ఇంట్లో ఉండ‌లేక‌.. బ‌య‌ట‌కు రాలేక‌… వైసీపీ ఎమ్మెల్యేల‌కు ఎంత క‌ష్టంరా బాబు…!

ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకుచిక్కులు మామూలుగా లేవా? వారు బ‌య‌ట‌కు వ‌స్తే.. ఒక విధ‌మైన ప‌రి స్థితి.. బ‌య‌ట‌కు రాక‌పోతే.. మ‌రో విధ‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారా? అధిష్టానం త‌మ‌కు అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ని తెగ‌బాధ‌ప‌డుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేల‌కు ఖ‌చ్చిత‌మైన ఆదేశాలు ఉన్నాయి. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వివ‌రించాల‌ని.. ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌ను ముఖ్యంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల‌ను వివ‌రించాల‌ని.. ఆదేశించింది. అయితే.. ఈ ఆదేశాల‌పై ఏం […]

పవన్ లేకపోతే ఆ మాజీ మంత్రి మ‌ళ్లీ గెల‌వ‌డా…!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో పొత్తు ఉండాలని చాలామంది టీడీపీ నేతలు భావిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గోదావరి, కృష్ణా జిల్లాల తెలుగు తమ్ముళ్ళు పవన్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే పవన్ విడిగా పోటీ చేస్తే చాలామంది టీడీపీ నేతలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే…అదే పవన్ సపోర్ట్ ఇస్తే టీడీపీ నేతలు ఈజీగా గెలిచేస్తారు. అయితే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకుంటారా? లేదా? అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చేలా లేదు. ఒకవేళ పొత్తు ఉంటే టీడీపీకి […]

చంద్ర‌బాబుకు పెద్ద గండం.. ఏం చేయాలి…?

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబుకు మ‌రో గండం ఎదురైంది. ఇప్ప‌టికే.. త‌మ్ముళ్లు ఎవ‌రూ మాట విన‌డం లేదు. ఎవ‌రికి వారుగా కార్యాచ‌ర‌ణ చేసుకుంటున్నారు. ఎవ‌రికి వారు.. ప్ర‌త్యేకంగా.. ఉంటున్నారు. పార్టీ అధినేతను ఎవ‌రూ లెక్క‌చేయ‌డం లేదు. ఏదో పైపైన ఆయ‌న మాట‌లు వింటున్న‌ట్టు క‌నిపిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఎవ‌రి అజెండా వారు అమ‌లు చేస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. అయితే.. ఇప్ప‌డు వీటిని మించిన ఇబ్బంది వ‌చ్చిప‌డింది. వ‌చ్చే వారంలో ఏపీ […]

రాజ‌కీయాల‌కు భూమా అఖిల‌ప్రియ గుడ్ బై.. ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌..?

అదేంటి.. టీడీపీలో రిజైన్లేంటి? అనుకుంటున్నారా? ఇక్క‌డే ఉంది.. అస‌లు విష‌యం. అధికార ప‌క్షం నేత ల‌పై నిప్పులు చెరిగే నాయ‌కులు.. త‌మ స‌త్తా చాటుకునేందుకురెడీ అవుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు నాయ‌కులు..చేస్తున్న వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. అయితే.. మ‌రికొంద‌రు ఎంత ప్ర‌య‌త్నిస్తు న్నా.. లైమ్‌లైట్‌లోకి రాలేక పోతున్నారు. ఇలాంటి వారు.. ఏదో ఒకటి చేసి.. వార్త‌ల్లో నిల‌వాల‌ని కోరుకుంటు న్నారు. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలుకు చెందిన మాజీ మంత్రి, టీడీపీ నాయ‌కురాలు.. భూమా అఖిల ప్రియ కూడా […]

ప‌వ‌న్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యారే…!

రాజ‌కీయాల్లో ఎవ‌రైనా.. త‌మ‌కు రాని అవ‌కాశం కోసం కూడా ఎదురు చూస్తారు. అవ‌కాశాలు క‌ల్పించుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతారు. గ‌తంలో అనేక పార్టీలు ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేందుకు.. అనేక‌తంటాలు ప‌డే పార్టీలు కూడా ఉన్నాయి. అయితే.. ఎవ‌రూ అందిపుచ్చుకోని ఓ అవ‌కాశాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క ళ్యా ణ్ అందిపుచ్చుకున్నారు. అంతేకాదు.. దీని ద్వారా ఆయ‌న‌కు ద‌ళితులు.. వారి ఓటు బ్యాంకు కూడా చేరువ అవుతుంద‌ని అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఈ వ్యూహం నుంచి ప‌వ‌న్ […]

ఆ వైసీపీ సీనియ‌ర్ కేబినెట్లోకా.. రాజ్య‌స‌భ‌కా.. జ‌గ‌న్ డెసిష‌న్‌పై టెన్ష‌న్‌…!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాలతో పాలన ప్రారంభించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం అధికారులకు కార్యాచరణ కూడా నిర్దేశించారు. వచ్చే నెలలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లును సైతం తిరిగి ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే జగన్ ముఖ్యమంత్రిగా కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్లో మార్పులు.. […]

గుంటూరులో వైసీపీకి ఐదు సీట్లు రావా… అధికార పార్టీలోనే హాట్ టాపిక్‌…!

గుంటూరు జిల్లా అంటేనే ఆంధ్రప్రదేశ్ కు గుండెకాయ లాంటిది. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో గుంటూరు జిల్లా ఓ వెలుగు వెలిగింది. రాజధానిగా గుంటూరు జిల్లాలోని అమరావతి ని ఫిక్స్ చేయడంతో ఆ ప్రభావం గుంటూరు – కృష్ణా జిల్లాల పై ఎక్కువగా కనబడింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇక్కడ రియల్ ఎస్టేట్ బూమ్ బాగా పుంజుకుంది. ఇంకా చెప్పాలంటే ఐదేళ్లలో దేశంలో ప్రధాన నగరాలను మించిన రేంజ్లో ఇక్కడ రియల్ బూమ్ ఉరుకులు […]

ఈ రెడ్డి ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ మార్క్ షాకులు రెడీ…!

గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు జగన్ ఈ మంత్రులు అందరూ రెండున్నర సంవత్సరాలు మాత్రమే మంత్రులు గా ఉంటారని… రెండున్నర సంవత్సరాల తర్వాత వీరిలో 90శాతం మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తానని ఓపెన్ గా ప్రకటించారు. జగన్ క్యాబినెట్ కొలువుదీరి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటేసింది. మే చివరినాటికి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. వాస్తవంగా గత ఏడాది దసరాకి జగన్ కేబినెట్ మారుస్తారని ప్రచారం జరిగింది. […]

రాజ‌కీయాల‌కు ఆ వైసీపీ యంగ్ ఎంపీ గుడ్ బై ?

ఏపీలో అధికార వైసీపీ నుంచి గత ఎన్నికల్లో ఏకంగా 22 మంది లోక్‌స‌భ సభ్యులు విజయం సాధించారు. జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. గుంటూరు – విజయవాడ – శ్రీకాకుళం మినహా అన్ని లోక్‌స‌భ సీట్లలో వైసిపి ఎంపీలు విజయం సాధించారు. ఈ ఎంపీల్లో ఎక్కువమంది రాజకీయాలకు పూర్తిగా కొత్తగా ఉన్న వారితో పాటు యంగ్ ఉన్న వారే ఉన్నారు. రాజకీయాల్లో ఏమాత్రం అవగాహన […]