ఇలియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా తగ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడటం లేదు. ఎలాగూ […]
Category: Latest News
బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..బీ కేర్ఫుల్!
కరోనా వైరస్తోనే నానా తిప్పలు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ మరో కొత్త భయంగా మారింది. కరోనా రోగుల్లో అత్యధికంగా కనిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్తో కొందరు మృతి చెందగా.. కొందరు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవర్ని ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]
హాకీ ప్లేయర్గా మారబోతున్న `ఉప్పెన` హీరో?!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య దర్శతంలో చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత వైష్ణవ్ అన్నపూర్ణ స్టూడియోస్పై హీరో నాగార్జున నిర్మాతగా […]
ముగ్గురు మోసగాళ్లు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..!
ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్ రెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఓవైపు కమెడియన్ గా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు కథానాయకుడిగా కూడా కనిపిస్తూ ఉంటాడు. ‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు తాజాగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ మూవీ ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో చిత్రమందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుత్ రామారావు ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక […]
అనుష్కపై మనసు పడ్డ బాలీవుడ్ స్టార్..?
చిత్ర పరిశ్రమకు సూపర్ సినిమాతో తెరంగ్రేటం చేసింది అనుష్కా. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరితో జతకట్టింది. ఇక అరుందతి సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా లెవల్ లో రూపొందిన ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క. అప్పటి నుంచి సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక అనుష్క మీద బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ మనసు పారేసుకున్నట్లు బీ […]
మిస్ యూనివర్స్ విజేతగా ఆండ్రియా ..?
ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీ ఫైనల్లో మెక్సికో భామ ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యారు. మెక్సికో దేశానికి చెందిన మెజా.. తన అందాలతో ఆకట్టుకోవడమే కాదు.. జడ్జిలు వేసిన ప్రశ్నలకు చురుకైన సమాధానాలు కూడా ఇచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న హార్డ్ రాక్ హోటల్లో కలర్ఫుల్గా ఈ వేడుక జరిగింది. ఇక కరోనా వైరస్ నేపథ్యంలో మిస్ యూనివర్స్ పోటీలను ఏడాది పాటు వాయిదా వేశారు. మే 16వ తేదీన జరిగిన ఈ కార్యక్రమాన్ని మాజీ […]
14 గంటల పాటు నిలవనున్న NEFT సేవలు..?
తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన సమాచారం మేరకు మే 23 వ తేది ఆదివారం నాడు దాదాపు 14 గంటలపాటు NFET సేవలు నిలిచిపోనున్నట్లు తెలియజేశారు. కేవలం సాంకేతిక కారణాల కారణంగా ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్బిఐ తెలియజేసింది. టెక్నికల్ అప్గ్రేడ్ కొరకు మే 22 వ తేదీన బ్యాంక్ సమయం ముగిసిన తర్వాత సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ కోసం మే 22 అర్ధరాత్రి 12 గంటల నుండి మే 23 మధ్యాహ్నం రెండు గంటల […]
మరోసారి ‘ కింగ్ ఆఫ్ క్లే ‘ గా నిరూపించుకున్న నాదల్..!
టెన్నిస్ దిగ్గజం ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తాను ‘కింగ్ ఆఫ్ క్లే’ గా నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీడ్ ఆటగాడైనా నోవాక్ జో కోవి చ్ పై 7-5, 1-6, 6-3 తో గెలుపొందాడు. ఇది నాదల్ కెరీర్ లో మొత్తంగా 88వ సింగిల్ టైటిల్. అత్యధికంగా 12 వ సారి ఫైనల్ కు […]
భారీ విరాళం అందించిన తలైవా..?
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారి కారణంగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఇక దినసరి కూలీలు, పేదలు నిరాశ్రయులయ్యారు. ప్రజలకు అండగా నిలిచేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తమిళ నాట పెరుగుతున్న కోవిడ్ ప్రభావం నిమిత్తం అనేకమంది సినీ తారలు తమిళనాడు ప్రభుత్వ నిధికి భారీ మొత్తంలో విరాళాలు అందించారు. అయితే ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి విరాళం అందించగా, మురుగదాస్ రూ. 25 లక్షలు, అజిత్ 25 లక్షలు, సౌందర్య […]









