ఓటిటిలో విద్యాబాలన్ సినిమా..?

బాలీవుడ్ ఇండస్ట్రీ లో కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమయిన పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది విద్యాబాలన్. పెళ్లి తర్వాత పూర్తిగా నటనకు ఆస్కారం ఉండేటి వంటి పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది విద్య. విద్యాబాలన్ ఎప్పుడైనా సరే తనకు పాత్ర నచ్చితే చాలు ఇంకేమి చూడకుండా ఓకే చెప్పేస్తుంది. ఎక్కువగా ఎక్సపరిమెంటల్ సినిమాల పై మొగ్గు చూపుతూ , అలాగే ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా విద్యా ” […]

క్రికెట్ నుండి ఇంగ్లాండ్ ప్లేయర్ సస్పెండ్..!

తాజాగా క్రికెట్ లో ఇంగ్లాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు నుండి అరంగేట్రం చేసి తనదైన ముద్ర వేసుకున్న ఫేస్ బౌలర్ ఓలి రాబిన్సన్. అతడు అంతర్జాతీయ మ్యాచులలో అడుగు పెట్టక ముందు సోషల్ మీడియాలో మహిళల పట్ల వివక్షత పూరిత కామెంట్ చేయడం, అలాగే జాతివివక్ష లాంటి వాటిపై పెద్ద ఎత్తున కామెంట్లూ చేశాడని అతనిపై చట్టరీత్య చర్య తీసుకున్నారు. అయితే […]

చెర్రీ – పూరీ కాంబోలో సినిమా రాబోతోందా..?

ప్రస్తుతం మెగాస్టార్ తనయుడు హీరో రామ్ చరణ్ తేజ ఆర్ఆర్ఆర్ సినిమా లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకవైపు ఈ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్న సంగతి కూడా విధితమే. అయితే ఈ రెండు సినిమాల తర్వాత హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా పేరు పొందిన డైరెక్టర్ […]

సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి మోదీ ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, నియంత్రణకు తీసుకున్న చర్యలు, లాక్‌డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాల గురించి ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉంది. చివరిసారిగా ఏప్రిల్ 20న ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ విజృంభణ క్రమంగా తగ్గుతుండటం, దేశంలో వ్యాక్సిన్ల కొరతపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో నేపథ్యంలో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత ఏర్పడింది. టీకాల కొరతను […]

మూగజీవాలకు పెళ్లి బోజనం..ఎక్కడంటే..?

ఈ క‌రోనా ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చాలామంది తిన‌డానికి తిండి లేకుండా ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక మూగ‌జీవాల ప‌రిస్థితి మ‌రీ దారుణం. వాటిని ప‌ట్టించుకునే వారే లేదు. అయితే కొత్త‌గా పెండ్లి చేసుకున్న ఓ జంట అంద‌రికీ ఆదర్శంగా నిలిచింది. వాళ్లు రీసెంట్‌గా కర్ఫ్యూలో పెండ్లి చేసుకున్నారు. దీంతో తమ వివాహానికి చాలా డ‌బ్బు ఖ‌ర్చు కాకుండా మిగిల‌డంతో మూగజీవాల ఆహారానికి వాటిని ఖ‌ర్చుచేసి వాటి ఆకలి తీర్చారు. చైన్నెకి చెందిన కొత్త […]

బుచ్చిబాబు – ఎన్టీఆర్ సినిమా ఉన్నట్టా..? లేనట్టా..?

మొదటి సారి లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత సినిమా థియేటర్లలో చిన్న సినిమాగా రిలీజైన ఉప్పెన సినిమా భారీ విజయం సాధించిన దర్శకుడిగా బుచ్చిబాబు పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో అతని దగ్గర పనిచేసిన బుచ్చిబాబు దర్శకుడిగా మారి తెరకెక్కించిన మొదటి సినిమాని భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరూ బుచ్చిబాబు తర్వాతి సినిమాపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఎటువంటి హంగామా లేకుండా మొదటి సినిమాతోనే వంద కోట్లకుపైగా […]

పెళ్లిపీటలు ఎక్కనున్న బాలీవుడ్‌ నటి..?

బాలీవుడ్ న‌టులు వ‌రుస‌బెట్టి పెండ్లి పీఠ‌లు ఎక్కుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ కూడా పెండ్లి బాజాలు మోగించింది ఆమె ఇంట్లో. ఆమె ఆస్ట్రేలియాకు చెందిన డాక్టర్‌ తుషాన్‌ భిండిని పెండ్లి చేసుకుని అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేసింది. వీరి పెండ్లి పోయిన నెల మేలో జ‌రిగింది. అయితే ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఆ ఫొటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఆమె త‌న అభిమానులతో ఈ […]

కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మ‌నిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త‌ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విష‌యం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు విష‌యం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]

కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]