`విక్రమార్కుడు` సినిమాను వ‌దులుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, మాస్ మ‌హారాజా ర‌వితేజ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం విక్ర‌మాక్కుడు. రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు క‌థ అందించారు. 2006 జూన్ 23న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. విక్రమ్ రాథోడ్ అనే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గానూ.. చిల్లరమల్లర వేషాలేసే అత్తిలి సత్తిబాబుగానూ ర‌వితేజ ఇర‌గ‌దీశాడు. అంతేకాదు, ర‌వితేజ స్టార్ హీరోగా ఎద‌గ‌డానికి విక్ర‌మార్కుడు మెయిన్ పిల్ల‌ర్‌గా మారింది. మ‌రోవైపు ఇదే సినిమాతో అనుష్క శెట్టి కూడా సూప‌ర్ […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్‌తో కియారా భారీ డీల్‌..ముచ్చ‌ట‌గా మూడ‌ట‌?!

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన‌ కియారా అద్వానీ.. వినయ విధేయ రామ త‌ర్వాత టాలీవుడ్ వైపే చూడ‌లేదు. కానీ, బాలీవుడ్ మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మ‌డు ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇంత‌కీ ఏంటా డీల్ అనేగా మీ సందేహం! శంక‌ర్‌తో కియారా ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు చేస్తాన‌ని ఒప్పుకుంద‌ట‌. వీటిలో ఒకటి […]

గ‌ర్భ‌వ‌తిగా ప్రియ‌మ‌ణి..ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్ప‌నున్న బ్యూటీ?!

ప్రియ‌మ‌ణి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ వన్‌ ఆఫ్ ది టాలెంటెడ్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ అందాల భామ‌..ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ప్రియమణి మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా మారిపోయారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రియమణికి అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్రియ‌మ‌ణి త‌న అభిమానుల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్ప‌బోతోంద‌ట‌. తాజా స‌మాచారం […]

సూప‌ర్ కిక్ ఇచ్చిందంటున్న రామ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. సూప‌ర్ డూప‌ర్ కిక్ ఇచ్చిందంటూ తాజాగా చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. రామ్ ప్ర‌స్తుతం కోలీవుడ్ డైరెక్ట‌ర్ లింగుస్వామితో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తోంది.పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ చిత్రంపై తాజాగా రామ్‌ […]

ఓటీటీని వ‌ద‌ల‌ని త‌మ‌న్నా..మ‌రో వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నెల్‌?

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు వ‌రుస వెబ్ సిరీస్ల‌తో డిజిట‌ల్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఆ మ‌ధ్య లెవన్త్ అవర్, నవంబర్ స్టోరీ వెబ్‌సీరీస్‌లలో నటించి న‌ట‌నాప‌రంగా మంచి మార్కులు కొట్టేసిన త‌మ‌న్నా.. తాజాగా మ‌రో సిరీస్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కబోతోంద‌ట‌. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందని.. ఈ సిరీస్‌ కోసం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ […]

ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ ఇదేనా…?

మా ఎన్నికలు మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ఏడు ఎన్నికల్లో చాలా మంది పోటీకి నిలుచుంటున్నారు. మంచువారబ్బాయి విష్ణు, జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్ రాజ్ నడుమ పోరు ఆసక్తికరంగా ఉండనుందని సినీ వర్గాలే కాదు సాధారణ జనాలు కూడా అనుకుంటున్నారు. ఈ ఎలక్షన్ల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఇరు వర్గాల వారు తమకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడు మా పీఠం కోసం బరిలో ఏకంగా నలుగురు నిల్చున్నారు. […]

పుకార్ల‌పై నంద‌మూరి హీరో స్పందన..!

టాలీవుడ్ మూవీ అసోసియేష‌న్ ఆర్టిస్ట్ ఎన్నిక‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు హీరో నంద‌మూరి కళ్యాణ్ రామ్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డంలేద‌ని స్ప‌ష్టం చేశారు. పోటీ చేస్తున్న‌ట్లు కొంత మంది కావాలనే పుకార్లు క్రియేట్ చేస్తున్నారని తెలిపారు. అగ్రతారలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సారి పోటీకి నిలుచున్నారు. డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుటుంబం మా […]

ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కన్నుమూత .. !

వ‌రుస విషాదాలతో శాండల్ వుడ్ ఆందోళన చెందుతోంది. క‌రోనా అనే కాకుండా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కూడా చాలా మంది శాండల్ వుడ్ ప్రముఖులు దూరమయ్యారు. ఇప్పటికీ దూరమవుతూనే ఉన్నారు. తాజాగా శాండల్ వుడ్ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్, ద‌ర్శ‌కుడు శివ‌ణ్ (89) గుండెపోటుతో మ‌ర‌ణించారు. 89 ఏళ్ల శివన్ తిరువనంతపురంలోని ఆయన స్వగృహంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచిన‌ట్టు శివన్ కుమారులు వెల్లడించారు. దర్శకుడు శివ‌న్ కు ముగ్గురు కుమారులు, ఒక […]

ఏపీలో పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు…?

దేశంలోని 21 రాష్ట్రాల్లో పరీక్షలను రద్దు చేస్తూ… ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ పరీక్షలను రద్దు చేయలేదు. ఇదే విషయంపై సుప్రీం కోర్టులో జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఉమేష్ మహేశ్వరి నేతృత్వంలో విచారణ జరిగింది. జూలై చివరిలోపు పరీక్షలు పూర్తవుతాయా? అని సుప్రీం ఏపీ న్యాయవాదిని ప్రశ్నించింది. కాగా.. అంతకంటే ముందే పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తామని న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏపీ సర్కారు చెబుతున్న విధంగా గదికి 15 […]