బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. ప్రదీప్ ఆత్మహత్య తర్వాత అతడి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని… అతడి భార్య పావనీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జరిగిన గొడవ వల్లే అతడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ ఇంట్లో గత మూడు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి ఉంటున్నట్టు తెలుస్తోంది. అతడితో పావనీరెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుందని…ఈ విషయమై […]
Category: Latest News
ఆనం, శివప్రసాద్ యూ టర్న్ తీసుకున్నట్టేనా
మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు యూ టర్న్ తీసుకున్నారు. కానీ అక్కడక్కడా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడటం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో వీరందరినీ బుజ్జగించేందుకు స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించి అలక తీరుస్తున్నారు. ఎంపీ శివప్రసాద్, ఆనం వివేకా నందరెడ్డి.. ఇలా అందరినీ తన దారికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి […]
బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాలకే పరిమితమా?
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇక రాజకీయాలను లైట్ తీసుకున్నారా? సినిమాలే బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా బాలయ్య ఎందుకు హిందూపురం రావడంలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు […]
చంద్రబాబు తపన లోకేశ్ అర్థం చేసుకుంటాడా?
మంత్రి వర్గంలోకి రాకముందు.. వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుకు తనయుడి టెన్షన్ తప్పేలా కనిపించడం లేదు. మొన్నటివరకూ చినబాబు లోకేశ్ పార్టీలోకి రావాలని, తమతో పనిచేయాలని పార్టీ అధినేతను కోరిన సీనియర్లు.. తీరా వచ్చాక ఆయన వ్యవహార శైలితో ఇబ్బందులు పడుతున్నారట. ఇక తెలుగు దేశం పార్టీకి భవిష్యత్ నాయకుడిగా ఇప్పటి నుంచే భావిస్తున్న లోకేశ్.. పబ్లిక్ మీటింగుల్లో తడబడటం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో సీఎం వెంటనే రంగంలోకి దిగారు. పబ్లిక్ మీటింగులు, సీనియర్లతో ఎలా […]
జగన్ను ఫాలో అయిపోతున్న జనసేనాని
రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు […]
పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీని ఆశ్రయించిన ఆ మాజీ మంత్రి..!
ముందస్తు ఎన్నికలతో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కప్పదాట్లు, కప్పుల తక్కెడలు, జంపింగ్ జపాంగ్ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ మంత్రి సైతం తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి […]
అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యే..సన్నిహితులతో చర్చలు
టీడీపీలో ఓ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే ఆ పార్టీలో వేగలేకపోతున్నారా ? సదరు నేత చూపులు వైసీపీ వైపు ఉన్నాయా ? అంటే అవుననే అంటున్నారు ఏపీలోని రాజకీయ విశ్లేషకులు. గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి 2009లో నరసారావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు అప్పటి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో మోదుగులకు చంద్రబాబు గుంటూరు వెస్ట్ సీటు కేటాయించారు. […]
ఇద్దరు చంద్రులకు మోదీ మళ్లీ షాక్?
సంచలన నిర్ణయాలతో దేశ గతినే మార్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ప్రధాని మోదీ! ఇదే సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగులుతున్నాయి. కానీ వాటిని కనిపించకుండా చేస్తున్నారు ఇద్దరు చంద్రులు! ఇప్పుడు వీరికి మరో పిడుగులాంటి వార్త! రాజకీయంగా పార్టీల అస్థిత్వంపై దెబ్బకొట్టే నిర్ణయాన్ని మోదీ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తులను బుజ్జగించేందుకు ఇప్పటివరకూ ప్రభుత్వాలు ఎమ్మెల్సీ ద్వారా కొందరిని మండలికి పంపుతున్నాయి. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దుచేయాలని మోదీ నిర్ణయించుకున్నారట. అంతేగాక దీనిపై […]
తుమ్మలపై కేసీఆర్ కోపానికి అర్థాలే వేరయా..!
రైతుల మీద వరాల జల్లులు కురిపిస్తుంటే.. వారంతా రోడ్డెక్కి నిరసనలకు దిగారు! మద్దతు ప్రకటించి అన్నీ ఉచితంగా ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటిస్తే.. పంటను మంటల్లో వేశారు!! తెలంగాణలో రైతులందరిపైనా సీఎం కేసీఆర్.. వద్దంటే వరాలు కురిస్తున్నారు. కానీ ఆయనకు సన్నిహితుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకా అయిన ఖమ్మంలో.. మిర్చి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడం.. సర్కార్కు మింగుడు పడటం లేదు. దీంతో ఆ అసంతృప్తిని కేసీఆర్.. మరోలా వ్యక్తంచేశారు. తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖపై […]