రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు..గురించి అందరికీ తెలుసు. అయితే ఒకప్పుడు ఈ ఫ్యామిలీకి రాజకీయంగా తిరుగులేదు..కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అనే పరిస్తితి వచ్చింది. టీడీపీలో ఉండగా వీరికి తిరుగు లేదు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి…వీరు కాంగ్రెస్లోకి వచ్చారు. అక్కడ కూడా వీరికి బాగా ప్రాధాన్యత దక్కింది. అలాగే పురంధేశ్వరికి కేంద్ర […]
Author: Krishna
తెనాలిలోనే నాదెండ్ల..ఆలపాటి ఎటు?
జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ తెనాలిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. సరే నాదెండ్ల తెనాలిలో పోటీ చేస్తే టీడీపీలో కన్ఫ్యూజన్ ఎందుకని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పొత్తుపై ఎలాంటి […]
కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!
ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు […]
అమరావతికి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఉంటుందా?
అమరావతి..ఏపీ రాజధాని అని ప్రస్తుతం చెప్పుకోవడానికి లేదు…ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులతో ముందుకొచ్చారు. విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, ఇక ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పి మూడేళ్లు అయింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటున్నారు గాని..అసలు కాన్సెప్ట్ టీడీపీ తీసుకొచ్చిన అమరావతిని దెబ్బ తీయడమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే విశాఖని రాజధాని ఏర్పాటు చేయడానికి కూడా రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని […]
బిగ్ షాక్..బుచ్చయ్యకు ఛాన్స్ ఉండదా..!
ఏపీ రాజకీయాల్లో బుచ్చయ్య చౌదరీ సూపర్ సీనియర్ నాయకుడు…దశాబ్దాల కాలం నుంచి రాజకీయం చేస్తున్న నేత. టీడీపీలో మొదట నుంచి పనిచేస్తున్న బుచ్చయ్యకు అదిరిపోయే విజయాలు వచ్చాయి. మొదట రాజమండ్రి సిటీలో సత్తా చాటుతూ వచ్చారు. నాలుగు సార్లు సిటీలో గెలిచారు…ఇక 2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా సిటీ సీటు బీజేపీకి దక్కింది. దీంతో బుచ్చయ్యని రాజమండ్రి రూరల్కు పంపించారు. రూరల్లో కూడా బుచ్చయ్య సత్తా చాటారు. అయితే ఆయన మనసు మొత్తం సిటీ పైనే ఉంది…ఎలాగైనా […]
వైసీపీ ఖాతాలోకి టీడీపీ సిట్టింగ్ సీట్లు?
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి…ఎప్పటికప్పుడు ప్రధాన పార్టీల మధ్య వార్ పెరుగుతూ వస్తుంది. అలాగే నియోజకవర్గాల్లో కూడా రెండు పార్టీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం నడుస్తోంది. ఇక నెక్స్ట్ అధికారంలోకి రావడానికి రెండు పార్టీలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటలపై టీడీపీ…టీడీపీ కంచుకోటలపై వైసీపీ ఫోకస్ చేసి పనిచేస్తున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ గెలిచిన సిట్టింగ్ సీట్లపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా […]
వైసీపీ కంచుకోటపై బాబు ఫోకస్?
నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..నెల్లూరుని..వైసీపీని సెపరేట్గా చూడలేని పరిస్తితి. గతంలో ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం వైసీపీకి వచ్చేసింది…అలాగే బలమైన నేతలు వైసీపీలోకి వచ్చారు. దీంతో నెల్లూరులో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. మెయిన్ గా ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ప్రభావం ఎక్కువ..అందుకే ఇక్కడ వైసీపీ హవా ఉంటుంది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 7 మంది […]
చినబాబు కోసం భరత్ బలి?
తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మినహా ఏ యువ నాయకుడు కూడా దూకుడుగా పనిచేయకూడదు…యువ నేతలంతా లోకేష్ వెనుకే ఉండాలి. ఎవరైనా దూకుడుగా పనిచేస్తే వారికి బ్రేకులు తప్పదు. ఇది టీడీపీలో జరుగుతున్న తంతు అని వైసీపీ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి చెప్పాలంటే ఇందులో కూడా కాస్త వాస్తవాలే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో లోకేష్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేసే యువ నేతలు ఉన్నారు. అలాగే బాగా మాట్లాడే నాయకులు ఉన్నారు. కానీ వారిని మాత్రం […]
రాజధాని రచ్చ: ఎవరికి ఉపయోగం..!
గత మూడేళ్లుగా ఏపీ రాజధాని విషయంలో రచ్చ నడుస్తూనే ఉంది…అధికారంలో ఉన్న వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది…ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఒకే రాజధాని అది కూడా అమరావతి అంటుంది. మిగిలిన ప్రతిపక్షాలు కూడా అమరావతినే రాజధానిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అటు అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు రాజధాని కోసం పోరాటం చేస్తున్నారు. అయితే మూడేళ్ళ నుంచి రాజధానిపై రాజకీయంగా రగడ నడుస్తోంది. ఇంకా ఈ రచ్చలో ఎవరికి ఉపయోగం జరుగుతుందంటే…పార్టీలకే అని చెప్పొచ్చు. […]