అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పూనకం వచ్చింది! నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో జేసీ.. తనదైన శైలిలో మైకులో విరుచుకుపడ్డాడు. సీఎంగా చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరని అంటూ..నే రైతులను బాబు హయాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చురకలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జగన్ ఊసెత్తిన జేసీ.. ఆ తర్వాత తన […]
Category: Latest News
కేటీఆర్ దెబ్బతో డమ్మీ అయిన గ్రేటర్ మేయర్..!
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ మేయర్గా డమ్మీ అయిపోయాడా ? గ్రేటర్కు పేరుకు మాత్రమే ఆయన మేయరా ? ఇక్కడ వ్యవహారాలన్ని తెరవెనక తెర ముందు కేటీఆర్ చక్కపెట్టేస్తుండడంతో రామ్మోహన్కు ఇబ్బందిగా మారిందా ? అంటే గ్రేటర్లో ఈ ప్రశ్నలన్నింటికి అవుననే ఆన్సరే వినిపిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. గత సాధారణ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ+బీజేపీ కూటమి సత్తా చాటింది. తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల్లో […]
దీనికి కూడా సీఐడీని వాడేసుకుంటారా?!
ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం.. అధికార సంస్థలను ఎంతగా నిర్వీర్యం చేస్తోందో చెప్పడానికి తాజా అసెంబ్లీ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా క్షణం కూడా తీరికలేని సీఐడీ వంటి సంస్థలను అర్థం పర్థం లేని విషయాలపై విచారణకు నియమిస్తుండడం ప్రస్తుతం వివాదానికి దారితీస్తోంది. అధికార పక్షం ఈగోకు పోతుండడం వల్ల విలువైన ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటీవల కురిసిన భారీ వర్షానికి అసెంబ్లీలో విపక్షనేతకు కేటాయించిన చాంబర్ లోకి నీళ్లు వచ్చాయి. ఇది […]
టీడీపీకి 38 సీట్లా…ఈ సర్వే నమ్మొచ్చా..!
పచ్చని టీడీపీలో ఇప్పుడు మంటలు రేగుతున్నాయి! నేతలు ఒకరి మొహం ఒకరు చూసుకుని బావురుమంటున్నారు. దీనికి కారణం ఇటీవల వైసీపీ ఎన్నికల పరిశీలకుడు, సహాయకుడుగా నియమితుడైన ప్రశాంత్ కిషోర్.. తాజాగా 2019 ఎన్నికల గెలుపోటములపై, సీట్ల వాటాలపై లెక్కలు వేయించాడట. ఈ సర్వేలో టీడీపీకి దిమ్మతిరిగేలా రిజల్ట్ వచ్చిందని అంటున్నారు. రాబోయే రెండేళ్లలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ కేవలం 38 స్థానాల్లోనే గెలుస్తుందని ఈ సర్వే చెప్పంది. ఇంక మిగిలిన సీట్లన్నీ.. జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని […]
చంద్రబాబుకు తెలంగాణ మంత్రి మంచి మార్కులు
సమైక్యాంధ్ర ఏపీ, తెలంగాణగా విడిపోయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య వ్యవహారం ఉప్పునిప్పుగా నడుస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో విపక్షాల సంగతి ఎలా ఉన్నా సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, అధికార పార్టీలు అయిన టీడీపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య కూల్వాటర్ పోసినా పెట్రోల్ మాదిరిగా మండుతోందన్నది వాస్తవం. కేసీఆర్, చంద్రబాబు ఒకరిపై మరొకరు ఎన్నోసార్లు విమర్శలు చేసుకున్నారు. వీరు ముఖాముఖీ ఎదరు పడేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఇదిలా ఉంటే ఓ తెలంగాణ మంత్రి ఏపీ […]
ఏపీ బీజేపీలో ఒంటరైన వీర్రాజు
ఏపీలో బీజేపీ, టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నా ఈ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో పొసగడం లేదన్నది నిజం. ఏపీ బీజేపీ చంద్రబాబు అనుకూల, చంద్రబాబు వ్యతిరేక వర్గాలుగా చీలిపోయింది. వీరిలో చంద్రబాబు వ్యతిరేకవర్గంలో ఆయన్ను, టీడీపీని టార్గెట్ చేసే వాళ్లలో రాజమండ్రికి చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజుదే ఫస్ట్ ర్యాంకు. వీర్రాజుకు జాతీయ స్థాయిలో ఉన్న లాబీయింగ్తో ఇక్కడ టీడీపీ, చంద్రబాబుపై పదే పదే విమర్శలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఆయనకే ఏపీ బీజేపీ పగ్గాలు అన్న […]
పాల్వాయి మరణం వాళ్లకు రిలీఫ్…. ఈయనకు మైనస్
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత నాలుగు దశాబ్దాలుగా తనదైన స్టైల్లో చెరగని ముద్ర వేస్తూ వస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్రెడ్డి (80) శుక్రవారం కన్నుమూశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి సహచర ఎంపీలతో కలసి హిమాచల్ప్రదేశ్లోని కులూకు వెళ్లిన ఆయన.. అక్కడ తీవ్ర గుండెపోటుకు గురయ్యి అక్కడ మృతి చెందిన సంగతి తెలిసిందే. పాల్వాయి మృతి తెలంగాణ రాజకీయాల్లో కొందరికి రిలీఫ్ అయితే మరికొందరికి మైనస్గా మారబోతోందన్న చర్చలు అప్పుడే స్టార్ట్ […]
టీఆర్ఎస్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీలు
రాజకీయ పార్టీ అన్నాక ప్రజాప్రతినిధులు నాయకుల మధ్య ఆధిపత్య పోరు, ఎత్తులు పై ఎత్తులు కామన్. అధికార పార్టీ అయితే అధికారం చేతిలో ఉంటుంది కాబట్టి ఇవి కాస్త ఎక్కువే ఉంటాయి. తెలంగాణలో అధికార టీఆర్ఎస్లో ఇప్పుడు ఇలాంటి ఆధిపత్య పోరే నడుస్తోంది. మంత్రులు వర్సెస్ ఎంపీల మధ్య జరుగుతోన్న ఈ కోల్డ్వార్ మూడు జిల్లాల్లో ముగ్గురు మంత్రులు వర్సెస్ ముగ్గురు ఎంపీల మధ్య జరుగుతోంది. పాలమూరు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాపై ఆధిపత్యం చెలాయిస్తుండడం […]
రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఊహించని కొత్త వ్యక్తి..!
ఏపీలోని రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయనన్న విషయాన్ని ఇప్పటికే సూచనాభిప్రాయంగా వెల్లడించేశారు. వయోభారం రీత్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవ్వాలనుకుంటోన్న మురళీమోహన్ తాను తప్పుకుని ఆ స్థానంలో తన కోడులు రూపాదేవిని అక్కడ నుంచి 2019లో ఎంపీగా పోటీ చేయించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. మురళీమోహన్ ప్రయత్నాలు ఎలా ఉన్నా పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అవంతి ఫీడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ పేరును […]
