ఏపీలో 2109లో జరిగే ఎన్నికల్లో లోకేశ్ ముద్ర స్పష్టంగా కనపడనుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచర్ లీడర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్ను తన వారసుడిగా రెడీ చేస్తోన్న చంద్రబాబు లోకేశ్ను సడెన్గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల తర్వాత ఎప్పుడైనా టీడీపీ పగ్గాలు లోకేశ్కు అప్పగించనున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను తన టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజకవర్గాల పెంపుతో ప్రస్తుతం […]
Category: Latest News
ఉపరాష్ట్రపతిగా వెంకయ్య.. ఆయన కన్నా వీళ్లకే ఆనందం!?
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దేశ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన విషయం ఆయనకు ఆయన కుటుంబానికీ ఆనందాన్ని ఇచ్చేదే. అయితే, వీరికన్నా ఎక్కువగా వెంకయ్య ఏపీ నుంచి వెళ్లిపోతే బాగుండును అని అనుకునేవారే మరింత ఎక్కువగా ఆనందిస్తున్నారు. హమ్మయ్య వెంకయ్య ఇక ఏపీ జోలికి రాడు కాబట్టి హ్యాపీ అని ఏపీ బీజేపీలోని కొందరు నేతలు ఆనందంగా పండగ చేసుకుంటున్నట్టు సమాచారం. విషయంలోకి వెళ్తే.. ఏపీ బీజేపీని అన్ని విధాలా ముందుండి నడిపిస్తున్నారు […]
టీడీపీ మరోదఫా ఆపరేషన్ ఆకర్ష్
2019లో అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకున్న వైసీపీ అధినేత జగన్కు మరికొద్ది రోజుల్లోనే భారీ షాక్ తగలనుందని సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్బై చెప్పి బాబు పంచన చేరిపోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించింది. ఇదే నిజమైతే.. వైసీపీకి రాజధాని ప్రాంతంలో తీవ్రమైన షాక్ తప్పదని అంటున్నారు. వియంలో కివెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తాఫాలు ఇద్దరూ […]
రోజా నోటీ దూల మానుకోదా..!
వైసీపీ లేడీ ఫైర్ బ్రాండ్ రోజా మరో సారి నోరు పారేసుకున్నారు. ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు లక్ష్యంగా ఆమె కామెంట్లు కుమ్మరించారు. స్పీకర్ పదవిని భ్రష్టు పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. దీంతో సీరియస్ అయిన కోడెల మరోసారి రోజాకు నోటీసులు పంపించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఏడాది పాటు సభల నుంచి సస్పెండ్ అయిన రోజాకి.. ఇప్పుడు మళ్లీ నోటీసులు అంటే.. మరో సారి మరింత గట్టి షాక్ తగలడమే అంటున్నారు విశ్లేషకులు. విషయంలోకి వెళ్తే.. […]
టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి, దందాల భాగోతం ఆగదా..!
అవినీతి సహించేది లేదు. భరించేది లేదు అని పదే పదే చెప్పుకొచ్చే టీడీపీలో నే ఇప్పుడు అవినీతి కంపు భారీ ఎత్తున కమ్మేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు అవినీతిని తుదముట్టిస్తానని ప్రకటిస్తూ ఉంటే.. ఆ పార్టీ కి చెందిన నేతలు . మాత్రం అవినీతికి ఒంటబట్టించుకోవడంలో ముందంజలో ఉన్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రావు, దీపక్ రెడ్డిలపై పోలీసులు కేసులు నమోదు చేయడం వారిని ప్రశ్నించడం తెలిసిందే. దీంతో టీడీపీ పరువు అప్పట్లోనే భారీగా […]
ఏపీ బీజేపీలో వెంకయ్య స్థాయి నేత లేనట్టేనా?
ఏపీ బీజేపీలో ఇప్పుడు అందరూ ఈ విషయంపైనే చర్చించుకుంటున్నారు. బీజేపీకి పెద్దతలకాయ మాదిరిగా ఉంటున్న వెంకయ్యనాయుడును ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ సారధి అమిత్ షాల ధ్వయం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంతో వెంకయ్య ఇక ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టే పరిస్థితి పూర్తిగా లేనట్టే. అయితే, 2019 నాటికి ఏపీలో స్ట్రాంగ్ అవ్వాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానానికి వెంకయ్య లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించడం ఖాయం. ఇక, ఏపీ విషయానికి వస్తే.. ఈ […]
డ్రగ్స్ రాకెట్లో మంత్రులు, ఎమ్మెల్యేల వారసులు
హైదరాబాద్ కేంద్రంగా బయటకొస్తున్న డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ఇండస్ట్రీని ఎలా కుదుపుతుందో చూస్తూనే ఉన్నాం. ఈ షాకుల నుంచి బయటకు రాకుండానే ఇప్పుడు ఈ డ్రగ్స్ మాఫియాకు ఏపీలోని కొందరు రాజకీయ నాయకుల కుమారులకు లింకులు ఉన్నట్టు వస్తోన్న వార్తలు పెద్ద ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మాఫియాలో ప్రధాన సూత్రధారిగా అందరూ అనుమానిస్తోన్న కెల్విన్ పలువురి రాజకీయ నాయకులతో పాటు వారి పుత్రరత్నాల పేర్లు కూడా బయట పెట్టినట్టు తెలుస్తోంది. కెల్విన్ సెల్ఫోన్తో పాటు అతడి వాట్సాప్ […]
మంత్రి పదవి కోసం కేసీఆర్ కన్నా పూజలే నమ్ముకున్న ఎమ్మెల్యే
ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి పదవికోసం ముఖ్యమంత్రి నమ్ముకుంటారు. ముఖ్యమంత్రిని నమ్ముకున్న వాళ్లకు మంత్రి పదవి వస్తుంది. కానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్యే పూజలను నమ్ముకుని అడ్డంగా బుక్ అయ్యాడు. పూజలను నమ్ముకుని బుక్ అవ్వడం ఏంటన్న షాక్లో కూడా మనం ఉంటాం. అసలు మ్యాటర్ ఏంటంటే పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్లోకి జంప్ అయ్యారు. ఆయన పార్టీ మారినప్పటి […]
కృష్ణా జిల్లాకు నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
నియోజకవర్గాల పునర్విభజన అంశం స్పీడ్ అందుకుందని వార్తలు రావడంతో ఏపీలో వివిధ పార్టీల ఆశావాహుల్లో ఎక్కడా లేని ఫుల్ జోష్ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు ఇప్పుడు 225 కానున్నాయి. ఈ లెక్కన చూస్తే ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్న 7 ఎమ్మెల్యే సీట్లు ఇప్పుడు 9 కానున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న కృష్ణా జిల్లాలో సైతం నియోజకవర్గాల పునర్విభజనతో నాలుగు కొత్త అసెంబ్లీ […]
