మ‌హేష్ చేతిలో బ‌క‌రా అయిన డైరెక్ట‌ర్

వంశీ పైడిప‌ల్లి టాలీవుడ్‌లో స‌క్సెస్ రేటు బాగానే ఉన్న డైరెక్ట‌ర్‌. బృందావ‌నం – ఎవ‌డు – ఊపిరి లాంటి మూడు వ‌రుస హిట్ల‌తో ఉన్న వంశీ పైడిప‌ల్లి ఇంకా త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. ఊపిరి హిట్ అయ్యి నెల‌లు గడుస్తున్నా ఇంకా వంశీ నెక్ట్స్ సినిమా విష‌యంలో క్లారిటీ లేదు. వంశీ పైడిప‌ల్లితో సినిమా విష‌యంలో ఓ ఇద్ద‌రు స్టార్ హీరోలు మాట ఇచ్చి తప్పార‌న్న టాక్ ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. ఊపిరి త‌ర్వాత అఖిల్ వంశీతో […]

మోడీని స‌పోర్ట్ చేసిన నాగ‌బాబు

దేశంలో పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం స‌ర్వ‌త్రా క‌ల‌క‌లం సృష్టించింది. న‌ల్ల‌ధ‌నంపై పోరు కోసం ప్ర‌జ‌లు ఈ బాధ‌లు ప‌డాల్సిందేన‌ని తొలి రెండు రోజులు ప్ర‌ధాని మోడీ చెప్ప‌డంతో ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో దేశ ప్ర‌జ‌లంతా త‌మ‌కేదో మంచి జ‌రుగుతుంద‌ని భావించారు. తొలి రెండు రోజులు కాదు వారం రోజులు ఎదురు చూశారు. కానీ, నేటికీ ప‌రిస్థితిలో మార్పు రాలేదు. చిల్ల‌ర లేక అనేక ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌జ‌లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. పెళ్లిళ్లు క‌నాక‌ష్టంగా చేసుకుంటున్నారు. […]

ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవ‌రికి ..!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌! త‌న వినూత్న న‌ట‌న‌తో సీనియ‌ర్ ఎన్టీఆర్‌ని మ‌రిపించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను మురిపించిన డైన‌మిక్ హీరో! వెండి తెర‌పై ఈయ‌న వేసే స్టెప్పులు చాలా మ‌టుకు సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కార‌ణంగానే అత్యంత త్వ‌ర‌గానే తెలుగు ఆడియ‌న్స్‌కి చేరువ అయిపోయాడు జూనియ‌ర్‌. దీంతో ఈయ‌న చ‌రిష్మాను త‌న పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వ‌చ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా య‌త్నించారు. తాత పెట్టిన పార్టీ కావ‌డంతో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం […]

మీడియాలో ప‌వ‌న్‌ను తొక్కేస్తున్నారా..!

రాజ‌కీయాల‌కూ.. మీడియాకు ఉన్న అవినాభావ సంబంధం అంతా ఇంతాకాదు. ఎవ‌రినైనా ఎత్తేయాల‌న్నా.. ఎవ‌రిని తొక్కేయాల‌న్నా.. మీడియాకు సాటి మ‌రొక‌టి లేదు!! 1980ల నుంచే ఉమ్మ‌డి ఏపీలో పాలిటిక్స్‌పై మీడియా ప్ర‌భావం భారీస్థాయిలో సాగింది. అప్ప‌ట్లో పార్టీ పెట్టిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్‌టీఆర్‌కి మీడియానే అండ‌గా నిలిచింద‌ని చెబుతారు. తాను వెళ్ల‌లేని చోట్ల‌కి సైతం మీడియా వెళ్లిందని, ఎన్‌టీఆర్‌కి పాజిటివ్‌గా ప‌నిచేసింద‌ని తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో అధికారంలోకి వ‌చ్చారు. ఇప్పుడు కూడా ఏపీ పాలిటిక్స్‌లో మీడియానే […]

ఆప‌రేష‌న్ రెడ్డి స్టార్ట్ చేసిన చంద్ర‌బాబు

రాజ‌కీయాల్లో ఈక్వేష‌న్స్ ఎప్ప‌టిక‌ప్పుడు మారి పోతుంటాయి! పాలిటిక్స్‌లో మ‌న బ‌లం ఎంత ఉంద‌న్న‌ది ప్ర‌ధానం కాదు.. ఎదుటి వాడి బ‌లాన్ని బ‌ట్టి మ‌నం బ‌లంగా ఉన్నామో?  లేదో చూసుకోవ‌డం ప్ర‌ధానం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌పైనే ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రానున్న 2019లోనూ ఏపీలో త‌నే అధికారంలోకి రావాల‌ని ప‌క్కా ప్లాన్‌తో రెడీ అవుతున్న చంద్ర‌బాబు.. దానికి త‌గిన విధంగా ఇప్ప‌టి నుంచే ప‌క్కా స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత […]

కుంభ‌కోణంలో ఆ ఏపీ మంత్రి రాజీనామా..!

2014-15 మ‌ధ్య కాలంలో గుంటూరు కేంద్రంగా జ‌రిగిన ప‌త్తి కొనుగోళ్ల‌లో వెలుగు చూసిన కుంభ‌కోణం దేశాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. ద‌ళారులు, వ్యాపారుల‌తో కుమ్మ‌క్క‌యిన మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బంది రైతుల నుంచి ప‌త్తిని అతి త‌క్కువ ధ‌ర‌కు కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తానికి కొన్న‌ట్టు రికార్డులు సృష్టించారు. ఈ క్ర‌మంలో దాదాపు 1000 కోట్ల మేర‌కు కుంభ‌కోణం జ‌రిగిన‌ట్టు విజిలెన్స్ విభాగ‌మే నిగ్గు తేల్చింది. దాదాపు ల‌క్షా 93 వేల క్వింటాళ్ల ప‌త్తిని రైతుల నుంచి […]

ప‌వ‌న్ ముందుకు మీడియా పంచాయితీ

ఇప్పుడు ఏపీలో ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా.. రివ్వున వెళ్లి.. జ‌న‌సేనాని గుమ్మం ముందు వాలిపోతున్నారు! మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించు మ‌హాప్ర‌భో అంటూ జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్‌కి త‌మ‌గోడు వెళ్ల‌బోసుకుంటున్నారు. అదేస‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం త‌మ‌ను పెడుతున్న క‌ష్టాల‌ను కూడా ఎక‌ర‌వు పెడుతున్నారు. 2014లో జ‌న‌సేన పార్టీని పెట్టిన ప‌వ‌న్‌కి జ‌నాల్లో పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ఉంది. అప్ప‌టి ఎన్న‌క‌ల్లో టీడీపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తిచ్చి గెలిపించిన ప‌వ‌న్ త‌ర్వాత దూరంగా ఉన్నారు. అయితే, ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి భూముల […]

2019లో కొత్త మిత్రులుగా మోడీ – కేసీఆర్‌

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రికి మిత్రులు అవుతారో? ఎప్పుడు ఎవ‌రికి ఎవ‌రు ఎలా శ‌త్రువులు అవుతారో చెప్ప‌డం క‌ష్టం! ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వ‌ద్దాం.. మొన్న‌టి వ‌ర‌కు కేంద్రం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఏపీకే అన్నీ ఇస్తోంద‌ని గుస్సా పోయిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు అదే కేంద్ర ప్ర‌భుత్వంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగేందుకు సిద్ధ‌మ‌య్యారు. పెద్ద నోట్ల ర‌ద్దుపై దేశ వ్యాప్తంగా గ‌గ్గోలు పుడుతున్నా.. ఢిల్లీ, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున రోడ్ల మీద‌కు వ‌చ్చి […]

ఇర‌కాటంలో లోకేష్‌..!

ఔను.. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ ఉర‌ఫ్ చిన‌బాబు ఇప్పుడు ఇర‌కాటంలో ప‌డిపోతున్నారు. ఎవ‌రి ప్రైవేటు బ‌తుకులు వారివి.. ప‌బ్లిక్‌లోకి వ‌స్తే.. తెలుస్తుంది- అన్నారు మ‌హాక‌వి శ్రీశ్రీ. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి లోకేష్ కూడా ఎదుర్కొంటున్నారు. మొన్న‌టి వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ధ్య ఉన్న ఆయ‌న‌ ఇటీవ‌ల ఆయ‌న ప‌బ్లిక్‌లోకి వ‌స్తున్నారు. ఈ నెల 1న టీడీపీ ప్రారంభించిన జ‌న చైత‌న్య యాత్ర‌ల‌కు కొద్దిగా పేరు మార్చి యువ చైత‌న్య యాత్ర […]