టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వివాహేత‌ర సంబంధం ఆరోప‌ణ‌లు

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు గ‌త నాలుగైదు రోజులుగా వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు కె.కేశ‌వ‌రావు గోల్డ్‌స్టోన్ భూముల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో ఆయ‌న కుమార్తె, బంజారాహిల్స్ కార్పొరేట‌ర్ విజ‌య‌ల‌క్ష్మి సైతం ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ కేసు విష‌యంలో సీఎం కేసీఆర్ కేకేపై తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అదే టీఆర్ఎస్‌కు చెందిన మ‌రో ఎమ్మెల్యేపై […]

వార‌సుల ఫ్యూచ‌రే ముఖ్యం….వైసీపీలోకి సీనియ‌ర్లు

ఏపీలో టీడీపీ బండి లోడ్ ఎక్కువైన‌ట్టే క‌నిపిస్తోంది. డీ లిమిటేష‌న్ ఆశ చూపి చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలో చేర్చేసుకున్నారు. డీ లిమిటేష‌న్ జ‌రిగితే ఓకే…లేనిప‌క్షంలో ఇప్పుడు వాళ్ల‌కు టిక్కెట్ల కేటాయింపు చంద్ర‌బాబుకు పెద్ద త‌ల‌పోటే అవుతుంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న వాళ్లంతా రివ‌ర్స్‌గేర్‌లో వైసీపీలోకి వెళుతున్నారు. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో ప్ర‌స్తుతం అదే జ‌రిగింది. వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే కొంద‌రు సీనియ‌ర్లు సైతం త‌మ, త‌మ […]

ఆ మంత్రి ఇంకా ప‌ట్టు సాధించ‌లేదా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటే.. లీడ‌ర్ షిప్ క్వాలిటీకి కేరాఫ్‌. ఆయ‌న పాల‌న అంటే.. అన్ని రంగాల‌పైనా ప‌ట్టు గ్యారెంటీ! అదేవిధంగా ఆయ‌న టీం మంత్రుల‌కు కూడా బాబు ఇదే ఫిలాస‌ఫీ నేర్పిస్తారు. ముందు వారివారి విభాగాల‌పై ప‌ట్టుసాధించాల‌ని చెబుతారు. దీంతో వారు స్వ‌ల్ప కాలంలోనే బాబు సూచ‌న‌ల మేర‌కు పాల‌న‌పై ప‌ట్టు బిగిస్తారు. అయితే, ఇప్పుడు ఓ మంత్రి మాత్రం ఇంకా పాల‌న‌పై ప‌ట్టు సాధించ‌లేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన మంత్రి వర్గ విస్త‌ర‌ణ‌లో […]

టీడీపీ కంచుకోట‌లో ఇద్ద‌రి ఎమ్మెల్యేల ఫైట్‌

టీడీపీకి కంచుకోట వంటి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యేలు వీధుల్లోకి వ‌చ్చి కొట్టుకునే, చంపుకొనే ప‌రిస్థ‌తి ఏర్ప‌డుతోంది. 2014 ఎన్నిక‌ల్లో ఈ జిల్లా లో టీడీపీ జెండా రెప‌రెప‌లాడింది. ఈ క్ర‌మంలో జిల్లా టీడీపీ నేత‌ల మాట‌కు విలువ పెరిగిపోయింది. ఇలా త‌మ‌కు ఎదురు లేకుండా పోయింద‌ని టీడీపీ నేత‌లు భావించారు. ఇంత వ‌ర‌కు నిజ‌మే అయినా.. ప‌రిస్థితులు ఇప్పుడు చేయిదాటుతున్నాయి. నేత‌లంతా ఒక్క‌టై పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయాల్సింది పోయి.. పార్టీని […]

కేసీఆర్ పై మైనారిటీ వ‌ర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో!

తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. ఈ ప‌ద‌వి అంత‌గా అచ్చిరాద‌ని అంటున్నారు నేత‌లు! నిజానికి డిప్యూటీ సీఎం అంటే.. సీఎం త‌ర్వాత సీఎం అంత‌టి లెవ‌ల్‌. అయితే, తెలంగాణ‌లో మాత్రం కాద‌ట‌. అంతా తానే అని వ్య‌వ‌హ‌రించే కేసీఆర్‌.. మాత్రం.. డిప్యూటీ సీఎంను పూచిక పుల్ల‌గా తీసిపారేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మియాపూర్ భూ కుంభ‌కోణం సంచ‌ల‌నంగా మారింది. ల్యాండ్ స్కామ్.. లో ఇప్ప‌టికే […]

వైసీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..?

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే టార్గెట్‌గా ముందుకు వెళుతోన్న విప‌క్ష వైసీపీ ప‌రిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు ఫాలో అవుతోన్న జ‌గ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్నా లోక్‌స‌భ నియోజ‌క‌వర్గాల‌ను లైట్ తీసుకుంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి […]

చంద్ర‌బాబుతో టీడీపీ ఎంపీ తాడో.. పేడో..!

విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని.. మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. నిన్న బెంజ్ స‌ర్కిల్‌వ‌ద్ద ఫ్లైవోవ‌ర్‌కి శంకు స్థాప‌న చేసిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయ‌న ర‌వాణా శాఖ‌పై ఓ రేంజ్‌లో ఫైర‌య్యాడు. అవినీతికి చిరునామాగా ర‌వాణా శాఖ ఉంద‌ని భారీ కామెంట్ చేశాడు. నిజాయితీ గ‌ల టీడీపీ కార్య‌క‌ర్త‌గా తాను సిగ్గుప‌డుతున్నాన‌ని అన్నారు. ర‌వాణా శాఖ అవినీతి వ‌ల్లే ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఇవ‌న్నీ చూస్తుంటే.. కేశినేని ఇదంతా ఏదో వ్యూహం ప్ర‌కారం చేస్తున్న‌ట్టే […]

జగన్ కి హైకోర్టు మరో ఝలక్

వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో మ‌రో షాక్ త‌గిలింది. జగన్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జ‌గ‌న్ గ‌తంలో త‌న‌పై కృష్ణా జిల్లా నందిగామ పోలీస్‌స్టేష‌న్‌లో న‌మోదైన కేసును కొట్టి వేయాల‌ని హైకోర్టులో క్యాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. మంగ‌ళ‌వారం ఈ పిటీష‌న్ ప‌రిశీలించిన హైకోర్టు జ‌గ‌న్‌కు షాక్ ఇస్తూ ఆ పిటీష‌న్‌ను తోసిపుచ్చింది. దివాక‌ర్ బ‌స్సు ట్రావెల్ ప్ర‌మాదం జ‌రిగినప్పుడు ఆ బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్ అధికారుల‌తో దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోప‌ణ‌లు […]

పాల్వాయి సొంత సీటుపై కోమటిరెడ్డి బ్రదర్స్ కన్ను

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు పాల్వాయి గోవ‌ర్థ‌న్‌రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో తెలంగాణ‌లోని న‌ల్గొండ జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్‌కు యాంటీగా ప్ర‌స్తుత పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డికి స‌పోర్ట్‌గా ఉంటూ వ‌స్తోన్న పాల్వాయి మృతి రాజ‌కీయంగా ఉత్త‌మ్‌కు పెద్ద దెబ్బే. అదే టైంలో ఆయ‌న మృతి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు కాస్త రిలీఫ్ లాంటిదే. ఇదిలా ఉంటే పాల్వాయి మృతితో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన మునుగోడులో కాంగ్రెస్‌కు నాయ‌క‌త్వ కొర‌త ఏర్ప‌డింది. […]