ఆ ఓట్లు ఎవ‌రివైపు ఉంటే వారిదే నంద్యాల‌

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. గెలుపు కోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్రంగా ప్ర‌యత్నిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్ధిగా శిల్పా మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. గత ఎన్నికలను పరిశీలిస్తే… అప్పటి వైసీపీ అభ్యర్ధి భూమా నాగిరెడ్డి చేతిలో టీడీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. దీంతో […]

ఒకరు రాజకీయ పండితుడు మరొకరు వర్గ బలం ఉన్నవాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లోను వ‌చ్చే ఎన్నిక‌ల కోసం సీట్ల ఖ‌ర్చీఫ్ వేట అప్పుడే మొద‌లైంది. ఈ ఫైటింగ్ అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను, అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కుల్లోను క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన రాజ‌మండ్రి లోక్‌స‌భ వైసీపీ సీటు కోసం ఇద్ద‌రు కీల‌క నాయ‌కుల మ‌ధ్య ఫైట్ న‌డుస్తోంది. టిక్కెట్ విష‌యంలో వీరిద్ద‌రు నేరుగా త‌ల‌ప‌డ‌కున్నా త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ కోసం వీరిద్ద‌రు అదే స్థానంపై క‌న్నేశారు. వైసీపీలో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన పిల్లి […]

ఏలూరు టీడీపీ ఎంపీ సీటు మాగంటిదా ?  రాజీవ్‌దా ?

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట‌. ఈ కంచుకోట‌లో జిల్లా కేంద్రంగా ఉన్న ఏలూరు ఎంపీ సీటు కోసం ఇప్పుడు పార్టీలో ఆస‌క్తిక‌ర ఫైటింగ్ జ‌రుగుతోంది. ఇది పైకి పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా ఈ ఎంపీ సీటుపై క‌న్నేసిన ఓ యంగ్ లీడ‌ర్ తెర‌వెన‌క ప్ర‌య‌త్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుత సిట్టింగ్ ఎంపీ మాగంటిబాబు వివాద ర‌హిత రాజ‌కీయాలు చేస్తూ సౌమ్యుడిగా పేరున్న వ్య‌క్తి. త‌న ఫ్యామిలీకి కాంగ్రెస్‌తో ఉన్న ద‌శాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న మాగంటి టీడీపీలోకి వ‌చ్చారు. […]

శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో […]

ఎంఐఎంకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రుగుతున్నాయి. తొలుత ఏక‌గ్రీవం చేయాల‌ని బీజ‌పీ నేతృత్వంలోని ఎన్‌డీఏ భావించినా.. అనూహ్యంగా కాంగ్రెస్ ఇత‌ర ప‌క్షాలు సైతం అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌డంతో పోటీ అనివార్య‌మైపోయింది. ద‌ళితుడు, రాజ్యాంగ కోవిదుడు అంటూ.. ఎన్‌డీఏ బీహార్ గ‌వ‌ర్న‌ర్ రామ్‌నాథ్ కోవింద్ పేరును ప్ర‌క‌టించింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక్క‌సారిగా మ‌తిపోయింది. ఇంత‌లోనే తేరుకుని, ఆయ‌నకు కూడా ఆర్ ఎస్ ఎస్ భావ‌జాలం ఉంద‌ని, కాబ‌ట్టి ఆయ‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ప్ర‌స‌క్తిలేద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలోనే మాజీ […]

బ్రాహ్మ‌ణుల‌ను వాడేస్తున్న పొలిటిక‌ల్ నేత‌లు! 

రాష్ట్రంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్య‌వ‌హారంతో పాలిటిక్స్ అన్నీ ఒక్క‌సారిగా బ్రాహ్మ‌ణుల చుట్టూ చేరిపోయాయి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ నుంచి ఐవైఆర్‌ను తొల‌గించ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో త‌ప్పుప‌డుతున్న విపక్షం వైసీపీ.. ఈ విష‌యానికి కాస్త పొలిటిక‌ల్ క‌ల‌రింగ్ ఇచ్చి బెనిఫిట్ పొందేందుకు తీవ్రంగా య‌త్నిస్తోంది. మ‌రోప‌క్క‌, చంద్ర‌బాబుపై పీక‌ల్లోతు ఆగ్ర‌హంతో ఉన్న కాపు ఉద్య‌మ నేత మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కూడా ఇప్పుడు బ్రాహ్మ‌ణుల‌ను సెంట్రిక్‌గా తీసుకుని కామెంట్లు చేశారు. 2019లో బ్రాహ్మ‌ణులు అంతా ఏక‌మై బాబుకు […]

జ‌గ‌న్‌కి అస‌లు సిస‌లు ప‌రీక్ష స్టార్ట్‌!

క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార పార్టీలో చిచ్చు పెడితే.. ఇప్పుడు ఇదే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్ష పార్టీలో సొంత నేత‌ల నుంచే అసంతృప్తి మంట‌లు రాజుకుంటున్నాయి. భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో వ‌చ్చిన ఈ ఉప ఎన్నిక.. ఇప్పుడు జ‌గ‌న్‌కి అన్ని విధాలా అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ వైసీపీకి ఇన్‌చార్జ్‌గా ఉన్న రాజ్‌గోపాల్‌రెడ్డి.. ఈ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ కూడా […]

శిల్పా, అఖిల ప్రియ‌ల్లో పొలిటిక‌ల్ స‌న్యాసం ఎవ‌రికో?! 

నంద్యాల ఉప ఎన్నిక‌ పొలిటిక‌ల్ హీట్‌ను ఓ రేంజ్‌లో పెంచేస్తోంది. అటు అధికార టీడీపీ, ఇటు వైసీపీ అధినేత‌లు ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న విష‌యం తెలిసిందే. బాబేమో అభివృద్ది మంత్రం ప‌టిస్తుంటే… జ‌గ‌న్ మాత్రం సెంటిమెంట్‌ను న‌మ్ముకున్నారు. ఈ క్ర‌మంలో ఈ ఉప ఎన్నిక ఇరు ప‌క్షాల్లోనూ హీట్‌ను పెంచేసింది అని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే, దీనికి మ‌రింత వేడి పెంచేస్తూ.. మంత్రి భూమా అఖిల ప్రియ పెద్ద కామెంట్లు చేశారు. ఈ ఉప ఎన్నిక‌ను […]

పవన్ పోటీకి దిగితే బాబు పొలిటికల్ అస్త్రం రెడీనా..!

2019 ఎన్నిక‌ల్లో అనంత‌పురం నుంచి పోటీ చేస్తాన‌ని జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంతో ఇప్పుడు ఆయ‌న ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేస్తార‌నే విష‌యంపై సందిగ్ధం నెల‌కొంది. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి అనంత‌పురంలో సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు పోటీలో ఉండ‌టంతో అంతా ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే ప‌వ‌న్‌పై పోటీచేసే అభ్య‌ర్థి విష‌యంలో టీడీపీ నేత‌లు, ముఖ్యంగా ఏళ్లుగా రాజ‌కీయాల‌ను శాసిస్తున్న జేసీ వ‌ర్గం ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్క‌డి సామాజిక‌వ‌ర్గ […]