125 ఏళ్ల ఘన చరిత్ర ఇప్పుడు కనుమరుగు అయిపోయింది! ఎందరో గొప్ప నాయకులను అందించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఒకే ఒక్క నాయకుడి కోసం వెతుకుతోంది!! మరో పక్క ప్రధాని మోదీ బలం రెట్టింపు అవుతుంటే.. కాంగ్రెస్ భావి సారథి ఇంకా ఇంకా అథఃపాతాళానికి పడిపోతున్నారు. మరి 2019 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా రాహుల్ ను ప్రకటిస్తే అది పార్టీకి నష్టమని ఇప్పటికే అందరికీ అర్థమైంది. మరి ఈ సమయంలో కాంగ్రెస్ పీఎం అభ్యర్థిగా ఎంపీ శశిథరూర్ […]
Category: Latest News
గంటా వివాదాస్పద నిర్ణయం తెలిస్తే షాకే
`వడ్డించే వాడు మనవాడైతే… ` అనే నానుడిని గుర్తుచేస్తున్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు! ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. మరో కొత్త సంస్కృతికి తెరతీశారు! తనకు నచ్చిన వారికి ఎన్ని పదవులనైనా కట్టబెట్టి అందల మెక్కించేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. తేలికగా కొట్టిపారేస్తున్నారు. మంత్రుల వద్ద అధికారులుగా పనిచేసే వ్యక్తులు.. మరే ఇతర శాఖల్లోనూ పనిచేయకూడదు. కానీ గంటా శ్రీనివాసరావు శాఖలో మాత్రం ఇది వర్తించదని రుజువైంది. తన పీఎస్గా వ్యవహరిస్తున్న నాయుడుని.. రాజీవ్ విద్యామిషన్ […]
ఒక విజయం దెబ్బకి … మోడీకి సరెండర్ అయ్యిన బాబు ,జగన్
ఒక్క విజయం ఎంతోమందికి సమాధానం చెబుతోంది. ఒక్క విజయం ఎన్నో సందేహాలకు కారణమవుతోంది. ఒక్క విజయం.. నాయకుడిని శక్తిగా నిలిపింది!! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన బీజేపీ నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఈ విజయం సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు మాత్రం తలకిందులయ్యాయి! 2014 ఎన్నికల్లో తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీలను ప్రధాని తుంగలో తొక్కారు! దక్షిణాదిలో ఏపీపై పట్టు సాధించాలని.. రాష్ట్రానికి […]
వైసీపీ టార్గెట్గా చంద్రబాబు వ్యూహం… ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి !
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు అధికార టీడీపీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షం వైసీపీ నేతల ఎత్తులను అంతేస్థాయిలో చిత్తు చేసేలా వ్యూహం రచిస్తోంది. సుమారు రెండున్నరేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉంది. ఉద్దానం కిడ్నీ మరణాలు, పశ్చిమగోదావరిలో ఆక్వాపార్కు తదితర ప్రధాన సమస్యలపై చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు జగన్ పార్టీ పెద్ద ఎత్తున వ్యూహం సిద్ధం చేసింది. దీనికితోడు రోజా విషయం […]
యూపీ ఎఫెక్ట్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు
యూపీ ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాలపై ఎలా ఉంటుందనే చర్చ ఇప్పుడు దేశమంతా మొదలైంది. ప్రధాని మోదీని ఢీ కొట్టడం ఇక అసాధ్యమన్న విషయం ఈ ఫలితాలతో తేలిపోయింది. అందుకే ఇప్పటినుంచే తమ వ్యూహాలు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారు నాయకులు. ముఖ్యంగా దూరదృష్టిగల తెలంగాణ సీఎం కేసీఆర్పైనా ఇప్పుడు యూపీ ప్రభావం పడింది. అందుకే సంచలన నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. ముఖ్యంగా మోదీ హవా.. తెలంగాణ రాష్ట్రంపై పడకుండా ఉండేందుకు పక్కా వ్యూహంతో దూసుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ముందస్తు ఎన్నికల వ్యూహానికి […]
యూపీ గెలుపుతో మరిన్ని బాదుడులకు మోడీ సిద్ధమా?!
ఇప్పటికే వివిధ పన్నులతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు రోజుల కిందట అతి పెద్ద రాష్ట్రం యూపీలో సాధించిన అప్రతిహత విజయంతో మరింత రెచ్చిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మెజారిటీ ఓ మాదిరిగా ఉంటే కొన్ని కీలక అంశాల్లో నిర్ణయాలు తీసుకునేందుకు ఏ ప్రభుత్వమైనా వెనుకంజ వేయడం తప్పదు. కానీ, ఇప్పుడు యూపీ వంటి అతిపెద్ద రాష్ట్రంలో అనూహ్యంగా 325 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ నేతలకు అంతా తమదే అధికారం అనే […]
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ జగన్! కారణం కలెక్షన్ కింగ్
కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఇప్పుడు వైసీపీలో సెంటరాఫ్ది టాపిక్గా మారాడు. ఆయన కారణంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వైసీపీ అధినేత జగన్ ఫుల్లుగా క్లాస్ పీకాడని సమాచారం. దీంతో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల పెద్దిరెడ్డి హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు విమానాశ్రయంలో సేమ్ ఫ్లైట్లో తిరుపతికి బయల్దేరిన మోహన్ బాబు తారసపడ్డారు. పెద్దిరెడ్డికి.. మోహన్ బాబుకు ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. […]
మోదీ-షా తదుపరి లక్ష్యం కేసీఆరేనా?
`నెక్ట్స్ ఏంటి?` ఇప్పుడు ఇదే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. కాషాయ దళం ఇప్పుడు ఏ రాష్ట్రాన్ని.. తమ తదుపరి లక్ష్యంగా చేసుకుంటోంది? ఉత్తర ప్రదేశ్లో సంచలన విజయం తర్వాత.. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు? అని అన్ని రాష్ట్రాల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు! అయితే తదుపరి లక్ష్యాన్ని కూడా బీజేపీ సెట్ చేసుకుందట. దక్షిణాదిలో బలపడేందుకు వీలుగా ఉన్న తెలంగాణను ఇప్పుడు తమ టార్గెట్గా ఎంచుకుందని సమాచారం. ఇప్పటికే కార్యకర్తలకు అధిష్ఠానం నుంచి స్పష్టమైన […]
ఆయన జగన్ టచ్ లో ఉన్నారని తెలిసి తెగ ఫీలైపోతున్నా మంత్రి
ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణకు..ప్రతిపక్ష నేత జగన్ భయం పట్టుకుంది. సొంత నియోజకవర్గమైన శ్రీకాళహస్తిలో.. టీడీపీ క్యాడర్ అంతా వైసీపీలోకి వెళ్లిపోతుందనే ప్రచారం బొజ్జలను టెన్షన్ పెడుతోంది. మరో పక్క తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులే.. జగన్లో టచ్లో ఉన్నారన్న విషయం తెలిసిన దగ్గర నుంచి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నారట. తనపై క్యాడర్, నాయకులు అసంతృప్తిగా ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్నానని.. ఇప్పుడు తెగ ఫీలైపోతున్నారట. అసలే మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక టెన్షన్ […]