తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి.. అన్ని వర్గాలను సమైక్యం చేసిన టీజేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. కోదండరాం ఎదురుదాడితో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. దీని నుంచి బయటపడేందుకు ఆయన `కులం` కార్డును తెరపైకి తెచ్చింది. ముఖ్యంగా ఎంపీ బాల్క సుమన్.. కోదండరాం రెడ్డి అని సంబోధించి సరికొత్త చర్చకు దారి తీశారు. ప్రస్తుతం దీనిపై తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని సమాచారం. ఒకపక్క తాము సేఫ్ సైడ్లోకి […]
Category: Latest News
జగన్ కు రెండెకరాలిచ్చిన ఘట్టమనేని ఫ్యామిలీ
సొంత రాష్ట్రం ఏర్పడినా.. ఇంకా ప్రధానప్రతిపక్షమైన వైసీపీ హైదరాబాద్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటంపై అటు ప్రజలు.. ఇటు పార్టీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే నూతన కార్యాలయ భవనానికి సైలెంట్గా శంకుస్థాపన జరిగిపోయిందని.. పనులు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ఇప్పటివరకూ ప్రభుత్వం భూమి ఇవ్వడంపై ఎదురుచూస్తున్నామని చెప్పిన జగన్కు.. ఇంత సడన్గా భూమి ఎక్కడ దొరికిందనేది ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ భూమి ప్రిన్స్ మహేశ్బాబు బంధువు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుకు చెందినదిగా తెలుస్తోంది. తనకు చెందిన […]
లగడపాటి ఇంట్లో పెళ్లి బాజాలు
కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. ప్రస్తుతం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమైక్య వాదాన్ని పార్లమెంటులో వినిపించిన ఆయన.. రాష్ట్రం రెండు ముక్కలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి.. దానికి కట్టుబడి ఉన్న విషయం తెలిసిందే! అయితే ప్రస్తుతం లగడపాటి ఇంట్లో పెళ్లి భాజాలు మోగే సమయం వచ్చింది. ఆయన ఇద్దరు కుమారులకు ఒకేసారి ఎంగేజ్మెంట్ వేడుక ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందుకు హైదరాబాద్లోని పార్క్ హయత్ వేదిక కాబోతోంది. […]
ఆ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా లోకేష్ పోటీ..!
ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో భాగం చేయడానికి మరో ముందడుగు పడింది. లోకేష్ను మంత్రిని చేయడం దాదాపు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లోకేష్ను ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపుతారనే అందరూ అనుకున్నారు. అయితే చంద్రబాబు మాత్రం లోకేష్ను ఓ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీకి పంపాలని డిసైడ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలో టీడీపీ తిరుగులేని […]
వాళ్ల ఫైటింగ్తో బాబుకు నిద్ర పట్టడం లేదా..!
మంత్రి వర్గ విస్తరణ వేళ.. సీఎం చంద్రబాబు సరికొత్త టెన్షన్ మొదలైంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు దక్కవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమా చేరికను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం.. వైసీపీలో చేరవచ్చచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో […]
మంత్రి పదవి రేసులో ఆశావహుల లిస్ట్ చూస్తే షాకే..
మంత్రి వర్గ విస్తరణలో ఎవరిని ఉంచుతారో తెలీదు.. ఎవరి బెర్తు కన్ఫార్మ్ అవుతుందో క్లారిటీ లేదు! ఎవరి పోస్టు పీకేస్తారో ఊహలకు అందడం లేదు! పార్టీ అధినేత అనుగ్రహం ఎవరిపై ఉంటుందో ఇప్పటికీ స్పష్టత లేదు! కానీ ఆశావహుల జాబితా మాత్రం అంతకంతకూ పెరుగుతోంది. పార్టీలో ఎంతో కాలం నుంచి ఉంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని ఒకరు… తనకు చోటు కల్పిస్తే జిల్లాలో సామాజిక అంశాల పరంగా బలం పెరుగుతుందని మరొకరు.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు […]
నాకు వ్యక్తులుకన్నా పార్టీ ముఖ్యం .. మంత్రిపై బాబు ఫైర్
విశాఖలో ఉప్పు నిప్పులా ఉన్న మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత చంద్రబాబు గట్టి క్లాస్ పీకారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావుపై ఫైర్ అయ్యారు. `ఇక నిన్ను భరించలేను` అంటూ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ నేతలతో సఖ్యతగా ఉండకపోతే.. ఇక చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే సహించబోనని స్పష్టంచేశారు. కొంతకాలం నుంచీ విశాఖలో గంటా వర్సెస్ అయ్యన్న వార్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు ఎన్ని సార్లు వీరిద్దరినీ పిలిచి మందలించినా.. […]
తిరుమల వెంకన్నకు కేసీఆర్ కానుకలు ఇవే…
తెలంగాణ ఉద్యమ సమయంలోని మొక్కులను, ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నారు సీఎం కె,చంద్రశేఖర్ రావు!! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంలో తెలంగాణ సిద్ధించేందుకు ఎక్కని మెట్లు లేవు.. మొక్కని దేవుడు లేడని ఆయన తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇటీవలే భద్రాకళి అమ్మవారికి కిరీటం, ఖడ్గం; అలాగే కురివి మల్లన్నకు మీసాలు కూడా సమర్పించారు. ఇప్పుడు తిరుమల శ్రీనివాసుడి మొక్కు చెల్లిచేందుకు సిద్ధమయ్యారు. దాదాపు రూ.6కోట్ల విలువైన ఆరణాలను శ్రీవారికి కానుకగా సమర్పించబోతున్నారు. రెండు […]
కడప ఎమ్మెల్సీలో గెలుపు ఎవరిది..? ఓటు రేటు తెలిస్తే షాకే..!
మండలి ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ అధికార, విపక్షాలు శిబిర రాజకీయాలకు తెరతీశాయి. ముఖ్యంగా ప్రతిపక్ష అధినేత జగన్ సొంత జిల్లా కడపపై టీడీపీ ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ప్రతిపక్షం ఆరాటపడుతుంటే.. ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పక్షం వ్యూహాలు రచిస్తోంది. ఇరు పక్షాల వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పంట పండింది. తమ శిబిరాల్లోకి వచ్చే వారిపై కాసులు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రూ.40 లక్షల వరకూ […]