తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్ సెంటర్లలో […]
Category: Politics
నేను ఆనందయ్య మందు వేసుకున్నాః జగపతిబాబు
ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఆనందయ్య కరోనా మందు గురించి ఎంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా దీనిపై ఎన్నో అనుమానాలు మరెన్నో ట్విస్టులు నెలకొన్నాయి. అయితే దీనికి కొంతమంది సపోర్టు చేస్తే.. మరికొంత మంది వద్దంటూ వాదించారు. కానీ ఎక్కువమంది మాత్రం సపోర్టు చేశారు. ఇక ఇప్పుడు జగపతిబాబు కూడా ఆనందయ్య మందుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి ఆయన ఆనందయ్య మందుకు మద్దతు తెలుపుతూనే […]
ప్రజా సేవలో జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్
జక్కంపూడి కుటుంబం మొదటి నుంచి వైఎస్కు అత్యంత నమ్మకంగా ఉంది. రాజా తండ్రి రామ్మోహన్ వైఎస్కు సన్నిహితంగా మెలిగారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అయితే రాజాకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తారనే ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాలు, సీనియార్టీతో అవకాశం దక్కలేదు. కానీ ఇప్పుడు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ పదవిలో జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా జక్కం పూడి ఫౌండేషన్ తరపున ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జక్కంపూడి రామ్మోహన రావు ఫౌండేషన్ […]
దీదీ గూటికి 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు?!
ఇటీవల ముగిసిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ భావించినప్పటికీ.. చివరకు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీనే విజయకేతనం ఎగరవేసి హ్యాట్రిక్ కొట్టింది. 213 స్థానాల్లో టీఎంసీ విజయదుందుభి మోగించగా.. బీజేపీ 77 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే టీఎంసీ గెలుపుతో.. బీజేపీ నేతలు ఎప్పుడెప్పుడు దీదీ గూటికి చేరిపోదామా అని కలవరపడుతున్నారట. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 33 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తిరిగి తృణమూల్లో చేరాలని భావిస్తున్నారట. బీజేపీ […]
ఇండియన్ సైంటిస్టులపై పీఎం ప్రశంసలు..!
ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభన ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తేనే ఉన్నాం. అయితే ఈ కరోనా మహమ్మారి అంతానికి కేవలం ఏడాదిలోనే దేశంలో వ్యాక్సిన్ను డెవలప్ చేసి మార్గదర్శకంగా నిలిచారు ఇండియన్ శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోడీ వారిని అభినందించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సమావేశంలో పాల్గొన్న మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శాస్త్రవేత్తలపై ప్రశంసలు కురిపించారు. నేటి భారతీయ శాస్త్రవేత్తలు విదేశీ శాస్త్రవేత్తలతో కలిపి కృషి చేయడం వల్ల […]
ఆనందయ్య మందు పంపిణీ తేదీ ఖరారు… నిజమెంటంటే?
ఈ కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఆనందయ్య కరోనా మందు. దీని కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందిఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీనికి ఓకే చెప్పింది. దీంతో ఈ మందును ఎప్పుడు పంపిణీ చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది. ఆనందయ్య కరోనా మందును వచ్చే సోమవారం .. అనగా ఈ నెల 7 నుంచి మందు పంపిణీ చేస్తారని […]
టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఈటల..!
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్నట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్పేటలోని తన నివాసంలో మీడియా సమావేశమైన ఈటల.. తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. ఇక టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని.. […]
ఏ క్షణమైనా ఆంధ్రలో మూడు రాజధానుల ఏర్పాటు జరగవచ్చు..?
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులపై కొనసాగుతున్న రగడ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనిపై అమరావతి రైతులు ఇప్పటికీ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే జగన్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మూడు రాజధానుల గొడవ మళ్లీ రాజుకుంది. ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి దీనిపై మాట్లాడారు. ఇక తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ క్షణమైనా మూడు రాజధానులు ఏర్పాటు కావచ్చని ఆయన వెల్లడించారు. ఈ ఏడాదని ప్రత్యేకంగా చెప్పలేము […]
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..ముహూర్తం ఫిక్స్!?
భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. జూన్ 4 (రేపు) టీఆర్ఎస్ పార్టీతోపాటు, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ […]