పవన్‌పై తమ్ముళ్ళ డౌట్..జగన్ కోసమే మోదీ!

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో కలిసి పోటీ చేస్తే జగన్‌ని నిలువరించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో పవన్ సెపరేట్ గా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అయింది..ఈ సారి ఆ పరిస్తితి రాకూడదని బాబు ప్రయత్నిస్తున్నారు. అటు పవన్ సైతం వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో విశాఖ ఘటన తర్వాత పవన్‌తో బాబు భేటీ అయ్యారు. దీంతో టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అని, […]

మంగళగిరిలో లోకేష్ రివర్స్ ..జగన్‌కు కౌంటర్.!

ఓడిన చోటే ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో తెగ కష్టపడుతున్నారు..ఓడిన దగ్గర నుంచి మంగళగిరి ప్రజల్లోనే ఉంటున్నారు…వారికి అండగా ఉంటున్నారు. సొంత డబ్బులు సైతం ఖర్చు పెడుతూ పనులు చేస్తున్నారు. మొత్తానికి అలా అలా తన బలాన్ని పెంచుకున్నారు.. ఈ సారి గెలుపు దిశగా వెళుతున్నారు. ఈ పరిణామాలని గమనించిన వైసీపీ..మంగళగిరిలో లోకేష్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా వ్యూహం పన్నింది. అక్కడ బీసీ వర్గంలో బలమైన నేతగా ఉన్న గంజి చిరంజీవులు అని […]

బాబుని దాటుతున్న పవన్..జగన్‌ని వదలడం లేదు..!

ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్..మరింత దూకుడుగా రాజకీయం చేస్తున్నార్. ఏ మాత్రం గ్యాప్ లేకుండా..జగన్ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన పలు అక్రమాలు జరిగాయంటూ విమర్శల దాడి చేస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో గాని, వైసీపీ నేతలకు కౌంటర్లు ఇవ్వడంలో గాని టీడీపీ కంటే బెటర్ గా పవన్ ముందుకెళుతున్నారు. తాజాగా జగనన్న లే కాలనీల్లో అకారమలు జరిగాయని, ఇళ్ల స్థలాల దగ్గర నుంచి, ఇళ్ల నిర్మాణాల వరకు వైసీపీ […]

కాకినాడ రూరల్‌లో ‘ఇన్‌చార్జ్’ రగడ..టీడీపీలో విభేదాలు..!

రాష్ట్రంలో టీడీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ ఒకటి. గత ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో పెద్ద రచ్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో టి‌డి‌పి నుంచి పిల్లి అనంతలక్ష్మీ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక పార్టీలో ప్రాధాన్యత లేదని పిల్లి సత్తిబాబు, అనంతలక్ష్మీ దంపతులు పార్టీకి దూరమయ్యారు. దీంతో కాకినాడ రూరల్‌లో కొందరు నేతలు రేసులోకి వచ్చారు..వారు ఇంచార్జ్ పదవి ఆశిస్తున్నారు. ఇదే క్రమంలో కొంతకాలం తర్వాత పిల్లి దంపతులు మళ్ళీ […]

మంగళగిరిపై లోకేష్ పట్టు..తిప్పేస్తున్నాడుగా!

ఓడిన చోటే గెలవాలని పట్టుదలతో ఉన్న నారా లోకేష్..మంగళగిరి నియోజకవర్గంలో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన లోకేష్‌కు ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై ప్రత్యర్ధి పార్టీ అయిన వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఎగతాళి చేస్తూ వస్తున్నారో తెలిసిందే. ఇంకా లోకేష్ గెలవలేడని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎవరు ఎంత ఎగతాళి చేసినా సరే లోకేష్ వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు మంగళగిరిలో పర్యటిస్తూ..అక్కడ తన బలాన్ని పెంచుకుంటూ […]

మోదీ-పవన్ భేటీ..పోలిటికల్ ట్విస్ట్ స్టార్ట్…!

మొత్తానికి ప్రధాని మోదీతో చాలా కాలం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజాగా విశాఖ పర్యటనకు వచ్చిన మోదీ..మొదట రోడ్ షో ద్వారా చోళ సూట్‌కు చేరుకుని, అక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో భేటీ అయ్యి, పార్టీ పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పవన్‌తో వన్ టూ వన్ భేటీ అయ్యారు. ఈ భేటీపై రాష్ట్ర మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ఈ భేటీలో ఏం చర్చకు వస్తుంది..పొత్తుల గురించి మాట్లాడతారా, జగన్‌పై పోరుకు […]

తమ్మినేని-ధర్మాన..రామ్మోహన్ ప్రత్యర్ధి ఎవరు?

శ్రీకాకుళం పార్లమెంట్‌లో టీడీపీ చాలా స్ట్రాంగ్ గా ఉన్న విషయం తెలిసిందే..ఎంపీ రామ్మోహన్ నాయుడు తిరుగులేని బలంతో ఉన్నారు..గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచి సత్తా చాటారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నా సరే..అక్కడ రామ్మోహన్ బలం తగ్గించలేకపోయారు. పైగా పార్లమెంట్ పరిధిలో వైసీపీకి బలమైన నాయకుడు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రామ్మోహన్‌పై పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్‌ని టెక్కలి ఇంచార్జ్‌గా పంపించారు. దీంతో శ్రీకాకుళం పార్లమెంట్‌లో వైసీపీకి నాయకుడు లేరు. అయితే ఈ […]

వంశీ కాన్ఫిడెన్స్..జీవితాంతం ఎమ్మెల్యే..టీడీపీకి ఛాన్స్ లేదా?

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గాని..ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు.  కాన్ఫిడెన్స్ ఉంటే విజయాలు దక్కుతాయి..కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎదురు దెబ్బలు తగులుతాయి. గత ఎన్నికల ముందు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో రాజకీయాలు చేసి దెబ్బతింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళుతుంది. ఇంకో 30 ఏళ్ళు తానే సీఎంగా ఉంటానని జగన్ అంటున్నారు..175కి 175 సీట్లు గెలవాలని చెబుతున్నారు. ఈ మాటలు బట్టి చూస్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఖచ్చితంగా […]

ధర్మవరంలో శ్రీరామ్..రాప్తాడులో సునీత..ఫిక్స్ చేసుకున్నారు!

పరిటాల ఫ్యామిలీ రెండు సీట్లు ఫిక్స్ చేసేసుకుంది…వచ్చే ఎన్నికల్లో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, రాప్తాడులో పరిటాల సునీత పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ రెండు స్థానాల బాధ్యతలని చంద్రబాబు..పరిటాల ఫ్యామిలికే అప్పగించారు. సీట్లు ఇంకా ఫిక్స్ చేయలేదు.  కానీ రెండు స్థానాల్లో అభ్యర్ధులు వారే అని దాదాపు టి‌డి‌పి శ్రేణులు ఫిక్స్ అయిపోయాయి. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలని బట్టి చూస్తే..ధర్మవరం, రాప్తాడు సీట్లలో మార్పులు ఉండవని అర్ధం అవుతుంది. గత ఎన్నికల్లో […]