భారత్లో కరోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచలన ప్రకటన చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్కు కీలకమని.. వైరస్ […]
Category: Latest News
వైరల్ ఫోటో : కురచ దుస్తుల్లో బిగ్ బాస్ బ్యూటీ..!
అలేఖ్య హారిక యూట్యూబ్ చానల్ దేత్తడి ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈ వెబ్ సిరీస్తో హారికకు నెటిజన్లలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా హారిక తెలంగాణ యాసతో అదరగొడుతూ అతి కొంత కాలంలో మంచి పేరు తెచ్చుకంది. హారిక దీని కంటే ముందు ప్రముఖ సంస్థ అయిన అమెజాన్ కంపెనీలో మంచి పొజిషన్లో ఉద్యోగం చేసింది. కానీ తన సత్తా చూపెట్టాలంటూ మంచి జీతం వచ్చే ఉద్యోగం కూడా వదులుకుంది. తన టాలెంట్ నిరూపించుకోవడం […]
ఆ పరీక్షలు రద్దు చేయాలనీ పవన్ డిమాండ్..!
ప్రస్తుత కరోనా ఉధృతిలో పదో తరగతి పరీక్షలు నిర్వహణ మూర్ఖత్వమే అవుతుందంటూ ఏపీ సర్కార్ నిర్ణయం పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంది పడ్డారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కూడా కరోనా ముప్పులోకి పడేస్తున్నారంటూ అన్నారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఒక్క ఏపీ ప్రభుత్వానికి మాత్రమే ఇబ్బంది వచ్చిందా అంటూ ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను […]
రైతుల కోసం మరో పథకం అమలు చేయనున్న జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద 2019 ఆర్బిఐ కి సంబంధించిన రుణాల పై వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. ప్రపంచమంతా రైతు పైనే ఆధారపడి జీవిస్తోందన్నారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ఈ రెండేళ్లలో అమలు చేశామని ఆయన సగర్వంగా చెప్తున్నామన్నారు. రైతులకు ఇచ్చిన హామీల్లో అమల్లో భాగంగా […]
బిర్యానీ ఇవ్వలేదని.. హోటల్కే నిప్పు..!
హోటల్కు వెళ్లడం. డబ్బులు కాదంటే ఉచితంగా వస్తువులను డిమాండ్ చేయడం. కాదంటే ఘర్షణకు దిగడం, లేదంటే హోటల్ను ధ్వంసం చేయడం. ఇదీ మన తెలుగు సినిమాల్లోని సన్నివేశం ఏమాత్రం కాదు. నిజంగానే జరిగింది. తమకు ఉచితంగా బిర్యాని ఇవ్వలేదని ఓ రౌడీ గ్యాంగ్ ఏకంగా సదరు హోటల్కే నిప్పు పెట్టింది. ఈ సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్ అనే ముగ్గురు […]
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్ …!
ఈ రోజు టాలీవుడ్ సూపర్స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తల్లి అయిన ఇందిర గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేష్ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక పిక్ షేర్ చేశాడు. సాధారణంగా మహేష్ బాబు తల్లి ఇందిర దేవి బయటకి అసలు కనిపించరు. ఆమె కనిపించడం చాలా అరుదు. మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఫంక్షన్లలో ఆయన కుటుంబ సభ్యులు అందరూ కనిపిస్తుంటారు గాని, ఇందిర దేవి […]
కీలక నిర్ణయం తీసుకున్న ప్రముఖ నిర్మాత…!?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అలరించిన ఛార్మి ఇప్పుడు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఛార్మి ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ సంగతులను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ వస్తున్న ఛార్మి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అందరిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశాను, కాని ఇక నా వల్ల కావడం లేదు. మన దేశ […]
టిక్టాక్ స్టార్ భార్గవ్ అరెస్ట్..!?
ఏపీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను మాయ మాటలతో నమ్మించి, లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్టాక్ స్టార్ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు భార్గవకి రిమాండ్ విధించారు. అసలు వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ కు చెందిన భార్గవ్ ఫన్ బాస్కెట్ […]
ప్రైవేట్ దవాఖాన నిర్వాకం.. బిల్లు కట్టలేదని..
కరోనా మహమ్మారి ఒకవైపు విజృంభిస్తున్నది. ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నది. జనం బయట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇదే అదునుగా పలు ప్రైవేట్ వైద్యశాలలు చెలరేగిపోతున్నాయి. మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఇప్పటికే కొవిడ్ కారణంగా ఉపాధి, ఉద్యోగాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లోనూ జనాల రక్తాన్ని పీల్చుతున్నాయి. ట్రీట్మెంట్ పేరిట దోచుకుంటున్నాయి. ప్రైవేట్ దవాఖానల దాష్టికానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈ సంఘటన. హైదరాబాద్లోని అల్వాల్ కి చెందిన రామారావు అనే పెద్దాయన ఇటీవల అస్వస్థతకు […]