జగన్ స్ట్రాటజీకి రాబిన్ కౌంటర్ స్ట్రాటజీ..!

నలభై ఏళ్ల అనుభవం..మూడుసార్లు సీఎం, రెండుసార్లు ప్రతిపక్ష నేత తాను చూడని రాజకీయం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు చెబుతూ ఉంటారు..అలాగే రాజకీయ చాణక్యుడుగా పేరుంది. అలాంటి చాణక్యుడుకు జగన్ పెద్ద కొట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టారు. ఆ దెబ్బతో టీడీపీ భవిష్యత్ ప్రమాదంలో పడింది. ఇక బాబు వ్యూహాలు పాతవి అయిపోయాయని అందరికీ అర్ధమైంది. ఆయన వ్యూహాలు 90ల కాలంలో వర్కౌట్ అయ్యాయి గాని, ఇప్పుడు వర్కౌట్ అవ్వవని తేలిపోయింది. […]

బాబు పక్కా వ్యూహం..వర్కౌట్ అవుతుందా?

ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే..ఇవే తనకు చివరి ఎన్నికలు అని కర్నూలులో చెప్పి వచ్చిన చంద్రబాబు..తాజాగా మంగళగిరిలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై 13 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు..ఎన్నికల్లో గెలుపు దిశగా ఎలా వెళ్ళాలి..ఇప్పటినుంచి నాయకులు ఏ విధంగా పనిచేయాలి. బూత్ లెవెల్‌లో పార్టీని ఎలా బలోపేతం చేసుకురావాలి..పార్టీలో ఎలాంటి లోపాలు ఉన్నాయనే అంశాలపై చర్చించారు. అయితే గత మూడున్నర ఏళ్లుగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోరాటం చేస్తూనే […]

పవన్‌ని ముంచుతున్న కమలం..తేల్చేది ఎప్పుడు?

ఏపీలో పొత్తుల విషయంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు..టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? లేక టీడీపీ-జనసేన లేదా? జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా? అనేది ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. చంద్రబాబు-పవన్ భేటీ జరిగినప్పుడు టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖాయమని అనుకున్నారు. వాటితో బీజేపీ కూడా కలవచ్చని ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ కలవకపోయిన టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని, ఎందుకంటే వైసీపీకి చెక్ పెట్టాలంటే రెండు పార్టీలు కలిసి పోటీ చేయాల్సిందే అని, […]

టీడీపీకి ఇంత పెద్ద క‌ర్మ ఏంటో…!

“ఆడుకోవాలే కానీ.. రాజకీయాలను మించిన వ‌స్తువు ఏముంటుంది!“ అంటారు మ‌హా ర‌చ‌యిత ఆరుద్ర‌. ఆయ‌న ఉద్దేశంలో క‌వితలు, క‌థ‌లు కావొచ్చు. కానీ, నిజ జీవితంలోకి వ‌స్తే.. ఆడుకునేందుకు రాజ‌కీయాలు కీల‌క అస్త్రాలే కానున్నాయి. ఇప్ప‌టికే ఏపీ రాజ‌కీయాలు జోరుగా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ లు.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నాయి. వ‌చ్చే ఒక్క సారి గెలిచేందుకు.. అధికార పార్టీ రెడీ అయిపోయింది. సో.. ఎన్నిక‌లు హాట్‌గా కూడా ఉండ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు […]

ముమ్మిడివరంపై సుబ్బరాజు పట్టు..సతీష్‌కు షాక్..?

కోనసీమలో ప్రశాంతమైన వాతావరణం ఉండే నియోజకవర్గాల్లో  ముమ్మిడివరం ఒకటి. జి‌ఎంసి బాలయోగి లాంటి నాయకులు గెలిచిన నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. పరిస్తితులు బట్టి అక్కడి ప్రజలు తమకు కావల్సిన వారిని ఎంచుకుంటారు. అయితే ముమ్మిడివరంలో ఎక్కువసార్లు టీడీపీనే ఆదరించారు. 1983, 1985, 1996 బై పోల్,1999, 2014 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. మధ్యలో 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే రెండు పార్టీలని సమంగానే ఆదరించారు. కాకపోతే ఎక్కువ […]

సునీతమ్మ వర్సెస్ ప్రకాష్..రాప్తాడులో హోరాహోరీ.!

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల ఫ్యామిలీ, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది. రాప్తాడులో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి పరిటాల ఫ్యామిలీ..ఎమ్మెల్యే టార్గెట్ గా విరుచుకుపడుతుంది. టీడీపీ హయాంలో పరిటాల ఫ్యామిలీ భారీ స్థాయిలో అక్రమాలు చేశారని ప్రకాష్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. ఇలా ఇరువురి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే శ్రీరామ్ ధర్మవరం పైనే ఫోకస్ పెట్టారు. దీంతో సునీతమ్మ రాప్తాడుపై ఫోకస్ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నారు…రైతుల […]

కర్నూలులో ట్విస్ట్..బడా నేతల ‌ఎక్స్‌చేంజ్..!

టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనతో కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..పూర్తిగా వైసీపీ ఆధిక్యంలో ఉన్న జిల్లాలో టీడీపీ బలపడటానికి అవకాశం వచ్చింది. గత మూడున్నర ఏళ్లుగా టీడీపీ నేతలు పార్టీని బలోపేతం చేయడానికి చూస్తున్నారు..కానీ అనుకున్న స్థాయిలో పార్టీ పుంజుకోలేదు..అయితే వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి కాస్త అడ్వాంటేజ్ వచ్చింది. ఇదే సమయంలో చంద్రబాబు జిల్లా పర్యటన చేపట్టడం, ఆ పర్యటనకు భారీ ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. పత్తికొండ, […]

బాబు 2.O..కర్నూలులో తేల్చేశారు..!

రాజకీయాలు ఇప్పుడు చాలా మారిపోయాయి..పాలసీ పరంగా విమర్శలు చేసుకోవడం పోయింది..వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మొదలైంది. ప్రత్యర్ధులని దెబ్బతీయడానికి వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టడం ఎక్కువైంది. వ్యక్తిగతమైన విమర్శల దాడి టీడీపీ హయాంలోనే మొదలైంది..ఇక వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో పాటు బూతులు తిట్టడం వైసీపీ అధికారంలోకి వచ్చాక మొదలైంది..అది ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌లని వైసీపీ నేతలు ఏ రేంజ్‌లో తిట్టారో చెప్పాల్సిన పని లేదు..ఇక వారికి కౌంటరుగా టీడీపీ, జనసేన నేతలు […]

ప‌వ‌న్ కోర్టులో బంతి… మోడీ క్లాస్‌తో మైండ్ బ్లాక్ అయ్యిందా…!

ఔను! తిరిగి తిరిగి.. పొత్తుల బంతి.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోర్టులోకివ‌చ్చి చేరింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము క‌లిసి ప‌నిచేస్తామ‌ని.. త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తామ‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో క‌లిసి.. ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ కోసం .. తాము చేతులు క‌లుపుతున్నామ‌ని అన్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. ఇంకే ముంది.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో జ‌న‌సేన పొత్తు ఖాయ‌మైంద‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే.. ఆ ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు […]