గత రెండు ఎన్నికలుగా టీడీపీ కసిగా చెక్ పెట్టాలని అనుకుంటున్న వారిలో రోజా కూడా ఒకరు. ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా ఉన్న రోజా టీడీపీని వదిలి..వైసీపీ వైపుకు వెళ్ళాక ఏ స్థాయిలో చంద్రబాబుని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇక ఇలా దూకుడుగా ఉన్న రోజాకు చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తూ..దగ్గరకొచ్చి మరే బోల్తా కొడుతుంది. 2014 ఎన్నికల్లో నగరి నుంచి రోజా టీడీపీపై కేవలం 858 ఓట్లతో మాత్రమే గెలిచారు. అంటే రోజాకు […]
Category: Politics
కొడాలి వర్సెస్ కమ్మ..గుడివాడలో అదే డేర్..!
ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని అంటే ఫుల్ ఫైర్ బ్రాండ్ నాయకుడు..ఇంకా చెప్పాలంటే చంద్రబాబు, లోకేష్లని బూతులు తిట్టే ఏకైక నాయకుడు. తమ అధినేత జగన్ని విమర్శిస్తే..ఎవరిని వదిలిపెట్టననేది కొడాలి పాలసీ. ఇక ఈ మూడేళ్లలో కొడాలి ఏ స్థాయిలో చంద్రబాబుని తిట్టారో..అలాగే భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలిసిందే. ఇలా తనదైన శైలిలో మాటల తూటాలు వదిలే కొడాలిది కమ్మ వర్గమే..అటు తిటించుకునే చంద్రబాబుది కమ్మ వర్గమే అనే సంగతి తెలిసిందే. ఇలా […]
కేశినేని వర్సెస్ కోవర్టులు..కృష్ణా టీడీపీకి డ్యామేజ్.!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ బలం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..కృష్ణా అంటే టీడీపీ కంచుకోట అనే విధంగా ఉండేది. అయితే ఇదంతా 2019 ఎన్నికల ముందు..ఆ తర్వాత నుంచి టీడీపీకి భారీ డ్యామేజ్ జరుగుతూ వచ్చింది. ఎన్నికల్లో ఎలాగో ఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత కూడా జిల్లాలో పార్టీ పుంజుకోలేని పరిస్తితి. నిజానికి కృష్ణాలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..కానీ ఆ వ్యతిరేకతని ఉపయోగించుకుని బలపడలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు. పైగా ఎవరికి […]
అచ్చెన్న-పవన్ ఒకేసారి..వైసీపీకి రివర్స్.!
గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాంధ్ర రాజకీయాలు బాగా హాట్ హాట్గా నడుస్తున్నాయి. ఎప్పుడైతే అమరావతి రైతులు..రాజధానిగా అమరావతిని ఉంచాలని చెప్పి అమరావతి టూ అరసవెల్లి పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి..ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారు. మరి జగన్ ఏమన్నా క్లాస్ ఇచ్చారో..లేక నాయకులే రంగంలోకి దిగారో తెలియదు గాని. అసలు అమరావతిగా రాజధాని ఉంచాలని చెప్పి ఉత్తరాంధ్రలో ఉన్న దేవుడుకు ఎలా మొక్కుకుంటారని చెప్పి ఫైర్ అవ్వడం మొదలుపెట్టారు. విశాఖకు రాగానే అమరావతి పాదయాత్రని ఖచ్చితంగా […]
ఉత్తరాంధ్ర పోరు..34లో లీడ్ ఎవరికి?
ఈ రోజుల్లో ఏ అంశమైన అది రాజకీయం చుట్టూనే నడుస్తుంది. ప్రజలకు పనికొచ్చే పనులైన, పనికిరాని పనులైన సరే..దాని చుట్టూ రాజకీయ నడవాల్సిందే. ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని అంశంపై..అటు వైసీపీ, ఇటు టీడీపీ రాజకీయం చేస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రజా ప్రయోజనాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని..మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ రాజకీయం మొదలుపెట్టింది. ఇటు ఒకటే రాజధాని అది కూడా అమరావతిని చెప్పి టీడీపీ రాజకీయం నడిపిస్తుంది. మూడు రాజధానుల ద్వారా..ఉత్తరాంధ్ర, […]
కేసీఆర్ రావొచ్చు.. కానీ.. ఏపీకి ఏం చెబుతారు..?
భారత రాష్ట్రసమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వచ్చే నెలలో ఏపీలో అడుగు పెట్టను న్నారు. 2019లో తొలిసారి ఏపీ గడ్డపై అడుగు పెట్టిన కేసీఆర్.. అప్పటి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారో త్సవానికి హాజరయ్యారు. తర్వాత.. ఇప్పటి వరకు ఆయన ఏపీవైపు రాలేదు. అయితే.. టీఆర్ ఎస్ జాతీయ పార్టీ బీఆర్ ఎస్గా అవతరించిన నేపథ్యంలో ఏపీపైనా కేసీఆర్ దృష్టి పెట్టారు. మూడు ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు సైతం పెట్టనున్నారని.. ప్రగతి భవన్ వర్గాలు […]
ఈ ఒక్క మాటతో వైసీపీ బెంబేలెత్తతోందా.. ఆ మాట ఇదే…!
గ్రామీణ స్థాయిలో వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అర్బన్ స్థాయిలో మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉం దని పార్టీ అధిష్టానానికి.. నివేదికలు అందాయని తెలిసింది. ప్రస్తుతం పార్టీ తరఫున నిర్వహిస్తున్న కార్యక్ర మాలు.. ప్రజల మధ్య ఉంటున్ననాయకులు.. ఇలా.. అనేక కోణాల్లో వైసీపీ అధిష్టానం సర్వే నివేదికలు సేకరించింది. దీనిలో గ్రామీణ ప్రాంతాల్లో నెల నెలా 1నే పింఛన్ అందుతుండడంపై ప్రజలు ఆనందం గానే ఉన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోనూ ఇంతే హ్యాపీ కనిపిస్తోంది. అయితే.. అది […]
సీనియర్ రాజకీయ నాయకుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. సమాజ్వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత..!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్(82) కొద్దిసేపటి క్రితమే ఆయన కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషయం ఉంచటంతో ఈరోజు ఉదయం గురుగ్రామ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన జాయిన్ చేయగా అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణించారన్న విషయాన్ని ఆయన కుమారుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఆగస్టు 22 నుంచి […]
పెద్ద కలకలం రేపబోతోన్న వైసీపీ ఎమ్మెల్యే… జగన్ షాక్…!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కలకలం రేపారు.మూడు రాజధానులు.. పాలన వికేంద్రీకరణపై ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు చేతల వరకు దిగడంతో అసలు ఏం జరుగుతోందో కూడా అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి.. ఏకైక రాజధాని కావాలంటూ.. రైతులు.. ఉద్యమిస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో వికేంద్రీకరణే కావాలంటూ.. వైసీపీ అనుబంధ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు కేవలం మాటలకే పరిమితం అయింది. అటు.. ఏకైక […]