తమిళనాడు రాష్ట్రంలో నేటి ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. భార్య షాలినీ కుమార్తో పాటు ఓటు వేసేందుకు తిరువాన్మయూర్ కి ఉదయాన్నే వచ్చారు. అయితే ఈ విషయంలో తెలుసుకున్న స్థానికులు, అభిమానులకు […]
Category: Latest News
త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీకి బ్రేక్..!?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్తో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడిందని సమాచారం. స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, దానితో త్రివిక్రమ్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉన్న ప్రాజెక్ట్ను సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తీయాలనే ఆలోచనట్లు ఉన్నట్లు […]
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం..!
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. తనకు లభించిన అధికారాలను ఉపయోగిస్తూ భారత రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు న్యాయవ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేస్తూ, నియామక పత్రాన్ని ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న ఎన్వీ రమణకు అందజేశారు. జస్టిస్ రమణ సుప్రీం కోర్టు 48వ చీఫ్ జస్టిస్గా ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జస్టిస్ రమణ మంచి అధ్యయనశీలి. తెలుగు సాహిత్యాన్ని […]
ఆ ఇద్దరినీ తికమక పెడుతున్న చిరు..ఏం జరిగిందంటే?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఈ చిత్రం తర్వాత చిరు ‘లూసీఫర్’ రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే లూసీఫర్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి కాగా.. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ […]
టక్ జగదీష్ సినిమాలో హైలైట్ గా నిలవబోతున్న సీన్స్ ఇవే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాని గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు,. నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న చిత్రం ”టక్ జగదీష్”. రీతూ వర్మ – ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న ఈ […]
భారత్లో కొత్తగా 90వేలకు పైగా కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచదేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అతి సూక్ష్మజీవి అయిన కరోనా.. మానవ మనుగడకే గండంగా మారుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రపంచదేశాల ప్రజలు పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేషన్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్న 90 వేలకు పైగా నమోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్లో 96,982 […]
సైకిల్పై ఓటేసేందుకు వచ్చిన విజయ్ దళపతి..వైరల్గా వీడియో!
తమిళనాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నేటి ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా త్వరత్వరగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి.. సైకిల్పై వచ్చి ఓటు వేశారు. తన ఇంటి నుంచి చెన్నై నీలంకరైలోని వెల్స్ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్కి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన విజయ్.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన నెట్టింట్లో […]
నయా లుక్లో దర్శనమిచ్చిన రామ్చరణ్..ఫొటో వైరల్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో ఎన్టీఆర్తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించనున్నారు. అలాగే మరోవైపు చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న `ఆచార్య` సినిమాలో చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించబోయే పాన్ ఇండియా చిత్రంలో చరణ్ నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా రామ్ […]
తెలంగాణలో కరోనా బీభత్సం..కొత్తగా 1,498 కరోనా కేసులు!
అతిసూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాలకు పాకేసి ప్రజలను ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్రపంచదేశాలకు శత్రువుగా మారిన ఈ కరోనా మహమ్మారి.. ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అని ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా పాజిటివ్ […]