ప్లీన‌రీలో రోజా పంచ్‌లే హైలెట్‌

అమ‌రావ‌తిలో రెండు రోజుల పాటు జ‌రిగిన వైసీపీ ప్లీన‌రీతో ఆ పార్టీకి కొత్త ఉత్సాహం వ‌చ్చింది. ప్లీన‌రీలో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన కొత్త ప‌థ‌కాలు ఏపీ ప్ర‌జ‌ల్లోకి వెంట‌నే చొచ్చుకుపోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా మంచి జోష్‌లో ఉన్నారు. ఇక ఈ ప్లీన‌రీలో వైసీపీ ఫైర్‌బ్రాండ్ లేడీ, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ప్లీన‌రీలో రోజాతో పాటు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్సీచ్‌ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రోజా మామూలుగానే […]

వైసీపీ ప్లీన‌రీ ప్లాపా..హిట్టా..యావ‌రేజా..!

స్త‌బ్దుగా ఉన్న‌ కార్య‌క‌ర్త‌ల్లో నయా జోష్ నింపేలా.. నిస్తేజ‌మై ఉన్న క్యాడ‌ర్‌లో `న‌వ` శక్తి నింపేలా.. వైఎస్సార్ సీపీ ప్లీన‌రీ వేదిక‌గా అధ్య‌క్షుడు జ‌గ‌న్ 2019 ఎన్నిక‌లకు స‌మ‌ర‌శంఖం పూరించాడు. ఎన్నిక‌ల హామీలు రెండేళ్ల ముందుగానే ప్ర‌క‌టిస్తూ.. పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్లీన‌రీ సూప‌ర్ హిట్ అయింద‌ని కార్య‌క‌ర్త‌లు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇది కేవ‌లం చంద్ర‌బాబును తిట్ట‌డానికేన‌ని, ఇది అట్ట‌ర్ ప్లాప్ అని టీడీపీ చెబుతోంది. వైసీపీ ప్లీన‌రీ మాత్రం యావ‌రేజ్ అని విశ్లేష‌కులు అంచ‌నా […]

పార్టీనే నమ్ముకున్న టీడీపీ సీనియ‌ర్ల‌కు బాబు షాక్!

టీడీపీని న‌మ్ముకుని ఎన్నో త్యాగాలు చేసిన సీనియ‌ర్ల‌కు చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉండ‌డంతో పాటు ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వాళ్ల కోసం త‌మ సీట్లు వ‌దులుకుని త్యాగాలు చేసిన వాళ్ల‌కు చంద్ర‌బాబు సింపుల్‌గా కార్పొరేష‌న్ ప‌ద‌వుల‌తో స‌రిపెట్టేశారు. తాజాగా రాష్ట్రంలో ఎనిమిది కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆహార భద్రత కమిషన్‌కు చైర్మన్‌గా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జె.ఆర్‌.పుష్పరాజ్‌ను నియమించాలని […]

” స్పైడ‌ర్ ” రెండు సార్లు ఎందుకు?

సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా గురించి ఇక పూర్తి క్లారిటీ రావడం లేదు. సెప్టెంబర్ 27 రిలీజ్ అంటున్నా ఇంకా ఆ దిశ‌గా ఇంకా అడుగులు ప‌డుతున్న‌ట్టు లేదు. ప్ర‌స్తుతం ఉన్న రెండు పాట‌ల బ్యాలెన్స్‌లో ఫ‌స్ట్ పాట షూట్ చేస్తున్నార‌ని అంటున్నారు. స్పైడ‌ర్ షూటింగ్ ఇంత డిలే ఎందుకు జరుగుతోంది అనే దాని గురించి ప్రిన్స్ ఫాన్స్ తెగ ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే జై లవకుశ, పైసా వసూల్ సినిమాలు సెప్టెంబర్ నెలలో కర్చీఫ్ […]

కాంట్ర‌వ‌ర్సీలో ” జై ల‌వ‌కుశ‌ “

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఒక్క టీజ‌ర్‌తోనే సినిమాపై ఎక్క‌డా లేని అంచ‌నాలు పెరిగిపోయాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల‌కు ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ టీజ‌ర్ మూడు రోజుల్లోనే నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇక ఇటీవ‌ల మ‌న తెలుగు సినిమాలు రిలీజ్‌కు […]

నంద్యాల‌లో గెలుపున‌కు చంద్ర‌బాబు ప‌ద‌వుల అస్త్రం

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఏ ఒక్క ప‌ద‌వి భ‌ర్తీ చేసేందుకు సిద్ధంగా లేరు. ఏవైనా ప‌ద‌వులు భ‌ర్తీ చేయాలంటే నాన్చి నాన్చి మ‌రీ చేస్తున్నారు. తాజాగా ఆయ‌న 8 కార్పొరేష‌న్ల ప‌ద‌వులు భ‌ర్తీ చేశారు. ఇదిలా ఉంటే నంద్యాల ఉప ఎన్నిక వేళ ఆ నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నేత‌ల పంట పండ‌నుంది. ఇక్క‌డ గెలుపు కోసం చంద్ర‌బాబు ఏకంగా ప‌ద‌వులు అస్త్రాన్నే ఉప‌యోగిస్తున్నారు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నుల‌కు కోట్లాది రూపాయ‌ల వ‌ర‌ద పారిస్తోన్న […]

జ‌న‌సేన టాపిక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియ‌స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంద‌రితోను చాలా క‌లుపుగోలుగా ఉండ‌డంతో పాటు అంద‌రిని ఆద‌రిస్తార‌న్న స‌ద‌భిప్రాయం ఆయ‌న‌పై అంద‌రికి ఉంది. ప‌వ‌న్ ఏ విష‌యంలోను ఎవ్వ‌రిని నొప్పించ‌కుండా ఉంటారు. అయితే అలాంటి ప‌వ‌న్‌కు ఓ వ్య‌క్తి చాలా కోపం తెప్పించ‌డంతో పాటు ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురయ్యాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]

ఆంధ్ర‌జ్యోతితో క్లోజ్‌గా ఉండే వైసీపీ నాయ‌కుల ప‌ని అంతే..!

ప్ర‌స్తుతం తెలుగు మీడియాలో చాలా ప‌త్రిక‌లు పార్టీల‌కు క‌ర‌ప‌త్రిక‌లుగా మారిపోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. పార్టీలు – ప‌త్రిక‌లు క‌ర‌ప‌త్రిక‌లు అన్న అంశంపై తెలంగాణ‌లో కంటే ఏపీలోనే ఎక్కువుగా చ‌ర్చ జరుగుతోంది. ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీకి అనుకూలంగా మీడియా చీలిపోయింద‌న్న‌ది నిజం. ఈ క్ర‌మంలోనే వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాను టీడీపీ వాళ్లు త‌మ స‌భ‌లు, స‌మావేశాల‌కు అనుమ‌తించ‌డం లేదు. ఇక టీడీపీకి అనుకూలంగా కొమ్ముకాస్తోన్న మీడియా సంస్థ‌ల‌ను వైసీపీ వాళ్లు అలాగే చేస్తున్నారు. గతంలో […]

టీడీపీ జంపింగ్‌కు కేసీఆర్ షాక్ తప్ప‌దా..!

రెండు తెలుగు రాష్ట్రాల్లోను జంపింగ్‌ల జోరు ఎక్కువ‌గానే కొన‌సాగుతోంది. ఈ జంపింగ్‌ల పర్వం ఏపీలో కంటే తెలంగాణ‌లోనే ఎక్కువుగా కొన‌సాగుతోంది. తెలంగాణ‌లో కేసీఆర్ దెబ్బ‌తో టీడీపీ, కాంగ్రెస్‌, బీఎస్పీ, వైసీపీ, సీపీఐల‌కు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు గులాబి గూటికి చేరిపోయారు. అత్తెస‌రు మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల దెబ్బ‌తో తిరుగులేని మెజార్టీతో ఉంది. ఇదిలా ఉంటే ఇత‌ర పార్టీల నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేలంద‌రికి కేసీఆర్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇస్తామ‌న్న హామీతో […]