కాబట్టి ఇది తమదేనని టీడీపీలు వాదిస్తున్నాయి. ఇక, అధికార పక్షం ఎన్నికల […]
చంద్రబాబుకు తలనొప్పిగా ఆ నలుగురు మంత్రులు
సామాజిక వర్గాలను సంతృప్తి పరచడానికో, అసంతృప్తులను బుజ్జగించడానికో, పార్టీ బలోపేతానికో కారణం ఏదైనా ఒకే జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు కట్టబెట్టారు సీఎం చంద్రబాబు! ఇద్దరూ సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేస్తారని ఆయన ఆశించారు. కానీ ఇప్పుడు వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు రగులుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఇవి పైకి కనిపిస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో అంతర్గతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నలుగురు మంత్రులతో అధినేతకు తలనొప్పులు తప్పడంలేదు. ఒకరు యస్ […]
నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్థులు ఖరారు!
సంచలన నిర్ణయాలకు పెట్టి పేరైన దివంగత వైఎస్ కుమారుడు, వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలకు సంబంధించి.. మరింత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయంలో ఉండగానే ఆయన ప్రజలపై నవ రత్నాల పేరుతో వరాల జల్లు కురిపిస్తూ.. ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అదేసమయంలో ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. వైసీపీ తరఫున 2019లో పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులపై జగన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించేశారు. ఈ […]
కేసీఆర్, కేటీఆర్లు ప్రజలకు దూరమవుతున్నారా?
అవును ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అందురూ ఇదే మాట్లాడుతున్నారు. ఉద్యమ పార్టీ టీఆర్ ఎస్ని రాజకీయ పార్టీగా మార్చి, తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ వెనువెంటనే తన పుత్ర రత్నాన్ని కూడా మంత్రిగా కూర్చోబెట్టారు. బంగారు తెలంగాణ తమతోనే సాధ్యమవుతుందని గట్టిగా చెప్పొకచ్చారు. దీంతో జనాలు నిజమే అనుకున్నారు. టీఆర్ ఎస్ జెండాలు కట్టారు. జేజేలు కొట్టారు. ఇంతలోనే.. డామిట్! కథ అడ్డం తిరిగింది. తండ్రీ కొడుకులకు వాస్తు భయం పట్టుకుంది. అతిరథ మహారథులు సైతం సోనియా […]
సీన్ రివర్స్ అయ్యేసరికి ఏం చేయాలో తెలియక పీకే
2019లో ఎలాగైనా సరే ఏపీలో సీఎం సీటును కైవసం చేసుకుని తీరాలని గట్టి పట్టుమీదున్న వైసీపీ అధినేత జగన్ అందుకు తగ్గట్టుగానే అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. బిహార్కు చెందిన ఐఐటీయెన్, గతంలో 2014 ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీకి సలహాదారుగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ను ఖరీదు ఎక్కువైనా భరాయించి మరీ జగన్ తన సలహాదారుగా నియమించుకున్నాడు. వాస్తవానికి రాష్ట్రంలో ఎన్నికలకు రెండేళ్లకు పైగానే సమయం ఉండగా… పీకే మాత్రం రంగంలోకి దిగిపోయాడు. జగన్కి పలు […]
