తెలంగాణ మంత్రి కేటీఆర్ కొన్నిమీడియా సంస్థలపై నిప్పులు చెరుగుతున్నారు. పెయిడ్ ఆర్టికల్స్ రాస్తున్నాయని తెగ ఫీలైపోతున్నారు. అంతేకాదు, పత్రికా స్వేచ్ఛ అంటే ఏమిటో ఇప్పుడు గంటల తరబడి క్లాస్ పీకుతున్నారు. గతంలో టీఆర్ ఎస్కు అనుకూలంగా రాయని పత్రికలు పత్రికలే కావని, ప్రసారం చేయని మీడియా మీడియానే కాదని గులాబీ దళం తీర్మానించేసింది. అప్పట్లో టీఆర్ ఎస్ని, కేసీఆర్ని పొడుగుతూ పత్రికలు రాసిన కథనాలు, వెలువరించిన వార్తలు పెయిడ్ న్యూస్గా కనిపించని కేటీఆర్కి.. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా […]
Category: Latest News
పవన్ దానినుంచి అయితే తప్పించుకున్నాడు…మరి రేపు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్కళ్యాణ్ పోటీకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కులాల లెక్కనే ఎక్కువుగా నడుస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా ఉంటుంది. ఏపీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో కులాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగాయి. టీడీపీకి కమ్మ, బీసీ వర్గాలు, కాంగ్రెస్కు రెడ్డి, ఎస్సీ వర్గాలు, ప్రజారాజ్యానికి కాపు వర్గం ఎక్కువుగా మద్దతు ఇచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ […]
చంద్రబాబుకు, ఆ సీనియర్ ఎమ్మెల్సీకి పడట్లేదా..!
టీడీపీలో ఓ సీనియర్ ఎమ్మెల్సీకి, సీఎం చంద్రబాబుకు అస్సలు పడట్లేదా ? చంద్రబాబు తీరుపై విసిగిపోయిన సదరు సీనియర్ నేత రాజకీయాలను గుడ్ బై చెప్పేయాలన్న నిర్ణయానికి వచ్చారా ? అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ఏపీ రాజకీయాల్లో గాలి ముద్దుకృష్ణమ నాయుడు అందరికి సుపరిచితుడే. గత ఎన్నికల్లో గాలి నగరి నుంచి పోటీ చేసి రోజా చేతిలో కేవలం 926 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బాబు ఆయన సీనియారిటీని గుర్తించి ఎమ్మెల్సీ […]
దేవినేని ఉమా వదిన మృతిపై వైసీపీ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమాపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఉమా తన వదిన (మాజీ మంత్రి దేవినేని వెంకటరమణ భార్య)ను చంపేశాడని కృష్ణా జిల్లా జనాలు ఇప్పటకీ అనుకుంటారని వైసీపీ నేత జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఉమాను రమేశ్ ఉత్త మాటలు చెప్పే పిట్టల దొరగా కూడా అభివర్ణించారు. జోగి రమేశ్ గత ఎన్నికల్లో మైలవరం నుంచి ఉమా మీద పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఉమా గురించి మాట్లాడిన రమేశ్ […]
మూడు పార్టీల్లోను సెగలు రేపుతోన్న ఆ సీటు
ఏపీలో ఓ ఎంపీ సీటుకు జరుగుతోన్న రాజకీయం ఇప్పుడు యమా హాటుగా మారింది. అధికార టీడీపీ, విపక్ష వైసీపీ, కొత్తగా పోటీ చేస్తోన్న జనసేన ఈ మూడు పార్టీల నుంచి ఆ ఎంపీ సీటుకు కీలకమైన అభ్యర్థులు రంగంలో ఉంటారన్న ప్రచారం ఇప్పుడు అక్కడ పొలిటికల్ వాతావారణాన్ని ఎన్నికలకు రెండేళ్ల ముందే హీటెక్కించేస్తోంది. ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్కు బదులుగా వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి టీడీపీ తరపున చంద్రబాబు కోడలు […]
జనసేనకి వారే పెద్ద ఆస్తి అవుతారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన వచ్చే 2019 ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అదేసమయంలో తాను అనంతపురం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే పవన్ వెల్లడించాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నెత్తురు మండే కత్తుల్లాంటి యువతకు ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించి.. ఇప్పటికే జిల్లాల వైజ్గా యువతను పార్టీలోకి ఆహ్వానించి వారికి వివిధ రంగాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాడు. వాస్తవానికి దీని వెనుక పెద్ద వ్యూహాన్నే పవన్ ఫాలో అవుతున్నాడని సమాచారం. యువకులకు […]
జగన్కి ఘట్టమనేని వారి స్థలం!
వైసీపీ అధినేత జగన్కి ఘట్టమనేని వంశానికి అవినాభావ సంబంధం ఉంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికున్న రోజుల్లో ఘట్టమనేని కృష్ణ అండ్ ఆదిశేషగిరిరావులు ఆయన వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో గల్లా జయదేవ్ టీడీపీ తరఫున పోటీ చేయకుండా ఉండి ఉంటే.. ఘట్టమనేని వారి మద్దతు జగన్కే ఉండేది. అయినా కూడా ఘట్టమనేని కుటుంబం జగన్ పట్ల విధేయతగానే ఉంది. తాజాగా జగన్కి ఆదిశేషగిరిరావు భారీ స్థాయిలో సాయం చేస్తున్నారని వార్త వచ్చింది. రాష్ట్ర బైఫర్ కేషన్ […]
నంద్యాలలో గెలుపుపై టీడీపీ సెంటిమెంట్ అస్త్రం!
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధించాలని మంచి కసిపై ఉన్న అధికార టీడీపీ.. ఆ దిశాగా అన్ని శక్తులను ఒడ్డు తోంది. భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిల ప్రియకు ఇప్పటికే ఈ విషయంలో అధినేత సీఎం చంద్రబాబు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏం చేసైనా సీటు కొట్టాలని, వైసీపీకి గుణపాఠం చెప్పాలని ఆయన నూరి పోశారు. దీంతో ఆమె తన అమ్మలు పొదిలోంచి సెంటిమెంట్ సహా అన్ని రకాల ఆయుధాలను ప్రయోగిస్తోంది. తన […]
వైసీపీలో బొత్సా రేటింగ్ పెరిగిందా..?
బొత్సా సత్యనారాయణ. పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో నెంబర్ 2గా సాగిన ఉత్తరాంధ్ర నాయకుడు. విభజనతో కునాల్లిన కాంగ్రెస్ను వదిలేసి వచ్చి.. వైఎస్ తనయుడు పెట్టిన వైసీపీలో చేరారు. మొదట్లో కొంత భిడియంతో మీడియా ముందుకు వచ్చేందుకు తాత్సారం చేసినా.. తర్వాత తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి స్థాయిలో మాట్లాడడం ప్రారంభించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్లపైనా వారి వ్యాపారం హెరిటేజ్పైనా ఆయన విమర్శల బాణాలు సంధించారు కూడా. […]