నాలుగు సీట్లు..లక్ష మెజారిటీ..!

ఎన్నికలకు సమయం దగ్గర పడిపోతుంది..గట్టిగా తిప్పికొడితే ఇంకా ఏడాదిన్నర కూడా సమయం లేదు.ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే ఆరు నెలలు మాత్రమే. ఇక ఎన్నికలకు అటు వైసీపీ, ఇటు టీడీపీకి ఇప్పటినుంచే సన్నద్ధమైపోతున్నాయి. ఇప్పటినుంచే అభ్యర్ధుల విషయంలో నిర్ణయాలు జరిగిపోతున్నాయి. అలాగే నియోజకవర్గాల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇలా టీడీపీ-వైసీపీ దూకుడుగా ఉంటే..జనసేన మాత్రం ఎన్నికల విషయంలో దూకుడు కనబరుస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీకి పూర్తి స్థాయిలో నాయకులు లేరు. పోనీ బలం ఉన్న […]

టీడీపీ చేజేతులా కోల్పోయే సీట్లు ఇవేనా!

ఇప్పటివరకు వైసీపీ రాజకీయ దాడులని తట్టుకుని నిలబడిన టీడీపీ…ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అసలు ఏపీ రాజకీయాలు పూర్తిగా కక్షలతోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ చేతులో ఇప్పుడు చుక్కలు చూస్తున్న టీడీపీ..నెక్స్ట్ అధికారంలోకి వచ్చి వైసీపీకి చుక్కలు చూపించాలని చూస్తుంది. అందుకోసం చంద్రబాబు గట్టిగా కష్టపడుతున్నారు. ఎలాగైనా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పనిచేస్తున్నారు. నెక్స్ట్ కూడా టీడీపీ అధికారంలోకి రాకపోతే ఏం అవుతుందో బాబుకు […]

మాగంటి దూకుడు..సీటు కన్ఫామ్ ?

చాలారోజుల తర్వాత టీడీపీలో మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మాగంటి కాస్త రాజకీయంగా యాక్టివ్ గా లేకుండా పోయారు. పైగా కుమారుల మరణంతో మాగంటి కాస్త క్రుంగిపోయారు..దీంతో ఆయన రాజకీయాల వైపు రాలేదు. ఈ క్రమంలో ఏలూరు పార్లమెంట్ సీటు విషయంలో చాలా పెద్ద చర్చలు నడిచాయి. వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ సీటులో కొత్త అభ్యర్ధిని పెట్టొచ్చని ప్రచారం జరిగింది. అలాగే మాజీ ఎంపీ బోళ్ళ బుల్లి రామయ్య […]

టెక్కలిలో అచ్చెన్నకు దువ్వాడ బ్రేకులు..?

టెక్కలి..టీడీపీకి ఉన్న కంచుకోటల్లో ఇది ఒకటి..పైగా ఇది కింజరాపు ఫ్యామిలీ అడ్డాగా ఉంది. అచ్చెన్నాయుడు వరుసగా ఇక్కడ సత్తా చాటుతున్నారు. గత ఎన్నికల్లో కూడా జగన్ గాలిని తట్టుకుని విజయం సాధించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అచ్చెన్నకు బ్రేకులు వేయాలని జగన్ గట్టిగానే ట్రై చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఈ‌ఎస్‌ఐ స్కామ్‌ అని చెప్పి జైలుకు కూడా వెళ్లారు. కానీ అందులో అచ్చెన్న పాత్ర ఉందనే విషయం మాత్రం తేల్చలేకపోయారు. జైలు నుంచి వచ్చాక […]

ఈ టీడీపీ వీర విధేయులు దొంగ చాటుగా దాక్కుంటున్నారే…!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌ల్లో అంద‌రూ.. ఒకేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదా…? కొంద‌రు పార్టీలో చాలా గో ప్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే ప‌క్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒక‌రు.. పార్టీ త‌ర‌ఫున మాట్లాడిన‌ట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంత‌లోనే ఖ‌స్సు మంటున్నారు. మ‌రోవైపు ఒక జాతీయ పార్టీతో ట‌చ్‌లో ఉన్న‌ట్టు క‌ల‌రింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయ‌న వ్యూహం ఏంటో ఎవ‌రికీ అర్ధంకావ‌డం లేదు. ఇక‌, అనంత‌పురానికి […]

పోలిటికల్ రిస్క్‌లో వంశీ-కరణం..!

టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబుని తిట్టి…మరొకరు చంద్రబాబుని తిట్టక రాజకీయంగా రిస్క్‌లో పడ్డారని తెలుస్తోంది. అలా రిస్క్‌లో పడిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఈపాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అనేక ఏళ్ళు టీడీపీలో పనిచేసి..2019 ఎన్నికల తర్వాత వైసీపీ వైపుకు వచ్చిన కమ్మ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం అని చెప్పొచ్చు. వీరిలో ఎవరో తిట్టి రిస్క్‌లో పడ్డారో తెలిసిందే. వైసీపీ వైపుకు వచ్చాక వంశీ..ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ […]

మంత్రులకు సొంత కష్టాలు..కష్టమేనా..!

ఇప్పుడు అధికారం ఉంది అని, జగన్ మెప్పు పొందాలని చెప్పి ఎడాపెడా నోరు పారేసుకునే మంత్రులు..పొరపాటున నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది..అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని, కాబట్టి మంత్రులు ఇప్పటినుంచే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఏపీలో దాదాపు అందరూ మంత్రులు..చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారా? అనే విధంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు. రాజకీయాలు గురించి అవగాహన ఉన్నవారికి మంత్రులు […]

అరడజను ఎంపీల నెల్లూరు..ఒరిగింది లేదు..!

ఎంపీల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రయోజనం ఉండటం లేదని మరొకసారి స్పష్టమవుతుంది. గతంలో మెజారిటీ ఎంపీలు టీడీపీకి ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి పెద్దగా ఒరిగింది ఏమి లేదు. కాకపోతే అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండటం వల్ల కొన్ని కార్యక్రమాలు జరిగాయి. ఇక 2019 తర్వాత వైసీపీకి ప్రజలు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా సరే ఎంపీల వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమి లేదు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే…కొందరు ఎంపీలు అనే సంగతి..సొంత పార్లమెంట్ […]

న‌ర్సీపట్నంలో పూరీ జ‌గ‌న్ త‌మ్ముడు గెలుస్తాడా… అయ్య‌న్న చెక్ పెట్టేస్తాడా…!

విశాఖ జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో.. న‌ర్సీప‌ట్నం ఎప్పుడూ చ‌ర్చ‌ల్లోకి వ‌స్తున్న విష‌యం తెలి సిందే. రాజ‌కీయ దిగ్గ‌జం.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కేంద్రంగా ఇక్కడ రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా ఆయ‌న త‌ర‌చుగా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను.. ఏకంగా.. ఆడు..ఈడు.. అంటూ.. దూషిస్తున్నార‌నేది వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌. ఈ క్ర‌మంలో అయ్య‌న్న‌ను ఘోరంగా ఓడించాల‌నేది వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ పాగా వేయ‌డంతోపాటు.. […]