ఏపీ అధికార పార్టీ టీడీపీ మరోసారి డబుల్ గేమ్ పాలసీని బయట పెట్టుకుంది. అంటే ఒకే సమస్యపై ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. పాజిటివ్గా, తెలంగాణలో విపక్షంలో ఉన్నారు కాబట్టి నెగెటివ్గా ప్రొజెక్ట్ చేయడంలో టీడీపీ నేతలు వారికి వారే సాటి అని అనిపించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విపక్షం వైకాపా నుంచి ఎమ్మెల్యేలను పిలిచి మరీ సైకిల్ ఎక్కించుకోవడాన్ని బాహాటంగా సమర్ధించుకున్న టీడీపీ ఏపీ తమ్ముళ్లు.. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలకు అక్కడి అధికార […]
Category: Latest News
జానా లెక్క.. ఈ సమావేశాల్లోనే తేలనుందా ?
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, మేధావిగా పేరుపడ్డ కుందూరు జానారెడ్డి గురించే రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్లోకి ఎందరో జంప్ చేశారు. అయినా కూడా వారిపై ఎలాంటి చర్చ ఇంతస్థాయిలో జరగలేదు. అయితే, జానా గురించే ఎందుకు చర్చిస్తున్నారంటే.. వాస్తవానికి కాంగ్రెస్లో జానా వంటి సీనియర్ నేతలు ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు. ఈ క్రమంలో జానాను అందరూ కాంగ్రెస్లో పెద్ద దిక్కుగా […]
నీళ్లకు కాపలా కాస్తోన్న టీడీపీ ఎమ్మెల్యే
ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం! కరువు జిల్లాగా పేరొందిన అనంతపురానికి చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యేనే ఇలా నీళ్ల కోసం కాపలాకు దిగడం ఇప్పుడు బిగ్ డిబేట్గా మారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది వర్షాలు పెద్దగా కురవలేదు. దీంతో సీమ జిల్లాల్లో సాగుకు కష్టకాలం వచ్చింది. దీంతో చుక్కనీటి కోసం అన్నదాత అల్లాడిపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హంద్రీనీవా ద్వారా మొన్నామధ్య నీటిని విడుదల చేశారు. అయితే, ఈ నీటిని మధ్యలోనే కొందరు చౌర్యం […]
ఏపీ సచివాలయంలో మీడియాకు కన్నీళ్లే
మీడియాకు, ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ అధినేత చంద్రబాబు పాలిస్తున్న ఏపీలో అందునా ఏపీ సెక్రటేరియట్లో ఇప్పుడు మీడియా పరిస్థితి దారుణంగా తయారైంది. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. రిపోర్టర్లు నానా తిప్పలు పడుతున్నారు. అటు అధికారులు సరే.. ఇటు ప్రభుత్వాధినేతలు, ఎమ్మెల్యేలు సైతం ఎవరూ మీడియా రిపోర్టర్ల సమస్యలను పట్టించు కోవడం కానీ, ఆయా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం కానీ చేయడం లేదు. దీంతో రిపోర్టర్లు గంటల తరబడి న్యూస్ కోసం స్టాండింగ్ […]
నాగార్జున పొలిటికల్ ఎంట్రీ..!
అక్కినేని నాగార్జున. పరిచయం అక్కర్లేని ఫేస్. ఇప్పటి వరకు మూవీలు, స్టార్ షోలతో తెలుగు వారికి దగ్గరైన ఈ చిన్నినాయన.. ఇప్పుడు పొలిటికల్గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు.. పొలిటికల్ పండితులు అంచనా వేస్తున్నారు. అదికూడా ఏపీలోని ఏకైక విపక్షం వైకాపాలోకి జగన్ చేరుతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. వైకాపా అధ్యక్షుడు జగన్కి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో జగన్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లిన నాగ్.. జగన్ని పరామర్శించి వచ్చారు. […]
కేంద్రంపై బాబు కోపం నషాళానికెక్కిందే
2019 ఎన్నికల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోడీపై లెక్కలేనన్ని ఆశలు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తారని ఎన్నో కలలు కని ఉంటారు. మోడీ మాత్రం చంద్రబాబుతో పాటు ఏపీకి చుక్కలు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్రబాబు మాత్రం ఇప్పటి వరకు సహనంతో భరిస్తూ వచ్చారు. మోడీ పెద్ద నోట్ల రద్దు తర్వాత వెంటనే ప్రెస్మీట్ పెట్టిన చంద్రబాబు ఇది తన నిర్ణయమే అని ఆయనకు […]
టీడీపీకి షాక్ ఇస్తోన్న జగన్ కొత్త ఆపరేషన్
ఏపీలో పొలిటికల్గా ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడాలేని విధంగా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నిన్నటి వరకు అధికార టీడీపీలోకి వలసలు కంటిన్యూగా జరగగా, ఇప్పుడు వైకాపా రికవరీ పేరుతో ఇతర పార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన వారిని సైతం తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లాపై జగన్ చేపట్టిన కొత్త ఆపరేషన్ అధికార టీడీపీకి పెద్ద షాక్ ఇస్తోందన్న టాక్ ఏపీ పాలిటిక్స్లో వినిపిస్తోంది. […]
మోడీకి ముసళ్ల పండగకు స్కెచ్ రెడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ పీఎం అయినప్పటి నుంచి ప్రాంతీయ పార్టీల విషయంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోరణితో వెళుతున్నారన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా బీజేపీని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విషయంలో మాత్రం రాజీపడడం లేదు. ఈ క్రమంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్, తమిళనాడు, బెంగాల్ ఎన్నికల్లో చావుదెబ్బ తగిలింది. మోడీ ప్రాంతీయ పార్టీలను అణిచివేసి బీజేపీని ఎంత బలోపేతం చేయాలని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్రజలు ప్రాంతీయ పార్టీలకే […]
ఏపీలో వైకాపా, టీడీపీ కేసుల ఫైట్!
ఏపీలో అధికార టీడీపీ, విపక్ష వైకాపాల మధ్య వాతావరణం మరింత ముదురుతోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో సమసిపోయేలా లేదని తాజా పరిస్థితులను బట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజధాని నిర్మాణం సహా పోలవరం, పట్టిసీమల విషయంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అనేక కేసులు కూడా నమోదయ్యాయి. కొన్ని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మరోపక్క, నేరుగా సీఎం చంద్రబాబునే […]